Agriculture
-
##Speed News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ 16వ విడత.. వారికి మాత్రం బ్యాడ్ న్యూస్..!
మీరు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) లబ్ధిదారులైతే మీ కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. ఈ పథకం 16వ విడతని ప్రభుత్వం త్వరలో విడుదల చేయబోతోంది.
Published Date - 03:38 PM, Sat - 24 February 24 -
#Telangana
TS Polycet: టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదల
TS Polycet : టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఎస్సీ(SSC) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు లేదా ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్(Polycet) రాతపరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరి […]
Published Date - 11:59 AM, Thu - 15 February 24 -
#Telangana
Rythu Bharosa: వ్యవసాయం చేసే రైతులకే రైతు భరోసా: సీఎం రేవంత్
వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రైతు భరోసా తదితర హామీలు ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు కాని వారికీ లేదా, వ్యవసాయం చేయని చాలా మందికి రైతు బంధు అందించారన్నారు.
Published Date - 06:14 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
Published Date - 04:12 PM, Sat - 10 February 24 -
#Special
Agriculture Courses: 10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో ముఖ్యమైన కోర్సులు
10వ తరగతి తర్వాత వ్యవసాయ రంగంలో వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల ద్వారా వ్యవసాయ రంగం మరియు యంత్రాలకు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఈ రంగంలో కెరీర్ను ఏర్పాటు చేసుకోవచ్చు
Published Date - 06:38 PM, Thu - 18 January 24 -
#Telangana
Rythu Bandhu: 27 లక్షల మంది రైతులకు రైతుబంధు పూర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 27 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం అందించిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రైతుబంధు కింద విడుదలైన పనుల స్థితిగతులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Published Date - 10:14 PM, Sat - 6 January 24 -
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Published Date - 10:50 AM, Fri - 6 October 23 -
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Published Date - 11:41 AM, Mon - 2 October 23 -
#India
M.S. Swaminathan : స్వామినాథన్.. నీకు దేశమే రుణపడింది
ఎం.ఎస్. స్వామినాథన్ (M.S. Swaminathan) మరణం భారతదేశానికి, యావత్ ప్రపంచానికి, వ్యవసాయ రంగంలో జరిగే పరిశోధనలకి తీరని లోటు.
Published Date - 11:05 AM, Fri - 29 September 23 -
#India
Fertilizer Bags: ఎరువుల బస్తాలకు కొత్త డిజైన్.. ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మ కూడా..!
ప్రభుత్వం కొత్త ఎరువుల సంచి (Fertilizer Bags)ని ప్రారంభించింది. ఈ కొత్త సంచి ద్వారా రైతులు కనీస రసాయన ఎరువులు వాడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది.
Published Date - 09:42 AM, Sat - 19 August 23 -
##Speed News
G20 Agriculture Summit: హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జీ20 అగ్రికల్చర్ సమిట్
నగరంలో మూడు రోజులు పాటు జీ20 దేశాల అగ్రికల్చర్ సమ్మిట్ జరగనుంది. జూన్ 15 నుంచి 17 వరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఈ సదస్సుకు వేదిక కానుంది.
Published Date - 11:16 AM, Fri - 14 April 23 -
#Andhra Pradesh
Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం
సంక్షేమం , అభివృద్ధి ప్లస్ అసమానతల సంస్కరణ వెరసి విజన్ 2047 గా తెలుగు వాళ్లకు పిలుపునిచ్చారు. వందేళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు జాతి ముందు వరుసలో ఉండాలని..
Published Date - 10:30 PM, Wed - 29 March 23 -
#India
Smarika: తండ్రి కోసం లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలి నాగలి చేటపట్టిన యువతి..! హ్యాట్సాఫ్..!
ప్రస్తుతం దేశంలో మెజారిటీ యువత ఐటీ రంగం వైపు చూస్తున్నారు. సంవత్సరానికి లక్షలు కుమ్మరించే జాబ్ చేస్తూ మన మూలం అయిన వ్యవసాయాన్ని మరచిపోతున్నారు.
Published Date - 10:55 PM, Mon - 2 January 23 -
#Andhra Pradesh
Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!
అనుమానం పెనుభూతంగా మారుతుందని పెద్దల సామెత. ఆ విషయం తెలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని పక్కన పడేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి తొందరపడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేయాలని ఆయన ఆదేశించడం గమనార్హం.
Published Date - 02:53 PM, Thu - 17 November 22 -
#South
Business Idea: ఈ బిజినెస్ చేస్తే… కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెలా లక్షల్లో ఆదాయం సంపాదించే మార్గం..!!
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు గొర్రెలను పెంచుతున్నారు. ఈ గొర్రెల ఉన్ని ఉన్ని, తోలు నుండి అనేక ఉత్పత్తులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా వాటి పాలను కూడా మార్కెట్లో మంచి ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం రైతుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆవు, గేదె, మేకలతో పోలిస్తే గొర్రెల పెంపకం చాలా సులభం. గొర్రెలు ఎక్కువగా పచ్చి గడ్డి, ఆకులను తింటాయి. వాటి మేత ఏర్పాటుకు అంత ఖర్చు లేదు. […]
Published Date - 09:00 PM, Mon - 14 November 22