Telangana
-
Kaleshwaram Project : మరోసారి కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పొడిగింపు
తాజాగా జూలై నెలాఖరు వరకు ఈ కమిషన్కు గడువు విస్తరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విచారణ తుదిదశకు చేరిన నేపథ్యంలో, తుది నివేదిక సిద్ధం చేసేందుకు ఈ గడువు అవసరమని అధికారులు భావిస్తున్నారు.
Date : 19-05-2025 - 4:35 IST -
Deputy CM Bhatti : నల్లమల డిక్లరేషన్ను అమలు చేసి తీరుతాం.. రాజీవ్ యువ వికాసానికి వెయ్యి కోట్లు : భట్టి
తెలంగాణలోని పోడు భూములను సాగులోకి తెచ్చి గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించేందుకే 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని తీసుకొచ్చామని భట్టి(Deputy CM Bhatti) తెలిపారు.
Date : 19-05-2025 - 4:22 IST -
CM Revanth Reddy : నల్లమల డిక్లరేషన్తో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లతో పనులు : సీఎం రేవంత్రెడ్డి
నల్లమల ప్రాంతంలోని గిరిజనుల సంక్షేమం కోసం రూ.12,600 కోట్లతో విస్తృత కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా లేనిదని గుర్తుచేసిన సీఎం, “ఒకప్పుడు నల్లమల వెనుకబడిన ప్రాంతంగా భావించబడేది.
Date : 19-05-2025 - 4:19 IST -
Warangal Railway Station : కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వే స్టేషన్..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిజికల్గా హాజరవుతారని వరంగల్ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. ఈ పునః ప్రారంభ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వరంగల్ స్టేషన్ ఇకపై కేవలం రవాణా కేంద్రంగా కాకుండా, ఒక సాంస్కృతిక ఆస్తిగా నిలవనుంది ” అని తెలిపారు.
Date : 19-05-2025 - 3:58 IST -
Fire Accident : అగ్ని ప్రమాద బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి – కేటీఆర్ డిమాండ్
Fire Accident : అగ్ని ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు తక్కువగా ఉన్నాయని, కనీసం రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు
Date : 19-05-2025 - 3:00 IST -
CM Revanth Reddy : ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు భూమి సాగు కోసం అవసరమైన నీటిని, విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం (Forest Rights Act - FRA) కింద ఇప్పటికే సుమారు 6.69 లక్షల ఎకరాల భూమిని 2.30 లక్షల మంది గిరిజన రైతులకు పంట సాగు కోసం మంజూరు చేశారు.
Date : 19-05-2025 - 12:38 IST -
Shock : 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు..కానీ ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు
Shock : ఇందిరమ్మ ఇల్లు ఆశతో ఉన్నా, ఇల్లు ఉన్నవారికే ఇళ్లు మంజూరు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Date : 19-05-2025 - 11:37 IST -
Hydra : మరోసారి హైదర్నగర్లో హైడ్రా కూల్చివేతలు..
హైదర్నగర్ సర్వే నెంబర్ 145లో 9 ఎకరాలు 27 గుంటల భూమిపై ఉన్న డైమండ్ ఎస్టేట్ లేఅవుట్లో, 2000వ సంవత్సరంలో 79 మంది మధ్యతరగతి వ్యక్తులు ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే, ఆ స్థలం తనదంటూ శివ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి దానిని ఆక్రమించాడు.
Date : 19-05-2025 - 11:14 IST -
Indira Soura Giri Jala Vikasam : ‘ఇందిరా సౌర గిరి జల వికాసం’ వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగాలు
Indira Soura Giri Jala Vikasam : రెండు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు సమూహంగా బోర్వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పడి ప్రయోజనాలు పొందొచ్చు
Date : 19-05-2025 - 7:55 IST -
Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం
Liquor Rates Hike : తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయాన్ని భారీగా అంచనా వేసిన నేపథ్యంలో, వాస్తవ ఆదాయం తగ్గుతుండటంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Date : 18-05-2025 - 7:27 IST -
Theaters Closed: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
:తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) తీసుకున్న కీలక నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
Date : 18-05-2025 - 7:05 IST -
Liquor Prices: తెలంగాణలోని మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఫుల్ బాటిల్పై భారీగా పెంపు!
తెలంగాణలో మద్యం ధరల పెంపు వార్తలు మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఎక్సైజ్ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసి, 180 ఎంఎల్ (క్వార్టర్) బాటిల్పై రూ.10, హాఫ్ బాటిల్పై రూ.20, ఫుల్ బాటిల్పై రూ.40 పెంచుతున్నట్లు తెలిపినట్లు సమాచారం.
Date : 18-05-2025 - 6:34 IST -
Hyderabad Blasts Plan: హైదరాబాద్లో పేలుళ్లకు విజయనగరంలో కుట్ర.. ఇద్దరు అరెస్ట్
ఈ నిందితుల్లో ఒకరి తండ్రి పోలీసు శాఖలోనే(Hyderabad Blasts Plan) పనిచేస్తున్నట్లు సమాచారం.
Date : 18-05-2025 - 4:50 IST -
Hyderabad Fire : హైదరాబాద్లో గుల్జార్హౌస్ అగ్నిప్రమాద ఘటన.. ఇలా జరిగింది
గుల్జార్ హౌస్(Hyderabad Fire) భవనం మొదటి అంతస్తులో ఒక వ్యాపారి కుటుంబం నివసిస్తోంది. ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.
Date : 18-05-2025 - 1:57 IST -
MP Raghunandan Rao : మంత్రి పొంగులేటి పై బీజేపీ ఎంపీ ప్రశంసలు
MP Raghunandan Rao : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)తీసుకువచ్చిన భూభారతి చట్టంపై ప్రశంసలు కురిపించారు
Date : 18-05-2025 - 11:01 IST -
Schools Reopen : స్కూళ్ల రీఓపెన్ రోజే బుక్స్ , యూనిఫాం – సీఎం రేవంత్
Schools Reopen : జూన్ 7న ప్రత్యేకంగా ప్రతి ఇంటిని సందర్శించేందుకు టీమ్లను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఈ సందర్శనల ద్వారా బడికి వెళ్లని పిల్లలను గుర్తించి
Date : 18-05-2025 - 10:48 IST -
Hyderabad Fire: గుల్జార్హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి.. మోడీ, రేవంత్, చంద్రబాబు స్పందన
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి మొత్తం 20 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు(Hyderabad Fire) కలిసి రక్షించారు.
Date : 18-05-2025 - 10:14 IST -
Charlapalli Railway Station : చర్లపల్లి స్టేషన్ వల్ల సామాన్యుల జేబులు ఖాళీ
Charlapalli Railway Station : ఎంపీలు కూడా ఈ సమస్యను దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు
Date : 17-05-2025 - 2:43 IST -
Revenue Officer : జూన్ 2లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి – పొంగులేటి
Revenue Officer : పల్లెల్లో ఉండే భూ సమస్యలు, వారసత్వ మార్పులు, సర్టిఫికెట్లు తదితర అంశాలపై తక్షణమే స్పందించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండనున్నారని మంత్రి తెలిపారు
Date : 17-05-2025 - 2:33 IST -
Revanth : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం – సీఎం రేవంత్
Revanth : రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని ప్రకటించారు. అంబానీ, అదానీలతో పోటీ పడే స్థాయికి మహిళలను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
Date : 17-05-2025 - 2:28 IST