Telangana
-
Makhdoom Bhavan : బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
సురవరం సుధాకర్రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంసించారు. సురవరం పాలమూరు జిల్లాకు చెందినవారిగా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించారన్న విషయాన్ని సీఎం గర్వంగా పేర్కొన్నారు.
Date : 24-08-2025 - 12:09 IST -
Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?
ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ కూడా తన పరిధిలోని వార్డు కార్యాలయాల వద్ద రెండు లక్షల విగ్రహాలు ఉచితంగా అందిస్తోంది.
Date : 24-08-2025 - 11:17 IST -
Telangana Police : తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు.. ఇక మహిళలకు పెద్దపీట!
ఈ సదస్సులో పాల్గొన్న మహిళా పోలీసులు తమ అనుభవాలను పంచుకుంటూ, వాస్తవిక సవాళ్లను వెల్లడి చేశారు. ముఖ్యంగా లింగ వివక్ష, పదోన్నతుల్లో అసమానతలు, శౌచాలయాల సౌకర్యాల లోపం, పని ప్రదేశాల్లో వేధింపులు, అతి దీర్ఘమైన పని గంటలు, ఊరితనం లేని ట్రాన్స్ఫర్ విధానం వంటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
Date : 24-08-2025 - 11:01 IST -
CM Revanth Reddy : రెండు దశాబ్దాల తర్వాత ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ ఉద్యమాలకు జీవం పోసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుపెడుతున్నారు.
Date : 24-08-2025 - 10:46 IST -
Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు
Terrible : హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు.
Date : 24-08-2025 - 9:56 IST -
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Date : 23-08-2025 - 8:00 IST -
Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు దగ్గరగా ఉండే సర్పంచ్ ఎన్నికలు అన్ని పార్టీలకు కీలకం.
Date : 23-08-2025 - 7:24 IST -
Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.
Date : 23-08-2025 - 5:11 IST -
Urea Shortage In Telangana : యూరియా కోసం ఎదురుచూసి చూసి..దాడులకు దిగుతున్న రైతులు
Urea Shortage In Telangana : ముఖ్యంగా యూరియా కోసం వ్యవసాయ సొసైటీ కేంద్రాల వద్ద రైతులు గంటల తరబడి బారులు తీరుతున్నారు. అయినా సరే, తమకు కావలసినంత యూరియా దొరకక నిరాశకు గురవుతున్నారు
Date : 23-08-2025 - 3:43 IST -
CS Arvind Kumar : వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి – అరవింద్ కుమార్
CS Arvind Kumar : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీకి వెళ్లే టీజీఐఐసీ కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు, అమిస్తాపూర్ నుంచి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డు, మరియు పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు
Date : 23-08-2025 - 1:04 IST -
Gandhi Hospital: కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కలు.. ఆపరేషన్ లేకుండా రోగిని కాపాడిన గాంధీ వైద్యులు
Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులు అద్భుతమైన ఘనత సాధించారు. కుటుంబ సమస్యల కారణంగా క్షణిక ఆవేశానికి లోనైన ఓ వ్యక్తి 8 షేవింగ్ బ్లేడ్లను ముక్కలుగా చేసి మింగిన ఘటనలో, శస్త్రచికిత్స లేకుండా వైద్యులు ఆయన ప్రాణాలను రక్షించారు.
Date : 23-08-2025 - 11:15 IST -
Suravaram Sudharkar Reddy : సీనియర్ CPI నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతి
Suravaram Sudharkar Reddy : సీనియర్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) నేత సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రాత్రి మృతిచెందారు, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఇది వెల్లడించబడింది.
Date : 23-08-2025 - 10:48 IST -
Criminal Case : అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్న సీఎం గా రేవంత్ రెడ్డి – ADR
Criminal Case : దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఇది దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను సూచిస్తోంది.
Date : 23-08-2025 - 7:59 IST -
Kukatpally Girl Murder Mystery : బాలిక హత్య కేసు.. వీడిన మిస్టరీ
Kukatpally Girl Murder Mystery : పోలీసుల విచారణలో బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దొంగతనం చేసేందుకు వెళ్లినప్పుడు సహస్ర చూడటంతో ఆమెపై దాడి చేశానని, ఆ తర్వాత ఆమె మెడ కోసి, విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపినట్లు తెలిపాడు
Date : 22-08-2025 - 7:55 IST -
Telangana : తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్.. వివరాలివే..!
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా TVVP ఆస్పత్రుల్లో 1,616 పోస్టులు, అలాగే తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Date : 22-08-2025 - 6:22 IST -
Jaggareddy : మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా? : కేటీఆర్ పై జగ్గారెడ్డి విమర్శలు
వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీగా చూడటం ఓ చిల్లర మనస్తత్వానికి నిదర్శనం. అదే పార్టీ వల్లే తెలంగాణ వచ్చిన సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ నాన్న కేసీఆర్ కూడా అదే పార్టీ నుంచే రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. ఆయన కూడా చిల్లర నాయకుడేనా? అని నిలదీశారు.
Date : 22-08-2025 - 4:33 IST -
HYD Real Estate : ఆ గ్రామం మరో గచ్చిబౌలి అవ్వడం ఖాయం
HYD Real Estate : ఆదిభట్లలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులు పెద్ద ఎత్తున ఇక్కడికి వలస వస్తున్నారు. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది.
Date : 22-08-2025 - 4:00 IST -
Warangal Airport : ఎకరానికి రూ.1.20 కోట్లు జమ
Warangal Airport : ప్రభుత్వం ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మొదటి దశలో వ్యవసాయ భూములను సేకరించే ప్రక్రియను పూర్తి చేశారు. 48 మంది రైతులకు చెందిన భూములకు పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం రూ. 34 కోట్లు విడుదల చేసి, వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ పరిహారం ఎకరాకు రూ. 1.20 కోట్ల చొప్పున చెల్లించారు
Date : 22-08-2025 - 2:00 IST -
BJP : సచివాలయం ముట్టడి పిలుపుతో నగరంలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు
దీన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తు చర్యగా పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు, కార్పొరేటర్లను అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధం చేశారు. సుమారు వందలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Date : 22-08-2025 - 12:18 IST -
Musi River : మూసీ తీరాల్లో బోటింగ్ సదుపాయం.. హైదరాబాద్కు మరో పర్యాటక ఆకర్షణ
Musi River : హైదరాబాద్ నగరానికి కొత్త పర్యాటక ఆకర్షణగా చారిత్రక మూసీ నదిలో బోటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
Date : 22-08-2025 - 11:06 IST