Agriculture
-
#Business
PM Kisan Yojana: రైతులకు శుభవార్త.. నవంబర్ మొదటివారంలో ఖాతాల్లోకి డబ్బులు?!
మీ ఖాతాకు ఇప్పటికీ ఆధార్ కార్డు లింక్ చేయకపోతే వెంటనే ఈ పని పూర్తి చేయండి. మీ ఆధార్ లింక్ కాకపోతే 21వ విడత నిలిచిపోయే అవకాశం ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఈ పనిని పూర్తి చేయండి.
Date : 21-10-2025 - 4:58 IST -
#Andhra Pradesh
Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన
Agriculture : అక్టోబర్ నుంచి ప్రతి ఎమ్మెల్యే (MLA) నెలలో ఒకరోజు తమ నియోజకవర్గంలోని పొలాల్లో (Agriculture ) గడపాలని సూచించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడంతో పాటు
Date : 23-09-2025 - 11:45 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.
Date : 09-09-2025 - 10:39 IST -
#Andhra Pradesh
AP : ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు పటిష్ఠ ప్రణాళిక: సీఎం చంద్రబాబు
రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో రూ. లక్ష కోట్లు మేర పెట్టుబడులను రాష్ట్రంలోకి రప్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇప్పటికే దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 9 శాతం వాటాతో 50 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని చంద్రబాబు గుర్తుచేశారు.
Date : 29-08-2025 - 4:14 IST -
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Date : 05-08-2025 - 4:51 IST -
#Telangana
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Date : 24-06-2025 - 7:20 IST -
#Speed News
CM Revanth Reddy : సిక్స్ ప్యాక్ పై యువతకు సలహా ఇచ్చిన సీఎం రేవంత్
CM Revanth Reddy : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన "రైతు నేస్తం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
Date : 16-06-2025 - 8:38 IST -
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 16-06-2025 - 7:24 IST -
#Telangana
TG EAPCET Results : తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్రెడ్డి
ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురే సాధించడం విశేషం. అంతేకాదు, మొదటి మూడు ర్యాంకులు ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు గెలుచుకోవడం గమనార్హం.
Date : 11-05-2025 - 1:07 IST -
#Viral
Space : ‘అంతరిక్షం’ లో వ్యవసాయం..సాధ్యపడుతుందా ?
Space : అంతరిక్షంలో వ్యవసాయం చేయగలిగితే, భవిష్యత్తులో చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవనం సాధ్యమవుతుందని నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు నమ్ముతున్నాయి
Date : 26-03-2025 - 3:27 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
#Andhra Pradesh
Bird Flu : ఏపీలో నాటుకోళ్లకు సైతం బర్డ్ ఫ్లూ.. ఆందోళనలో వ్యాపారులు
Bird Flu : రాజోలు దీవిలో నాటు కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో పలు గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజుల నుంచి నాటుకోళ్లు తీవ్రంగా మృతిచెందిపోతుండగా, కోళ్ల వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. 95 గ్రామాలలో ఈ వైరస్ పాకింది, దాని ప్రభావం భారీగా పెరిగింది.
Date : 21-02-2025 - 1:04 IST -
#Special
Solar Power: సోలార్ పవర్తో రైతుల జీవితాల్లో వెలుగులు.. ఎలాగో తెలుసా ?
ఇకపై సౌరశక్తితో(Solar Power) కోల్డ్ స్టోరేజీలు పనిచేస్తాయి.
Date : 16-02-2025 - 12:04 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..
CM Chadrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయినందున సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయం, చెత్త రీసైక్లింగ్, పర్యావరణ రక్షణ, సోలార్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Date : 15-02-2025 - 7:39 IST -
#Off Beat
Cow Dung : ఆవుపేడను కొనేందుకు ఈ దేశాల క్యూ.. ఎంత ధర ?
విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నందున ఆవుపేడ(Cow Dung) మంచి ధరే పలుకుతోంది.
Date : 05-02-2025 - 11:21 IST