Telangana
-
Telangana : జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక
ఈ నెల 30వ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు బీజేపీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. జూన్ 1 నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అదే రోజున నామినేషన్ల పరిశీలన కూడా చేపట్టనున్నారు. అయితే పోటీ ఉంటే జూలై 1వ తేదీన రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు.
Published Date - 11:27 AM, Sat - 28 June 25 -
Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?
Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది
Published Date - 09:22 AM, Sat - 28 June 25 -
Amit Shah : నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు
ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేస్తూ, కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అమిత్ షా ఈ నెల 29న మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నిజామాబాద్కు బయలుదేరి, కార్యక్రమంలో పాల్గొంటారు.
Published Date - 08:16 PM, Fri - 27 June 25 -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Published Date - 05:09 PM, Fri - 27 June 25 -
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Published Date - 04:49 PM, Fri - 27 June 25 -
TGEAPCET : టీజీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ (EAPCET) కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మూడు విడతలుగా ఈ ప్రవేశ కౌన్సిలింగ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Published Date - 04:17 PM, Fri - 27 June 25 -
Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు.
Published Date - 03:32 PM, Fri - 27 June 25 -
Hyderabad : తల్లి ప్రాణం విలవిల.. స్కూల్కి వెళ్తున్న బాలుడిని ఢీకొట్టిన టిప్పర్
Hyderabad : స్కూల్ సమయాల్లో హెవీ వాహనాల రాకపోకలు నియంత్రించకపోవడమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు
Published Date - 12:17 PM, Fri - 27 June 25 -
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Published Date - 11:09 AM, Fri - 27 June 25 -
Phone Tapping : నేడు సిట్ ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది.
Published Date - 10:53 AM, Fri - 27 June 25 -
Indira Canteens: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 5 రూపాయలకే టిఫిన్!
GHMC ప్రణాళిక ప్రకారం 11 ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న శాశ్వత సీటింగ్ సౌకర్యాలతో కూడిన కేంద్రాలను పునరుద్ధరించనున్నారు.
Published Date - 09:09 AM, Fri - 27 June 25 -
CM Revanth : హైదరాబాద్లో రూ.6,679కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్
CM Revanth : జీహెచ్ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (HCITI) పేరుతో చేపట్టనున్న
Published Date - 07:12 PM, Thu - 26 June 25 -
Anti-Narcotics Day Event : తెలంగాణ గంజాయికి అడ్డా కావొద్దు – సీఎం రేవంత్
Anti-Narcotics Day Event : "తెలంగాణ గడ్డ గంజాయి, డ్రగ్స్కు అడ్డా కాకూడదు" అని హెచ్చరించారు. దేశంలో 140 కోట్ల మందిలో ఒక్కరు కూడా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనకు అవమానం అని అన్నారు
Published Date - 07:04 PM, Thu - 26 June 25 -
Tragedy : ఆదిలాబాద్లో విషాదం.. పొంగిపొర్లుతున్న వాగులో పడి యువకుడు గల్లంతు
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్న వేళ, జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులోని నిషాన్ఘాట్ సమీపంలో ఉన్న వాగులో మత్స్యకారుడిగా వెళ్లిన ఓ యువకుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.
Published Date - 05:28 PM, Thu - 26 June 25 -
ACB searches : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న RTA కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. అధికారులు కార్యాలయాల్లోని రికార్డులు, లావాదేవీల పత్రాలు, కంప్యూటర్లు, ఫైల్స్ తదితర కీలక సమాచారాన్ని తనిఖీ చేస్తున్నారు.
Published Date - 04:49 PM, Thu - 26 June 25 -
Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు.
Published Date - 02:16 PM, Thu - 26 June 25 -
Kavitha Andhra Biryani : ఆంధ్ర బిర్యానీపై కవిత కామెంట్స్.. నెటిజన్ల ఫైర్
Kavitha Andhra Biryani : “ఆంధ్రోళ్ల బిర్యానీ (Andhra Biryani ) మనం తింటామా? ఆ బిర్యానీ ఎలా ఉంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా?” అని వ్యాఖ్యానించడంతో, ఆంధ్రా ప్రజలు సహా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు
Published Date - 01:00 PM, Thu - 26 June 25 -
Hyderabad: ఆన్లైన్లో న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తూ విక్రయిస్తున్న జంట
హైదరాబాద్లోని అంబర్పేటలో చోటు చేసుకున్న శృంగార డిజిటల్ రాకెట్ కలకలం రేపుతోంది. ఆన్లైన్లో స్వీయంగా చిత్రీకరించిన నగ్న వీడియోలను విక్రయిస్తూ నిందితులు డబ్బు సంపాదిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Published Date - 12:39 PM, Thu - 26 June 25 -
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Published Date - 11:46 AM, Thu - 26 June 25 -
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!
జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Published Date - 10:38 AM, Thu - 26 June 25