Telangana
-
Criminal Case : అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న సీఎం గా రేవంత్ రెడ్డి – ADR
Criminal Case : దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తోంది.
Date : 23-08-2025 - 7:59 IST -
Kukatpally Girl Murder Mystery : బాలిక హత్య కేసు.. వీడిన మిస్టరీ
Kukatpally Girl Murder Mystery : పోలీసుల విచారణలో బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేసేందుకు వెళ్లినప్పుడు సహస్ర చూడటంతో ఆమెపై దాడి చేశానని, ఆ తర్వాత ఆమె మెడ కోసి, విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలిపాడు
Date : 22-08-2025 - 7:55 IST -
Telangana : తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్.. వివరాలివే..!
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా TVVP ఆస్పత్రుల్లో 1,616 పోస్టులు, అలాగే తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Date : 22-08-2025 - 6:22 IST -
Jaggareddy : మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా? : కేటీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా చూడటం ఓ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం. అదే పార్టీ వల్లే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నాన్న కేసీఆర్ కూడా అదే పార్టీ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన కూడా చిల్లర నాయకుడేనా? అని నిలదీశారు.
Date : 22-08-2025 - 4:33 IST -
HYD Real Estate : ఆ గ్రామం మరో గచ్చిబౌలి అవ్వడం ఖాయం
HYD Real Estate : ఆదిభట్లలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది.
Date : 22-08-2025 - 4:00 IST -
Warangal Airport : ఎకరానికి రూ.1.20 కోట్లు జమ
Warangal Airport : ప్రభుత్వం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మొదటి దశలో వ్యవసాయ భూములను సేకరించే ప్రక్రియను పూర్తి చేశారు. 48 మంది రైతులకు చెందిన భూములకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ. 34 కోట్లు విడుదల చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ పరిహారం ఎకరాకు రూ. 1.20 కోట్ల చొప్పున చెల్లించారు
Date : 22-08-2025 - 2:00 IST -
BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 22-08-2025 - 12:18 IST -
Musi River : మూసీ తీరాల్లో బోటింగ్ సదుపాయం.. హైదరాబాద్కు మరో పర్యాటక ఆకర్షణ
Musi River : హైదరాబాద్ నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా చారిత్రక మూసీ నదిలో బోటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Date : 22-08-2025 - 11:06 IST -
NIMS : నిమ్స్ వైద్యుల అరుదైన ఘనత.. వృద్ధుడికి ఛాతీపై కోత లేకుండా పేస్మేకర్
NIMS : హైదరాబాద్ వైద్యరంగంలో మరో మైలురాయి నమోదు అయింది. నగరంలోని నందమూరి తారక రామారావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అరుదైన వైద్య ఘనతను సాధించారు.
Date : 22-08-2025 - 10:48 IST -
TG – Medical & Health Department : నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
TG - Medical & Health Department : వైద్య విద్య పూర్తి చేసిన యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప వేదికను అందిస్తుంది
Date : 22-08-2025 - 7:50 IST -
Go Back Marwadi : ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్
Go Back Marwadi : రాష్ట్రంలో స్థానిక వ్యాపారులను అణగదొక్కి, గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాల నుండి వచ్చిన మార్వాడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ (OU JAC) రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది
Date : 21-08-2025 - 10:14 IST -
Bandi Sanjay: జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Date : 21-08-2025 - 9:39 IST -
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది – సీతక్క
KTR : తన ఇంట్లో ఉన్న అంతర్గత సమస్యలను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్కు ఆయన సొంత చెల్లెలే వ్యతిరేకిస్తున్నారని, దానివల్ల ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎద్దేవా చేశారు
Date : 21-08-2025 - 8:52 IST -
Lt Gen Harpal Singh: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక నీటిపారుదల సొరంగాల పనులను వేగవంతం చేయడానికి మరియు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ఇరిగేషన్ & సీఏడీ శాఖ యోచిస్తోంది.
Date : 21-08-2025 - 4:58 IST -
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Date : 21-08-2025 - 3:50 IST -
Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
Date : 21-08-2025 - 2:00 IST -
HYDRA : మాదాపూర్లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.
Date : 21-08-2025 - 12:24 IST -
Sagar Reservoir : సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగినందున, అధికారులు ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి, ప్రాజెక్టు గేట్లు తరచుగా ఎత్తి నీటిని క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు.
Date : 21-08-2025 - 12:12 IST -
Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
Date : 21-08-2025 - 11:27 IST -
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Date : 21-08-2025 - 10:59 IST