Rural Development
-
#Speed News
Big News : తెలంగాణలో రైతులందరికీ రైతు భరోసా
Big News : తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉన్నా ప్రతి ఒక్కరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Date : 16-06-2025 - 7:24 IST -
#India
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక పురోగతికి కేంద్రం పథకం
Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Date : 07-06-2025 - 2:20 IST -
#Telangana
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల
Big Breaking : ఉపాధి కూలీలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని విడుదల చేసి, ఉపాధి కూలీలకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రభుత్వం రెండు విడతలుగా ప్రతి కుటుంబానికి రూ.12,000 నిధులను అందించనుంది. ఈ పథకం, భూమి లేని వ్యవసాయ కూలీలకు మాత్రమే వర్తించనుంది.
Date : 26-02-2025 - 12:32 IST -
#Telangana
Bhu Bharati : భూభారతి అమలుకై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
Bhu Bharati : భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మానవ వనరులు, నిధుల కొరత కారణంగా కొన్ని అంశాలను దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన స్వమిత్వ పథకం, ఆర్వోఆర్-2025 వంటి కార్యక్రమాల ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, యూనిక్ నంబర్లు జారీ చేయాలన్నది లక్ష్యం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
Date : 24-02-2025 - 9:49 IST -
#Telangana
Indiramma Illu : ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గుడ్న్యూస్.. ఇంటి డిజైన్ మీకు నచ్చినట్టే..!
Indiramma Illu : ప్రస్తుతం పిల్లర్లు, బీములతో కూడిన సాధారణ నిర్మాణ శైలిని తప్పనిసరి కాకుండా, తక్కువ ఖర్చుతో ఇంటిని పూర్తి చేసుకునేలా నాలుగు నమూనాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రతి మండలానికి ఒక నమూనా ఇంటిని మోడల్గా నిర్మించి, లబ్ధిదారులకు ప్రాథమిక అవగాహన కల్పించనున్నారు. అంతేకాదు, వీలైనంత మంది మేస్త్రీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు ఈ కొత్త పద్ధతులను అమలు చేయగలిగేలా ప్రోత్సహిస్తున్నారు.
Date : 23-02-2025 - 10:26 IST -
#Andhra Pradesh
CM Chandrababu : అప్పులు చేస్తేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి..
CM Chadrababu : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుల్లో కూరుకుపోయినందున సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టమవుతున్నట్లు తెలిపారు. అలాగే, వ్యవసాయం, చెత్త రీసైక్లింగ్, పర్యావరణ రక్షణ, సోలార్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Date : 15-02-2025 - 7:39 IST -
#India
Union Budget 2025 : విద్యా రంగంలో ఏఐ.. ఐఐటీల విస్తరణ.. ఇంకా..!
Union Budget 2025 : విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు నిర్మలా సీతారామన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించనున్నట్టు తెలిపారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీలను విస్తరించనున్నట్టు తెలిపారు మంత్రి నిర్మల. గ్రామీణ ప్రాంతాల్లోని సెకెండరీ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
Date : 01-02-2025 - 12:28 IST -
#India
Union Budget 2024 : ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..
Union Budget 2024 : గత బడ్జెట్లలో పన్ను విధానాలు, వ్యవసాయ మద్దతు, మెడికల్ సౌకర్యాలు, స్మార్ట్ నగరాల నిర్మాణం వంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధికి పునాది వేశారు. ఆమె బడ్జెట్లు దేశంలో మార్పులదిశగా అడుగులు వేసేందుకు, సంక్షేమ పథకాలను ప్రేరేపించేందుకు, దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆరోగ్య, డిజిటల్ టెక్నాలజీ, ప్రైవేటు రంగం, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఆమె దృష్టి పెట్టారు.
Date : 01-02-2025 - 11:38 IST -
#Telangana
Rural Development: గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ.. రూ. 2773 కోట్లు మంజూరు!
రాబోయే కాలంలో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం వాహన సదుపాయం కూడా కల్పించింది.
Date : 23-01-2025 - 5:54 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : ఆదాయం ప్రాతిపదికన గ్రేడ్లు.. పంచాయతీరాజ్ శాఖపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Pawan Kalyan : గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపాన్ని ఇవ్వాలని, ఆదాయ ప్రాతిపదికతో పాటు జనాభా ప్రాతిపదికనను కూడా తీసుకుంటూ కొత్త గ్రేడ్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కొత్త గ్రేడ్ల ఆధారంగా సిబ్బంది కేటాయింపు జరుగుతుందని, గ్రామ పంచాయతీ , సచివాలయ సిబ్బందితో సమన్వయంగా పని చేయాలని, దీనిపై సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Date : 20-01-2025 - 6:32 IST -
#Telangana
Harish Rao : కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వానికి హరీష్ రావు కీలక సూచనలు
Harish Rao : రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Date : 19-01-2025 - 10:31 IST -
#Telangana
CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు
CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహా లో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Date : 09-01-2025 - 10:07 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్
Nara Lokesh : వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనే స్పష్టత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వాలంటీర్లపై జీవోను ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు.
Date : 06-01-2025 - 9:29 IST -
#India
Rozgar Mela : 71వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ
Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
Date : 23-12-2024 - 1:08 IST -
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-12-2024 - 1:04 IST