Telangana
-
CM Revanth: ఇంద్రవెల్లి గడ్డపైకి రేవంత్ రెడ్డి, తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లికి రానున్నారు, అక్కడ ‘స్మృతివనం’కు శంకుస్థాపన చేసి, కేస్లాపూర్లోని నాగోబా ఆలయంలో ప్రార్థనలు చేయనున్నారు. 1981లో ఆదివాసీలపై జరిగిన దారుణ హత్యాకాండ తర్వాత ఇంద్రవెల్లిలో పర్యటించనున్న తొలి ముఖ్యమంత్రి రేవంత్. జనవరి 28 లేదా 29 తేదీల్లో జరగనున్న ఈ పర్యటన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో ఆయన తొలి బహిరంగ సభను కూడా గుర్తు
Date : 27-01-2024 - 12:58 IST -
Dharani Vs Bhumata : భూమాత పోర్టల్లో ఆ కాలమ్ ఉంటుందా ? కొత్త మార్పులేంటి ?
Dharani Vs Bhumata : ధరణిని రద్దు చేసి దాని స్థానంలో భూమాత పోర్టల్ను తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది.
Date : 27-01-2024 - 12:09 IST -
Auto Drivers : ఆ పథకం తరువాత తెలంగాణలో పెరిగిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు.. నివేదికలో పేర్కోన్న న్యూస్టాప్
మహాలక్ష్మి పథకం ప్రారంభించినప్పటి నుంచి ఎక్కువ మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలతో చనిపోతున్నారని న్యూస్టాప్ నివేదికలో పేర్కొంది. తెలంగాణలో మహిళల కోసం ‘మహాలక్ష్మి’ ఉచిత బస్ రైడ్ పథకం ప్రారంభించిన తర్వాత డిసెంబర్ 24, 2023 మరియు జనవరి 26 మధ్య దాదాపు పదమూడు మంది ఆటోరిక్షా డ్రైవర్లు ఆత్మహత్య లేదా గుండెపోటుతో మరణించారని నివేదిక తెలిపింది. వాహనాల కొనుగోలు కోసం పొందిన రుణాలను క్
Date : 27-01-2024 - 9:25 IST -
BRS MLA : బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూకబ్జా కేసు
భూకబ్జాకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 27-01-2024 - 9:05 IST -
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్పై కీలక అప్డేట్.. అర్హుల వడపోతకు కొత్త టెక్నాలజీ
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల పథకం.. తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది కూడా ఒకటి.
Date : 27-01-2024 - 8:51 IST -
Medaram Jatara 2024 : ‘మేడారం’ బస్సుల్లో మహిళలకూ టికెట్.. సర్కార్ స్పందన ఇదీ..
Medaram Jatara 2024 : ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతర కోసం స్పెషల్ బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ఎదుట కీలక ప్రతిపాదనలు చేసింది.
Date : 27-01-2024 - 8:26 IST -
Telangana govt: ఖైదీలకు గుడ్ న్యూస్, రిపబ్లిక్ డే సందర్భంగా 231 మంది విడుదల
Telangana govt: గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సర్కార్ నిర్ణయం తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ల లో ఉన్న 231 మంది ఖైదీలు విడుదల కానున్నారు. సత్ప్రవర్తన కలిగిన 212 మంది జీవిత ఖైదీలు, 19 మంది జీవితేతర ఖైదీలతో కూడిన 231 మంది ఖైదీలను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం జనవర
Date : 26-01-2024 - 8:54 IST -
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం త
Date : 26-01-2024 - 8:20 IST -
KCR: ఎర్రవెల్లి లో కేసీఆర్ సమావేశం, బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం!
KCR: తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్ఎస్ అధినేత పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా న
Date : 26-01-2024 - 5:21 IST -
Minister Seethakka : కేటీఆర్ ‘శునకము’ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్..
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్ (Congress Vs BRS) వార్ మొదలైంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. పబ్లిక్ వేదికలతో పాటు సోషల్ మీడియా వేదికల ఫై కూడా తారాస్థాయి లో మాటలు వదులుతున్నారు. నేడు రిపబ్లిక్ డే (Republic Day) నాడు కూడా ఇరువురు కౌంటర్లు వేసుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. మాజీ మంత్రి […]
Date : 26-01-2024 - 4:48 IST -
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క కుంకుమ భరిణెగా ఎందుకు మారారు ?
Medaram Jatara 2024 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర .. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర.
Date : 26-01-2024 - 3:21 IST -
Rs 2500 To Women : ఫిబ్రవరి నుంచి ఆ రెండు స్కీమ్స్ అమల్లోకి !
Rs 2500 To Women : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 50 రోజులు పూర్తయ్యాయి.
Date : 26-01-2024 - 2:48 IST -
KTR: గవర్నర్ పై కేటీఆర్ ఫైర్, తమిళిసై తీరుపై ఘాటు వ్యాఖ్యలు
KTR: తెలంగాణ భవన్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్… ఎరుకల సామాజిక వర్గానికి చెంది
Date : 26-01-2024 - 2:40 IST -
Mahmood Ali : గణతంత్ర వేడుకల్లో స్పృహ తప్పి పడిపోయిన మహమూద్ అలీ
మాజీ హోంమంత్రి మహమూద్ అలీ (Former Telangana Deputy CM Mahmood Ali) అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణ భవన్లో (Telangana Bhawan) జరిగిన గణతంత్ర వేడుకల్లో (Republic Day 2024 Celebrations) పాల్గొన్న ఆయన.. జాతీయ జెండా ఎగరేస్తున్న సమయంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న నేతలు ప్రాథమిక చికిత్స అందించి.. ఇంటికి తరలించారు. We’re now on WhatsApp. Click to Join. మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో గవర్నర్ తమిళసై తీరుపై […]
Date : 26-01-2024 - 11:50 IST -
Governor Tamilisai : రిపబ్లిక్ డే ప్రసంగంలోను బిఆర్ఎస్ సర్కార్ ఫై మండిపడ్డ గవర్నర్
భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు (Republic Day 2024) దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై (Governor Tamilisai) గణతంత్ర దినోత్సవం సందర్బంగా గత ప్రభుత్వం బిఆర్ఎస్ (BRS) ఫై విమర్శల వర్షం కురిపించింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవాల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావి
Date : 26-01-2024 - 9:16 IST -
EAMCET : ఎంసెట్ పేరు మార్చిన తెలంగాణ ఉన్నత విద్యామండలి
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్(EAMCET) పేరును మార్చింది ఉన్నత విద్యామండలి. టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్(TS EAPCET)గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సహా పలు ప్రవేశ పరీక్షలకు తేదీలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ ను విడు
Date : 25-01-2024 - 7:55 IST -
CM Revanth Reddy : తెలంగాణ లో మరో స్కీమ్ అమలుకు ప్రభుత్వం సిద్ధం..
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీ పెంపు వంటి కీలక హామీలను అమలు చేసిన సర్కార్..ఈ నెలాఖరుకల్లా మరో స్కీమ్ ను అమలు చేసేందుకు సిద్ధమైంది. నెలాఖరులోగా మహాలక్ష్మీ పథకం (Mahalakshmi Scheme) కింద మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ పథకాన్ని అమలు చేయాలని
Date : 25-01-2024 - 7:44 IST -
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Date : 25-01-2024 - 7:18 IST -
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Date : 25-01-2024 - 6:22 IST -
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Date : 25-01-2024 - 3:50 IST