Medigadda
-
#Telangana
Medigadda : మామా అల్లుళ్లు అతి తెలివితేటలతో మేడిగడ్డ , అన్నారం బ్యారేజిలను నిర్మించారు – సీఎం రేవంత్
Medigadda : కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే, ప్రభుత్వానికి ఒక స్పష్టత వస్తుందని, అప్పుడు వాటిని ఎలా రిపేరు చేయాలో లేదా పునర్నిర్మించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు
Published Date - 05:21 PM, Thu - 28 August 25 -
#Telangana
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోస్ కమిషన్ నివేదిక.. కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు!
జనవరి 21, 2015న నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని నివేదికలో ఉంది. ఆ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని "నిషేధాత్మక ఖర్చు, సమయ వినియోగం" కారణంగా తిరస్కరించింది.
Published Date - 09:39 PM, Mon - 4 August 25 -
#Telangana
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 04:35 PM, Mon - 19 May 25 -
#Telangana
Medigadda Flaws Exposed : మేడిగడ్డ లోపాల పుట్ట.. ఐఐటీ రూర్కీ అధ్యయనంలో వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed). దీనికి మూలస్తంభమైన సీకెంట్ పైల్స్లోనూ లోపాలు ఉన్నాయి.
Published Date - 07:52 PM, Wed - 29 January 25 -
#Speed News
Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్లో భారీ బుంగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
Published Date - 10:29 AM, Sat - 25 May 24 -
#Telangana
Cm Revanth: సీఎం రేవంత్ కీలక నిర్ణయం.. త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల పరిశీలన
Cm Revanth: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎన్డీఎస్ఏ నివేదికపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రివర్గ సహచరులతో చర్చించారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటం వంటి అంశాలను పరిశీలించిన #NDSA ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, […]
Published Date - 10:03 PM, Sat - 18 May 24 -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:45 PM, Fri - 5 April 24 -
#Speed News
Medigadda: పిల్లర్లు కుంగిపోతే రాజకీయాలు చేస్తున్నారు : పోచారం
Medigadda: బీఆర్ఎస్ చలో మేడిగడ్డ సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి పోచారం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుందన్నారు. కానీ ప్రాజెక్టు గొప్పదనాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నదని విమర్శించారు. కాళేశ్వరం నుంచి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామన్నారు.ఇంత పెద్ద ప్రాజెక్టులో అక్కడక్కడ సాంకేతిక సమస్యలు రావడం సహజమని చెప్పారు. చిన్న చిన్న లోపాలను కాంగ్రెస్ భూతద్దంలో చూపిస్తున్నదని విమర్శించారు. పిల్లర్లు కుంగిపోతే మరమ్మతులు చేయాల్సిందిపోయి రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. […]
Published Date - 01:09 AM, Sat - 2 March 24 -
#Speed News
Chalo Medigadda : బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’లో ఊహించని ఘటన.. పేలిన బస్సు టైర్
Chalo Medigadda : ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మార్గంమధ్యలోనే ఆ బస్సు ఆగింది. జనగాం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమేర ఆందోళనకు గురయ్యారు. ‘చలో మేడిగడ్డ’ కు వెళ్తున్న ఈ బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు మీడియా ప్రతినిధులు ఉన్నారు. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపడుతున్నారు. […]
Published Date - 01:20 PM, Fri - 1 March 24 -
#Telangana
BRS : తెలంగాణ లో బిఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా ప్రాజెక్టుల పర్యటనలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు ప్రజల సమస్యల ఫై యుద్ధం మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..ఈసారి లోక్ సభ ఎన్నికలతో సత్తా చాటుకోవాలని చూస్తుంటే..కాంగ్రెస్..గత ఎన్నికల విజయం మాదిరే ఈసారి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలని చూస్తుంది. ఇందుకుగాను ఇరు పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. గత కొద్దీ రోజులుగా మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కాంగ్రెస్ పెద్ద రాద్ధాంతం చేస్తున్న సంగతి […]
Published Date - 10:49 AM, Fri - 1 March 24 -
#Telangana
Telangana: కాగ్ రిపోర్టులు పవిత్ర గ్రంథాలు కాదు: కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికలోని వ్యాఖ్యలను కాంగ్రెస్ హైలైట్ చేసినందుకు కేటీఆర్ స్పందించారు. జలయజ్ఞం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అదే కాగ్ ఎండగట్టిందని అన్నారు.
Published Date - 04:22 PM, Tue - 27 February 24 -
#Telangana
Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్డిఎస్ఎ అధికారులు పరిశీలించారు.
Published Date - 09:27 AM, Wed - 21 February 24 -
#Telangana
Medigadda Issue: బ్లాక్లిస్ట్లోకి ఎల్అండ్టీ? రేవంత్ యాక్షన్ తప్పదా !
Medigadda Issue: కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఎల్ అండ్ టీ సంస్థ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 2019లోనే బ్యారేజీ దెబ్బతిన్నప్పటికీ ఆ మరమ్మతులు చేయకుండానే అప్పుగా బిల్లులు పొందిన ఎల్అండ్టీపై ప్రభుత్వం దృష్టి సారించింది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించకపోతే ఆ సంస్థను బ్లాక్లిస్ట్లో పెడతామని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను కూడా వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఉపయోగిస్తామని హెచ్చరించింది. మరోవైపు మేడిగడ్డపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ […]
Published Date - 10:25 AM, Mon - 19 February 24 -
#Telangana
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం
Published Date - 11:05 PM, Tue - 13 February 24 -
#Telangana
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Published Date - 09:40 PM, Tue - 13 February 24