Telangana
-
Revanth on Modi: మోడీ పాలనలో రూపాయి పతనం.. బీజేపీని నిలదీసిన రేవంత్!
పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 12-12-2022 - 2:19 IST -
TTDP : తెలంగాణపై చంద్రబాబు దూకుడు!ఖమ్మంలో ఎన్నికల శంఖారావం
టీడీపీ అధినేత చంద్రబాబు(CBN) సీరియస్ గా తీసుకుంటే ఏదైనా చేయగలరు. తెలంగాణ టీడీపీ(TTDP) లీడర్లు ఆయన వ్యూహాల మీద ఆశలు పెట్టుకున్నారు.
Date : 12-12-2022 - 12:22 IST -
KCR BRS: బీఆర్ఎస్ ఆఫీస్ సిద్ధం.. నేడు ఢిల్లీకి కేసీఆర్!
తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరాలను ముమ్మరం చేస్తున్నారు.
Date : 12-12-2022 - 10:52 IST -
Kavitha@CBI: సీబీఐ ప్రశ్నలతో కవిత ఉక్కిరిబిక్కిరి
ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.
Date : 11-12-2022 - 8:55 IST -
Telangana Politics: న్యూస్ మేకర్స్ గా షర్మిల, కవిత
తెలంగాణ రాష్ట్ర రాజకీయ తెరపై కవిత (Kavitha) , షర్మిల ప్రధానంగా హైలైట్ అవుతున్నారు.
Date : 11-12-2022 - 8:13 IST -
YS Sharmila: షర్మిల దీక్ష భగ్నం.. ఆస్పత్రిలో చికిత్స
నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YS Sharmila)ను అరెస్టు చేసి శనివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ షర్మిల (YS Sharmila) శుక్రవారం ఉదయం నుంచి నిరాహార దీక్ష చేపట్టారు.
Date : 11-12-2022 - 1:27 IST -
CBI in MLC Kavita House : కవిత ఇంట్లో సీబీఐ అధికారులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించేందుకు
Date : 11-12-2022 - 12:00 IST -
Telangana: తెలంగాణలో పేలుడు కలకలం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ పెద్ద బజార్లో పేలుడు (Explosion) సంభవించింది. భారీ శబ్ధం రావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ షాపు ఎదుట కెమికల్ బాటిల్ పేలింది. ఈ ఘటనలో శంకర్ అనే వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. పేలుడు (Explosion)కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్
Date : 11-12-2022 - 8:24 IST -
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. నేడే కవిత సీబీఐ విచారణ
తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Date : 11-12-2022 - 6:50 IST -
Kidnap Update: కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. డెంటిస్ట్ వైశాలి కథ!
"లాక్డౌన్ సమయంలో నేను ఫ్రెండ్స్తో కలిసి బ్యాడ్మింటన్ ఆడేందుకు వెళ్లే వాళ్లం.మొదట వేరేవాళ్లతో నవీన్ బ్యాడ్మింటన్ ఆడేవాడు.
Date : 11-12-2022 - 12:04 IST -
TS Cabinet: పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలకు క్యాబినేట్ ఆమోదం!
శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది.
Date : 10-12-2022 - 11:58 IST -
Naga Chaitanya : నాగ చైతన్య క్లౌడ్ కిచెన్ ఎలా ఉందో చూశారా?
క్లౌడ్ కిచెన్ (Cloud Kitchen) అంటే కొందరికి ఏంటిది? అన్న సందేహం రావచ్చు. ఇప్పుడు జోరుగా వ్యాపారం చేస్తున్న వంట శాలలు అని చెప్పుకోవాలి. స్విగ్గీ, జొమాటోలో మనం ఆర్డర్ చేసే ఫుడ్స్ రెస్టా రెంట్ నుంచి వస్తాయని తెలుసుగా. అయితే అన్నీ రెస్టారెంట్లే ఉండవు. రెస్టారెంట్ పేరుతో వందలాది క్లౌడ్ కిచెన్లు ప్రతి నగరంలోనూ వెలుస్తున్నాయి. ఇవి స్విగ్గీ, జొమాటోలో నమోదు చేసుకుని, యూజర్ల నుంచి ఆర్డర్
Date : 10-12-2022 - 4:30 IST -
KTR Warning: బాసర అధికారులపై కేటీఆర్ ఫైర్!
బాసర ఐఐఐటీ అధికారుల తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు.
Date : 10-12-2022 - 2:15 IST -
Hyderabad Boy: 16 ఏళ్లకే పీజీ పూర్తి చేసిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్ కుర్రాడు (Hyderabad Boy) అగస్త్య జైస్వాల్ 16 ఏళ్ల వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి భారతీయ కుర్రాడు. హైదరాబాద్ (Hyderabad Boy)కు చెందిన అగస్త్య జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. అతను 16 సంవత్సరాల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. దీంతో భారతదేశంలోనే అతి పిన్న వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మొదటి అబ్బాయిగా అగస్త్య చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ఉస్మా
Date : 10-12-2022 - 1:55 IST -
Malaysia: మలేషియాలో చిక్కుకున్న 80 మంది తెలుగు ప్రజలు
మలేషియా (Malaysia) ఇమ్మిగ్రేషన్ అధికారులు సరైన డాక్యుమెంటేషన్ లేకపోవడంతో తెలంగాణకు చెందిన 80 మందితో సహా 350 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. భారతీయులు మలేషియా(Malaysia) లో 10 రోజులుగా చిక్కుకుపోయారు. నవంబర్ 30న కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగిన వారి వద్ద సరైన పత్రాలు లేవని మలేషియా అధికారులు గుర్తించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి సుమారు 80 మంది
Date : 10-12-2022 - 1:30 IST -
Kavitha MLC: ఆదివారం సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీనే ఆమెను సీబీఐ (CBI) అధికారులు విచారించాల్సి ఉంది. అయితే 6వ తేదీన తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత (Kavitha) లేఖ రాశారు. సీబీఐ డీఐజీ మంగళవారం కవితకు మెయిల్ […]
Date : 10-12-2022 - 1:15 IST -
TSRTC: ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్.. సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వెళ్లాలనుకునే వారికి TSRTC శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకేసారి 4233 ప్రత్యేక బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్
Date : 10-12-2022 - 12:50 IST -
1228 Kids Missing: తెలంగాణలో 3 ఏళ్లలో 1228 పిల్లలు మిస్సింగ్
బంగారు తెలంగాణలో బాల్యం ప్రశ్నార్థకమవుతోంది. లెక్కకు మించి మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి.
Date : 10-12-2022 - 12:45 IST -
Kidnapping Case: కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి ‘వైశాలి’ వ్యవహారాలు!
రంగారెడ్డి జిల్లో జరిగిన కిడ్నాప్ కేసు అనేక మలుపులు తిరుగతోంది.
Date : 10-12-2022 - 11:59 IST -
Police Arrest Kidnapper: ఆదిభట్ల కిడ్నాప్ కథ సుఖాంతం… నిందితుల అరెస్ట్
రంగారెడ్డిజిల్లా ఆదిభట్లలో కలకలం సృష్టించిన యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. యువతిని సేఫ్గా రక్షించారు.
Date : 09-12-2022 - 11:15 IST