Telangana
-
CNG Leaders : మీరేమో చేపకూరలతో భోజనాలు.. విద్యార్థులేమో పస్తులుండాలా..? – కేటీఆర్
CNG Leaders : రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల బాగోగులను పట్టించుకోవడం లేదని, అన్నం వండకపోగా విద్యార్థులను దేవాలయాల్లో అన్నదానం కోసం వెళ్లాలని చెప్పడం అమానుషమని కేటీఆర్ విమర్శించారు
Published Date - 09:37 PM, Fri - 28 February 25 -
Nominated Posts : నామినేటెడ్ పోస్టుల పై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Nominated Posts : ఎన్నికల సమయంలో కష్టపడి పార్టీ విజయానికి పాటుపడ్డ వారికి నామినేటెడ్ పదవులు అందిస్తామని స్పష్టం చేశారు
Published Date - 08:20 PM, Fri - 28 February 25 -
Fire Accident : పుప్పాలగూడలో ఘోర అగ్ని ప్రమాదం
Fire Accident : రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
Published Date - 08:06 PM, Fri - 28 February 25 -
SLBC Tunnel : టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి ?
మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పుడే టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఘటనపై ఓ క్లారిటీ రానుంది.
Published Date - 07:44 PM, Fri - 28 February 25 -
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Published Date - 04:51 PM, Fri - 28 February 25 -
Airport : వరంగల్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు.
Published Date - 04:43 PM, Fri - 28 February 25 -
Meenakshi Natarajan : పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు : మీనాక్షి నటరాజన్
అందరి అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తా. రాహుల్ గాంధీ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తా అని మీనాక్షి నటరాజన్ వ్యాఖ్యానించారు.
Published Date - 02:27 PM, Fri - 28 February 25 -
Rythu Bharosa: రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన..!
స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ రంగానికి బ్యాంకర్లతో కలిసి రాబోయే రెండు నెలల్లో 6,000 కోట్లు ఖర్చు చేయనట్టు తెలిపారు.
Published Date - 02:26 PM, Fri - 28 February 25 -
Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలిస్తాయా..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగగడం లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొందడం మా హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడుతారా..?
Published Date - 11:42 AM, Fri - 28 February 25 -
Castes Census : ఇంకా మీ కులగణన సర్వే కాలేదా.. ఇలా చేయండి.. ఇవాళే లాస్డ్ డేట్..
Castes Census : తెలంగాణలో కుల గణన సర్వే నేటితో ముగియనుంది. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమరెటర్లకు తమ వివరాలు అందించని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Published Date - 10:31 AM, Fri - 28 February 25 -
Local Quota : విద్యారంగంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉత్తర్వులు జారీ..
Local Quota : తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి పలు ప్రొఫెషనల్ కోర్సుల అడ్మిషన్ల కోసం 15% ఓపెన్ కోటాను రద్దు చేసి, ఆ సీట్లను పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో స్థానిక విద్యార్థులకు మరింత అవకాశాలు పెరుగుతాయి, అలాగే ఇతర రాష్ట్రాల్లో చదివిన, కానీ తెలంగాణకు చెందిన విద్యార్థులకూ ప్రయ
Published Date - 09:31 AM, Fri - 28 February 25 -
Gold Price Today : మగువలకు గుడ్న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : భారతదేశంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే ముందుగా గుర్తొచ్చే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి దిగొస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోగా.. ఇప్పుడు అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. యూఎస్ డాలర్ పుంజుకోవడం కారణంగానే బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. వరుసగా రెండో రోజు దేశీయంగా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
Published Date - 08:40 AM, Fri - 28 February 25 -
Deputy CM Bhatti: డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన.. ఆ యూనివర్శిటీ విషయంలో బిగ్ డెసిషన్!
యూనివర్సిటీలో నూతనంగా నిర్మాణం చేసే భవనాలు రాబోయే తరాలకు వారసత్వ కట్టడాలుగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండాలని, ఆ విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
Published Date - 08:45 PM, Thu - 27 February 25 -
Congress Govt : 14 నెలల పాలనలో 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి – హరీశ్ రావు
Congress Govt : గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నప్పటికీ, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు
Published Date - 07:08 PM, Thu - 27 February 25 -
Tunnel Boring Machine : సొరంగాలు తునాతునకలు.. టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది ? ధర ఎంత ?
సొరంగంలోని మట్టి స్వభావం ఏమిటి ? రాయి ఎంత గట్టిగా ఉంది? నీరు ఊరే శాతం ఎంత ? అనే అంశాల ఆధారంగా వివిధ రకాల టీబీఎం(Tunnel Boring Machine) యంత్రాలను సొరంగం తవ్వకాలకు వినియోగిస్తుంటారు.
Published Date - 06:36 PM, Thu - 27 February 25 -
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Published Date - 06:08 PM, Thu - 27 February 25 -
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్న హరీశ్రావు.. రోడ్డుపైనే బైఠాయించిన నిరసన
హరీష్ రావు బృందం సందర్శనతో టన్నెల్ లో చిక్కుకుపోయిన 8మందిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందంటూ పోలీసులు వారి రాకను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.
Published Date - 03:58 PM, Thu - 27 February 25 -
CM Revanth Reddy : ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ నెంబర్ వన్ : సీఎం రేవంత్
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం ఏడాదిలోనే దేశవిదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఉద్యోగ కల్పనలో నంబర్వన్గా నిలిచామని చెప్పారు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానన్నారు.
Published Date - 03:12 PM, Thu - 27 February 25 -
SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్రావు
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
Published Date - 11:27 AM, Thu - 27 February 25 -
Kishan Reddy : కీలకమైన సమస్యలను పరిష్కరించడంలో మీ ఓటు కీలకం
Kishan Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం నుండీ మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గ్రాడ్యుయేట్లు , ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలకమైన పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పరిణామాలను తీసుకురావాలని అంచనాలు వ్యక
Published Date - 11:00 AM, Thu - 27 February 25