Telangana
-
Tourism village award: తెలంగాణ పల్లెకు అంతర్జాతీయ గుర్తింపు!
తెలంగాణ రాష్ట్రానికి మరోసారి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.
Date : 17-11-2021 - 1:30 IST -
KCR: ధర్నా చౌక్ కి కేసీఆర్, ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన పది అంశాలు ఇవే
వరిధాన్యం విషయంలో కేసీఆర్ బీజేపీని విమర్శించారు.
Date : 16-11-2021 - 9:07 IST -
BJP on KCR : దాడులకు సూత్రధారి కేసీఆర్.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్!
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్, కాదు.. కాదు రాష్ట్ర ప్రభుత్వమే భేషరత్తుగా వరిని కొనాలని బీజేపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Date : 16-11-2021 - 5:05 IST -
Siddipet : రాజకీయాల్లోకి సిద్దిపేట కలెక్టర్.. ఎమ్మెల్సీగా ఛాన్స్?
సిద్దిపేట కలెక్టర్ పి వెంకట్రామి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీ విమరణకు చాలా సమయం ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ఈయన సేవలందించారు.
Date : 16-11-2021 - 12:52 IST -
Kangana Controversy: కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
ఇండియాకి 1947లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని, నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
Date : 15-11-2021 - 10:17 IST -
Telangana : గంజాయి వ్యాపారులపై పోలీసుల యుద్ధం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మంది గంజాయి వ్యాపారులపై కొరడా ఝుళిపించడంతో తెలంగాణ పోలీసులు విజయం సాధించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిరంతరం నిఘా కొనసాగిస్తూ బలమైన నిఘా నెట్వర్క్ అమలుచేస్తున్నారు.
Date : 15-11-2021 - 5:00 IST -
Solar Parks : గోదావరి నదిపై తెలంగాణ సోలార్ పార్క్ లు
గోదావరి నది మీద సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ మేరకు సుమారు 40 ప్రాంతాలను గుర్తించింది. సుమారు 100 మెగా వాట్ల విద్యుత్ ను గోదావరి నదిపై తయారు చేయాలని నిర్ణయించింది. మైదాన ప్రాంతాల్లో విద్యుత్ తయారీకి భూ సమీకరణ, సేకరణ కష్టంగా తెలంగాణ సర్కార్ భావించింది. ప్రత్యామ్నాయంగా నీటి మీద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్
Date : 15-11-2021 - 3:21 IST -
Covid: కరోనా సమయంలో పెరుగుతున్న కంటి వ్యాధులు… కారణం ఇదే…?
హైదరాబాద్ లో డయాబెటిక్ రెటినోపతి రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 15-11-2021 - 7:00 IST -
Corona Cases: తెలంగాణలోని 17 జిల్లాల్లో జీరో కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి.
Date : 14-11-2021 - 10:39 IST -
Paddy: వరిధాన్యం కొంటామని ప్రకటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ బీజేపీ చేసుకుంటున్న పరస్పర విమర్శలపై బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
Date : 14-11-2021 - 4:17 IST -
Khel Ratna: నా ప్రయాణం యువతులు తమ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను: మిథాలీ రాజ్
ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న తొలి మహిళా క్రికెటర్గా మిథాలీరాజ్ నిలిచింది.
Date : 14-11-2021 - 12:00 IST -
TPCC : వాడివేడిగా సాగిన AICC సమావేశం.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్న నేతలు
కాంగ్రెస్ ఎక్కడైనా కాంగ్రెస్సే. ఢిల్లీలో అయినా గల్లీలో అయినా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంలో కాంగ్రెస్ నేతలను మించిన వాళ్లు ఉండరు. ఇవాళా అదే జరిగింది. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నట్టు సమాచారం.
Date : 13-11-2021 - 5:15 IST -
CM KCR : `వరి`కంబంపై తెలంగాణ సీఎం కేసీఆర్
`ఎద్దు ఏడ్చిన నేల పండదు..రైతు శోకించిన రాజ్యం నిలబడదు..`అని పెద్దలు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు.
Date : 13-11-2021 - 3:43 IST -
Paddy Issue : అసలు వరిధాన్యం గొడవ ఏంటంటే….
వరిధాన్యం విషయంలో రెండు పార్టీలు రెండు విభిన్న స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి.కేంద్రం వరిధాన్యాన్ని కొనమని తేల్చి చెప్పింది కాబట్టే వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయమన్నామని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. కేంద్రం అలా చెప్పలేదని రాష్ట్ర బీజేపీ నేతలు వాదిస్తున్నారు.
Date : 13-11-2021 - 11:13 IST -
Third Eye: హైదరాబాద్ లో ఇన్ని సీక్రెట్ కెమెరాలా?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదారాబాద్ నగరంలో 3.7 లక్షల సీసీ కెమెరాలు, తెలంగాణ వ్యాప్తంగా 8.3 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నేరనియంత్రణకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రభుత్వం, పోలీసులు క్రెడిట్ ఇస్తున్నారు. Also Read: 580 ఏళ్ల తరువాత పాక్షిక చంద్రగ్రహణం.. ఏ రోజో తెలుసా! అయితే అన్ని సీసీ టీవీ
Date : 13-11-2021 - 12:12 IST -
TRS Dharna : యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని తెలంగాణ అంతటా టీఆరెస్ ధర్నా
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ ఆ పార్టీ శ్రేణులు ఈ ధర్నాలను చేపట్టాయి. యాసంగిలో పండే ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని నేతలు ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమాల్లో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Date : 12-11-2021 - 5:32 IST -
Atmakur Case: జై భీమ్ సినిమాలో జరిగిన సీన్ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో జరిగింది
ఈమధ్య కాలంలో బాగా చర్చకు తెరలేపిన సినిమా జై భీం. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలోఅమాయకుడైన ఆదివాసీ వ్యక్తిపై దొంగతనం నేరం మోపి, పోలీస్స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపేస్తారు.
Date : 12-11-2021 - 5:04 IST -
CPI Narayana : రనౌత్ పై నారాయణ `లెఫ్ట్ రైట్`
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ మధ్య సినిమా, సీరియళ్లు, టీవీ ప్రోగ్రామ్ ల మీద ఒంటికాలు మీద లేస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ నటీ కంగనా రనౌత్ మీద విరుచుకుపడ్డాడు. ఆమెతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లను కూడా కలిపేసి ధ్వజమెత్తాడు.
Date : 12-11-2021 - 4:30 IST -
Apex Council : కేసీఆర్ అబద్ధాలపై కేంద్రం ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి మాటల్లోనూ, చేతల్లోనూ తేడా కనిపిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు సహజంగా కేసీఆర్ ఆ విధంగా వ్యవహరిస్తారడని ఆయన అనుచరులు చెప్పుకుంటారు.
Date : 12-11-2021 - 4:05 IST -
Covid : కొవిడ్ రూల్స్ పాటించని స్కూళ్లు.. భయాందోళనలో తల్లిదండ్రులు!
కరోనా కారణంగా పిల్లలంతా ఆన్ లైన్ క్లాసుల ద్వారా తమ చదవులను కొనసాగించారు. కేసుల సంఖ్య బాగా తగ్గడం, అన్ని రకాల వ్యాక్సిన్లు రావడంతో మళ్లీ బడిబాట పడుతున్నారు.
Date : 12-11-2021 - 3:10 IST