Devotional
-
Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్కు చెందిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, ఇది ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు మాట్లాడుతూ.. “పట్టపగలే అధికార మదంతో కాంగ్రెస్ న
Date : 04-04-2026 - 3:50 IST -
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఇప్పటి నుండే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
Date : 04-04-2026 - 1:53 IST -
Telangana Rains: తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక!!
Telangana Weather తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షం క
Date : 03-04-2026 - 4:47 IST -
Kalvakuntla Kavitha: టీఆర్ఎస్ పేరుపై కవిత కన్ను.
Telangana Rashtra Samithi తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఇప్పుడు ఎవరి చేతుల్లో లేదని, ఆ పేరును ఎవరైనా ఉపయోగించుకోవచ్చని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కవిత త్వరలో తన రాజకీయ పార్టీని ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి పేరు మీదనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. ఆ తర్వాత మరిన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా, ఆ
Date : 03-04-2026 - 3:23 IST -
CP Sajjanar: కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త: సీపీ సజ్జనార్
Mango Adulteration వేసవి వచ్చిందంటే చాలు, పండ్లలో రారాజైన మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే, మార్కెట్లో కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొ
Date : 03-04-2026 - 2:31 IST -
ఇక నుంచి వాట్సాప్లో తెలంగాణ సర్కార్ సేవలు అందుబాటులో ఉంటాయి.
Telangana All Government Services On Whatsapp ప్రజలకు అందించే సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మీ సేవ సర్వీసులు, టెన్త్, ఇంటర్ హాల్ టికెట్లతో పాటు పలు సర్వీసులను వాట్సాప్ ద్వారా అందిస్తుండగా.. మరిన్ని సేవలను కూడా డిజిటల్గా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖలన్నింటినీ వాట్సాప్తో లింక్ చేయనున్నారు. త్వరలోనే పలు పథకాలను కూడా వాట్సాప్లో అందుబాట
Date : 03-04-2026 - 12:25 IST -
Exam Results: ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల తేదీలు ఇవే..
Intermediate Exam Results Date 2026 ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా, ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఆయా బోర్డులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇంట
Date : 03-04-2026 - 12:00 IST -
Dating Apps: హైదరాబాద్లో వివాహేతర డేటింగ్ యాప్లో అమ్మాయిలే టాప్
Online Dating App వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ ‘గ్లీడెన్’ (Gleeden) భారత్లో అనూహ్యంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ యాప్ వినియోగదారుల సంఖ్య 40 లక్షల (4 మిలియన్ల) మైలురాయిని దాటినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో టెక్ హబ్స్ అయిన బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గ్లీడెన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొత్తం
Date : 03-04-2026 - 10:40 IST -
ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Ishika Yadav హైదరాబాద్లో మరో టెకీ ఆత్మహత్యకు పాల్పడింది. 5 ఏళ్లుగా ప్రేమించుకుని ఇటీవలనే పెళ్లి చేసుకోగా, 50 రోజుల్లోనే ఆ యువతి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇద్దరి రాష్ట్రాలు వేరైనా ప్రేమ విషయం ఇళ్లల్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్న తరుణంలో ఊహించని విషాదం నెలకొంది. భర్త వేధింపులతోనే ఆమె ఆత్మహ
Date : 02-04-2026 - 12:13 IST -
New Pensions : కొత్త పెన్షన్ల పై తీపి కబురు అందించిన తెలంగాణ సర్కార్
పింఛన్ల తొలగింపుపై వస్తున్న విమర్శలపై ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చింది. అర్హులైన ఎవరి పింఛన్నూ తొలగించడం లేదని, కేవలం మరణించిన వారు మరియు
Date : 02-04-2026 - 11:00 IST -
Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం
మీ సేవ నిర్వాహకుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, సర్వీస్ ఛార్జీలను ఏకంగా 50 శాతం మేర పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1, బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి
Date : 02-04-2026 - 10:36 IST -
Kavitha : రాజకీయ ప్రయోజనాల కోసం యువతను వాడుకున్నారు.. కాంగ్రెస్ తీరుపై కవిత ఫైర్
ఎన్నికల సమయంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ఆర్భాటంగా హామీలిచ్చి, అధికారం చేపట్టాక ఆ మాటలను పూర్తిగా గాలికొదిలేశారని ఆమె మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మాటలను ప్రజలు నమ్మరనే
Date : 01-04-2026 - 4:10 IST -
రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త.
Rythu Bharosa కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 62 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిజానిజాలు నిర్ధారణ చేసుకున్న తర్వాత.. తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు సంబంధి
Date : 01-04-2026 - 3:55 IST -
Electricity Charges : విద్యుత్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..అమల్లోకి కొత్త విద్యుత్ ఛార్జీలు
తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో విద్యుత్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా హెచ్టీ (High Tension) మరియు వాణిజ్య (Commercial) వినియోగదారుల కోసం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (TGERC) సరికొత్త
Date : 01-04-2026 - 12:30 IST -
హనుమాన్ శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
Hanuman Shobha Yatra హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా హనుమాన్ శోభాయాత్రలు నిర్వహించనున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. హైదరాబాద్లో మొత్తం 168 శోభాయాత్రలు జరగనున్నాయని తెలిపారు. రెచ్చగొట్టే పోస్ట్లు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరి
Date : 01-04-2026 - 11:52 IST -
Ration Distribution : రేషన్ కార్డు దారులకు శుభవార్త..ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణి
ప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుండటంతో, రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం వృద్ధులకు, మహిళలకు పెద్ద సవాలుగా మారింది. దీనిని గమనించిన ప్రభుత్వం, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని డీలర్లను ఆదేశించింది
Date : 01-04-2026 - 8:21 IST -
Chicken Shop : నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రేపటి నుంచి చికెన్ షాపులు బంద్
పౌల్ట్రీ కంపెనీలు అందిస్తున్న కమీషన్ (మార్జిన్) విషయంలో తలెత్తిన వివాదమే దీనికి ప్రధాన కారణం. గత కొంతకాలంగా నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా, కంపెనీలు మాత్రం తమకు ఇచ్చే లాభాల్లో కోత విధిస్తున్నాయని షాపుల యజమానులు ఆందోళన
Date : 31-03-2026 - 6:17 IST -
LPG Gas Shortage : తెలంగాణలో ఆటో గ్యాస్ సంక్షోభం.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
రాష్ట్రంలో సుమారు ఒక లక్షకు పైగా ఆటో రిక్షాలు ఎల్పీజీ (LPG) ఇంధనంపై ఆధారపడి నడుస్తుండగా, ప్రస్తుతం సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
Date : 31-03-2026 - 1:30 IST -
MGNREGA : ఉపాధి కూలీలకు షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్
ప్రభుత్వం పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కూలీల నుంచి కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం, స్మార్ట్ఫోన్ల వినియోగంపై అవగాహన తక్కువగా
Date : 31-03-2026 - 12:30 IST -
నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా
నారాయణపేట జిల్లాలో విద్యాలయాల పవిత్రతను మంటగలుపుతూ వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సమాజాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామాంధుడిగా మారి, పదో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన
Date : 30-03-2026 - 5:05 IST