Telangana
-
Gold Price Today : మగువలకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Gold Price Today : వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగి సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం రేటు రూ.88 వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఆల్ టైమ్ హైస్థాయికి చేరింది.
Published Date - 08:58 AM, Fri - 21 February 25 -
Kaleshwaram project : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
ఏప్రిల్ 30వ తేదీ వరకు కమిషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 07:40 PM, Thu - 20 February 25 -
BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
‘‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయించారు. బీఆర్ఎస్(BRS Vs BJP) రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంది’’ అని గతంలో సీఎం రేవంత్ విమర్శించారు.
Published Date - 05:18 PM, Thu - 20 February 25 -
Rajalinga Murthy : రాజలింగ మూర్తి హత్యపై రాజకీయ దుమారం
తన భర్త హత్యకు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని రాజలింగ మూర్తి(Rajalinga Murthy) భార్య సరళ ఆరోపిస్తోంది.
Published Date - 03:23 PM, Thu - 20 February 25 -
Price Hike : మద్యం ప్రియులకు మరో బిగ్ షాక్
త్వరలోనే చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది.
Published Date - 02:13 PM, Thu - 20 February 25 -
Harish Rao : సాగర్ నీటిని ఏపీకి తరలించడంపై చర్యలు తీసుకోవాలి
Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్న నీటిపై చర్యలు తీసుకోవడంపై రేవంత్ రెడ్డి నిద్రిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. 3 నెలలుగా రోజూ సుమారు రెండు టీఎంసీ నీరు ఏపీకి చేరుతున్నదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ
Published Date - 01:56 PM, Thu - 20 February 25 -
Tragedy : ఈత సరదా.. హైదరాబాదీ లేడీ డాక్టర్ మృతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Tragedy : కర్ణాటకలోని హంపి వద్ద హైదరాబాద్కు చెందిన లేడీ డాక్టర్ అనన్య రావు విషాదకరంగా మృతి చెందారు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె, సరదాగా తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు దూకారు. అయితే, నది ప్రవాహం తీవ్రంగా మారడంతో ఆమె అదుపుతప్పి కొట్టుకుపోయి, అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన ఆమె కుటుంబాన్ని, స్నేహితులను తీవ్ర విషాదంలో ముంచెయ్యింది.
Published Date - 01:19 PM, Thu - 20 February 25 -
TPCC : ఈనెల 23న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..!
కార్పొరేషన్ ఛైర్మన్లు, నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అధికార ప్రతినిధులు భేటీలో పాల్గొంటారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి.
Published Date - 12:57 PM, Thu - 20 February 25 -
Mahakumbh Trains : మహాకుంభ మేళా వేళ తెలుగు భక్తులకు షాక్.. కీలకమైన రైళ్లు రద్దు
జనవరి 13న మహాకుంభ మేళా(Mahakumbh Trains) మొదలైనప్పటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికుల తాకిడి పెరిగింది.
Published Date - 12:16 PM, Thu - 20 February 25 -
KCR : ఏఐజీ ఆసుపత్రికి కేసీఆర్.. ఎందుకంటే..?
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్లినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రిని సందర్శించారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ తన ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక ఇంటికి చేరుకోనున్నారు.
Published Date - 11:51 AM, Thu - 20 February 25 -
Telangana Assembly : మార్చి1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు..!
Telangana Assembly : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి, ఈ అంశాలపై చర్చించి, మూడు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుతో పాటు, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, విద
Published Date - 10:27 AM, Thu - 20 February 25 -
HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..
HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న HYDRA (హైడ్రా) వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, HYDRA వారి భూములను కబ్జాదారుల నుంచి రక్షించే ఒక మంచి వ్యవస్థ అని అభిప్రాయపడారు.
Published Date - 10:03 AM, Thu - 20 February 25 -
Gold Price Today : బంగారం ధరలు ఆల్టైం రికార్డ్..
Gold Price Today : ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీ తనకు ఏదో చెప్పబోయారని, కానీ నేను టారిఫ్లు తప్పవన్నానని తాజాగా వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలో ఊహించని మార్పు ఏర్పడింది. ఒక్కసారిగా గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఫిబ్రవరి 20వ తేదీన ఎలా ఉన్నాయో తెలు
Published Date - 09:36 AM, Thu - 20 February 25 -
Miss World Pageant: తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు.. ఎప్పుడంటే?
మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది మే 7 నుంచి మే 31 వరకు జరగనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఈవెంట్ 4 వారాల పాటు తెలంగాణలో జరగనుంది. గ్రాండ్ ఫినాలేతో సహా ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్లో జరగనున్నాయి.
Published Date - 12:21 AM, Thu - 20 February 25 -
Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్ లీగ్కు సన్రైజర్స్ హైదరాబాద్ సహకారం
టీపీఎల్(Telangana Premier League) టికెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులకు జగన్మోహన్ రావు సూచించారు.
Published Date - 09:25 PM, Wed - 19 February 25 -
HCA President: ఐపీఎల్కు హైదరాబాద్ సిద్ధం.. పలు విషయాలు పంచుకున్న హెచ్సీఏ అధ్యక్షుడు!
మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పటిలాగే హైదరాబాద్లో కూడా జరగనున్నాయి.
Published Date - 08:44 PM, Wed - 19 February 25 -
LRS Scheme : గత నాలుగేళ్లలో ప్లాట్లు కొన్న వాళ్లకూ ఆ అవకాశం
సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ క్రమబద్ధీకరణ పథకం(LRS Scheme) అమలులో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 08:25 PM, Wed - 19 February 25 -
Hydra: దళితవాడకు దారి దొరికింది.. దేవరయాంజల్లో ప్రహరీని తొలగించిన హైడ్రా!
ఇదే విషయమై తాము సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
Published Date - 08:04 PM, Wed - 19 February 25 -
KCR Seasonal Politician: కేసీఆర్ ఒక సీజనల్ పొలిటీషియన్.. ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు: మంత్రి
తెలంగాణ ప్రజలు కష్టపడి కేసీఆర్ను ప్రతిపక్షంలో కూర్చోబెడితే, ఆయన ఏనాడు ప్రజాతీర్పును గౌరవించలేదు. అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదు.
Published Date - 07:32 PM, Wed - 19 February 25 -
KCR : హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు
KCR : ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం నిర్వహించాలని, ఆ రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు
Published Date - 05:34 PM, Wed - 19 February 25