Telangana
-
CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Published Date - 12:42 PM, Sat - 14 June 25 -
KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్పై కేసు నమోదు
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 11:09 AM, Sat - 14 June 25 -
AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి
ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
Published Date - 10:50 AM, Sat - 14 June 25 -
Fee-Hike : ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడా
Fee-Hike : 2025-26 విద్యా సంవత్సరం బీటెక్ సీట్ల భర్తీ ప్రక్రియ జూలై మొదటి వారంలో ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త ఫీజులు ఖరారు చేసి జీవోలు జారీ చేయాల్సిన సమయం నెల రోజులే ఉండటంతో ఇది సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
Published Date - 09:35 AM, Sat - 14 June 25 -
ACB Notice to KTR : ఏసీబీ నోటీసులపై కేటీఆర్, హరీష్ రావు గరం గరం
ACB Notice to KTR : ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా రాష్ట్రానికి ఖ్యాతి వచ్చింది, పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇది కేటీఆర్ చేసిన ప్రయత్నాల ఫలమని అన్నారు
Published Date - 08:23 PM, Fri - 13 June 25 -
CM Revanth: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో ఐసీసీసీలో విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.
Published Date - 07:30 PM, Fri - 13 June 25 -
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక ‘మాయ’!
మేడిగడ్డ వద్ద కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టారేమో? బ్యారేజీ పగుళ్లకు వాళ్లే కారణం కావచ్చునేమో?.బ్యారేజీలో రెండు చోట్ల పగుళ్లు వస్తే ఏదో అయిపోయినట్లు చేస్తున్నారు.ఇలాంటి కట్టడం మరోదేశంలో నిర్మిస్తే కేసీఆర్ ఖ్యాతి ప్రపంచానికి తెలిసేది.
Published Date - 06:19 PM, Fri - 13 June 25 -
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరల పెంపుకు ప్రభుత్వం కసరత్తు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో కొత్త మార్గదర్శక విలువలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులు పలు మండలాల్లో స్థలాల మార్కెట్ ధరకట్టను సమీక్షించేందుకు ఫీల్డ్ పరిశీలనలు ప్రారంభించారు. ప్రత్యేకించి అపార్ట్మెంట్ల ధరల విషయంలో సుమారు 30 శాతం మేర పెంపు ఉండే సూచనలు ఉన్నాయి.
Published Date - 05:06 PM, Fri - 13 June 25 -
Cash for Vote Case : ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
Cash for Vote Case : ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయని, దాని తీర్పు వెలువడే వరకు ప్రస్తుత విచారణ వాయిదా వేయాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.
Published Date - 04:50 PM, Fri - 13 June 25 -
KTR : మరోసారి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు
. జూన్ 16వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే మే 28న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపినప్పటికీ, అప్పటికి కేటీఆర్ అమెరికాలో ఉన్న కారణంగా హాజరు కాలేకపోయారు.
Published Date - 04:41 PM, Fri - 13 June 25 -
BREAKING : పాతబస్తీ మెట్రో పనులకు బ్రేక్.. పనులు నిలిపివేయాలన్న హైకోర్టు
BREAKING : హైదరాబాద్ పాతబస్తీలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్ట్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Published Date - 12:38 PM, Fri - 13 June 25 -
Yadagirigutta: ఇక నుంచి లడ్డు ఫ్రీ.. అంతేకాదు పులిహోర కూడా
Yadagirigutta: తెలంగాణ రాష్ట్రంలో భక్తి పంథాలో ప్రముఖ స్థానం కలిగిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రతి రోజూ వేలాది మంది భక్తులతో కళకళలాడుతుంది.
Published Date - 11:27 AM, Fri - 13 June 25 -
Balmuri Venkat: సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్, కౌశిక్ రెడ్డిలపై ఫిర్యాదు
Balmuri Venkat: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Published Date - 04:49 PM, Thu - 12 June 25 -
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం
Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Published Date - 01:42 PM, Thu - 12 June 25 -
Raja Singh : వారిని వదిలిపెట్ట.. రాజాసింగ్ వార్నింగ్
Raja Singh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై వస్తున్న పార్టీ మార్పు వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఇది తన చివరి రాజకీయ పార్టీ అని స్పష్టం చేశారు.
Published Date - 01:03 PM, Thu - 12 June 25 -
Miss World Opal Suchatha : తెలంగాణలో మహిళల భద్రతపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత ఏమన్నదో తెలుసా..?
Miss World Opal Suchatha : మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ చూపిన ప్రగతిని ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు
Published Date - 09:25 AM, Thu - 12 June 25 -
Telangana New Ministers : కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..!!
Telangana New Ministers : ఈ శాఖల కేటాయింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని సంకేతం అందిస్తోంది
Published Date - 10:21 PM, Wed - 11 June 25 -
TG TET 2025 : టెట్ హాల్ టికెట్స్ విడుదల
TG TET 2025 : తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET 2025) హాల్ టికెట్లు అధికారికంగా విడుదలయ్యాయి.
Published Date - 08:10 PM, Wed - 11 June 25 -
Kaleshwaram Project : ‘కాళేశ్వరం’ నిర్మాణమే తప్పు అంటున్న బీజేపీ ఎంపీ
Kaleshwaram Project : "ఈ ప్రాజెక్టును రూపొందించేటప్పుడు వాతావరణ శాస్త్రాన్ని కూడా పట్టించుకోలేదు. వర్షపాతం, వరదలు వంటి అంశాలపై స్పష్టత లేకుండానే నిర్మాణం చేపట్టారు" అని ఆరోపించారు
Published Date - 07:19 PM, Wed - 11 June 25 -
Telangana Government: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలలోనూ ఎల్కేజీ, యూకేజీ తరగతులు!
ఈ పథకం కింద ఎంపిక చేసిన 210 పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, బోధనా సామగ్రి, శిక్షణ పొందిన ఉపాధ్యాయులను సమకూర్చే బాధ్యతను విద్యాశాఖ తీసుకుంది.
Published Date - 06:44 PM, Wed - 11 June 25