Telangana
-
Musi River : మూసీ తీరాల్లో బోటింగ్ సదుపాయం.. హైదరాబాద్కు మరో పర్యాటక ఆకర్షణ
Musi River : హైదరాబాద్ నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా చారిత్రక మూసీ నదిలో బోటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Date : 22-08-2025 - 11:06 IST -
NIMS : నిమ్స్ వైద్యుల అరుదైన ఘనత.. వృద్ధుడికి ఛాతీపై కోత లేకుండా పేస్మేకర్
NIMS : హైదరాబాద్ వైద్యరంగంలో మరో మైలురాయి నమోదు అయింది. నగరంలోని నందమూరి తారక రామారావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అరుదైన వైద్య ఘనతను సాధించారు.
Date : 22-08-2025 - 10:48 IST -
TG – Medical & Health Department : నేడు 1,623 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
TG - Medical & Health Department : వైద్య విద్య పూర్తి చేసిన యువతకు ఇది ఒక సువర్ణావకాశం. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజానికి సేవ చేయాలనుకునే వారికి ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప వేదికను అందిస్తుంది
Date : 22-08-2025 - 7:50 IST -
Go Back Marwadi : ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం.. రేపు తెలంగాణ బంద్
Go Back Marwadi : రాష్ట్రంలో స్థానిక వ్యాపారులను అణగదొక్కి, గుజరాత్ మరియు రాజస్థాన్ ప్రాంతాల నుండి వచ్చిన మార్వాడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ (OU JAC) రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది
Date : 21-08-2025 - 10:14 IST -
Bandi Sanjay: జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇస్తాం: బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా న్యాయ నిపుణులతో ముందుగా చర్చించి జర్నలిస్టులందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
Date : 21-08-2025 - 9:39 IST -
KTRను సొంత చెల్లే వ్యతిరేకిస్తోంది – సీతక్క
KTR : తన ఇంట్లో ఉన్న అంతర్గత సమస్యలను తట్టుకోలేక, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని సీతక్క ఆరోపించారు. కేటీఆర్కు ఆయన సొంత చెల్లెలే వ్యతిరేకిస్తున్నారని, దానివల్ల ఆయన మానసిక స్థితి సరిగా లేదని ఎద్దేవా చేశారు
Date : 21-08-2025 - 8:52 IST -
Lt Gen Harpal Singh: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక నీటిపారుదల సొరంగాల పనులను వేగవంతం చేయడానికి మరియు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఆయన నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ఇరిగేషన్ & సీఏడీ శాఖ యోచిస్తోంది.
Date : 21-08-2025 - 4:58 IST -
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Date : 21-08-2025 - 3:50 IST -
Hyderabad : పోలీసుల ఎదుట లొంగిపోయిన సెంట్రల్ కమిటీ మావోయిస్టు సభ్యులు
ఇద్దరికి విస్తృతంగా మావోయిస్టు ఉద్యమానుభవం ఉండటంతో ఈ లొంగింపు విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. కాకరాల సునీత గతంలో పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆమె తండ్రి ఒక విప్లవ రచయితల సంఘం నేతగా ఉన్నారని సీపీ తెలిపారు. చిన్ననాటి నుంచే వరవరరావు, గద్దర్ వంటి విప్లవకారుల సాన్నిహిత్యం సునీతను మావోయిస్టు సిద్ధాంతాల వైపు ఆకర్షించిందని వివరించారు.
Date : 21-08-2025 - 2:00 IST -
HYDRA : మాదాపూర్లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.
Date : 21-08-2025 - 12:24 IST -
Sagar Reservoir : సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి..మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రస్తుతం సాగర్ డ్యామ్ వద్ద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగినందున, అధికారులు ప్రజలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతిని కంట్రోల్ చేయడానికి, ప్రాజెక్టు గేట్లు తరచుగా ఎత్తి నీటిని క్రమక్రమంగా విడుదల చేస్తున్నారు.
Date : 21-08-2025 - 12:12 IST -
Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.
Date : 21-08-2025 - 11:27 IST -
Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !
గత నెల 25న సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిన తీర్పులో, ఫిరాయింపుల వ్యవహారంలో మూడు నెలల వ్యవధిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెనుదులుబాటుకు నాంది పలికింది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం, అసెంబ్లీ స్పీకర్ న్యాయ సలహాదారులు, ముఖ్యంగా అడ్వొకేట్ జనరల్తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
Date : 21-08-2025 - 10:59 IST -
Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీల కొత్త శకం ప్రారంభమా? తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన..!
ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనంలా మారింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని శాసిస్తున్న మూడు ప్రధాన పార్టీలను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలతో మల్లన్న తీవ్రంగా దూషించారు.
Date : 21-08-2025 - 10:42 IST -
Medaram Jatara : మేడారం జాతరకు రూ. 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం
ఇది ఇప్పటివరకు కేటాయించిన నిధులలో అత్యధికం కావడం విశేషం. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర దేశంలోని అతిపెద్ద గిరిజన సమ్మేళనం. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది.
Date : 21-08-2025 - 10:28 IST -
Excise Policy : తెలంగాణలో డిసెంబర్ 01 నుండి కొత్త మద్యం షాపులు
Excise Policy : ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల లైసెన్స్ గడువు నవంబర్ 30, 2025తో ముగియనుంది. దీంతో డిసెంబర్ 1, 2025 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి
Date : 21-08-2025 - 7:47 IST -
Deputy CM Bhatti: 12% జీఎస్టీ స్లాబ్ తొలగింపును స్వాగతించిన డిప్యూటీ సీఎం భట్టి
ఈ సమావేశం అనంతరం ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
Date : 20-08-2025 - 10:25 IST -
Vice Presidential Election : మేము ఏ కూటమిలోనూ లేము.. మమ్మల్ని ఎవరూ మద్దతు అడగలేదు – కేటీఆర్
Vice Presidential Election : తాము ఏ కూటమిలోనూ లేమని స్పష్టం చేస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కోసం ఇప్పటివరకు ఏ కూటమి కూడా తమను సంప్రదించలేదని తెలిపారు
Date : 20-08-2025 - 8:15 IST -
Sada Bainama Lands: సాదా బైనామాలకు లైన్ క్లియర్.. తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులకు పరిష్కారం?!
సాదాబైనామాలపై హైకోర్టు స్టే ఎత్తివేయడం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటనతో రైతులు తమ భూములకు చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని ఆశిస్తున్నారు.
Date : 20-08-2025 - 5:02 IST -
Rajiv Gandhi Jayanti: స్ఫూర్తిప్రదాతకు భట్టి విక్రమార్క నివాళి
Rajiv Gandhi Jayanti: ఢిల్లీలోని వీర్ భూమి వద్ద ఉన్న రాజీవ్ గాంధీ సమాధి వద్ద ఆయన పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు
Date : 20-08-2025 - 3:24 IST