Telangana
-
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అప్రమత్తతతో నిర్వహించాలి: డీజీపీ రవి గుప్తా
DGP: రోడ్డు భద్రత మాసాన్ని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని రాష్ట్ర డిజిపి రవి గుప్తా అన్ని జిల్లాల ఎస్పీలను, కమిషనర్లకు సూచించారు. రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు రోడ్డు భద్రత, రైల్వేలు విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఎస్పీలతో, కమిషనర్లతో డిజిపి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ , రోడ్డు భద్రత & రైల్వేల విభాగపు అడిషనల్ డీ
Date : 23-01-2024 - 10:55 IST -
Fake Medicine In Telangana : మొక్కజొన్న పిండి, బంగాళదుంపతో మెడిసిన్ తయారీ
ప్రస్తుతం ప్రజలంతా మెడిసిన్ (Medicine ) తోనే బ్రతికేస్తున్నారు. చిన్న తలనొప్పి దగ్గరి నుండి పెద్ద నొప్పి వరకు అన్నింటికీ మెడిసిన్స్ వాడుతున్నారు. మెడిసిన్ అనేది ప్రజలకు ప్రధాన మార్గంగా మారింది. మెడిసిన్ లేకపోతే మనిషి మనుగడ లేదనేంతగా మారింది. దీంతో కేటుగాళ్లు నకిలీ మెడిసిన్స్ (Fake Medicine) తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో ఈ నకిలీ మెడి
Date : 23-01-2024 - 8:39 IST -
BRS MLAS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కాంగ్రెస్ లో చేరతారా..?
మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (BRS MLAS) భేటీ కావడం రాజకీయాల్లో చర్చ గా మారింది. వీరు కాంగ్రెస్ పార్టీ లో చేరతారా అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తాజాగా సీఎం రేవంత్ దావోస్ (Revanth Davos Tour) పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రావడం తో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మె
Date : 23-01-2024 - 8:14 IST -
Ayodhya Trains : తెలంగాణ టు అయోధ్య.. 17 రోజులు బీజేపీ ప్రత్యేక రైళ్లు ఇవే..
Ayodhya Trains : సామాన్య భక్తులకు ఈరోజు నుంచి అయోధ్య రాముడి దర్శనం కల్పిస్తున్నారు.
Date : 23-01-2024 - 2:09 IST -
Komatireddy: లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: కోమటిరెడ్డి
Komatireddy: లోక్సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా వదులుకున్న తనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భ
Date : 23-01-2024 - 1:18 IST -
TPCC Manifesto Committee Meeting : గాంధీ భవన్ లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party)..ఎన్నికల హామీలను నెరవేర్చే పనిలో పడింది. రీసెంట్ గా సీఎం రేవంత్ పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన పూర్తి చేసి..తెలంగాణ కు భారీ పెట్టుబడులు తీసుకురాగా..తాజాగా ఈరోజు గాంధీ భవన్ ( Gandhi Bhavan) లో టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం (TPCC Manifesto Committee meeting) ప్రారంభమైంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఈ సమావేశం
Date : 23-01-2024 - 1:16 IST -
Barrelakka: లోక్ సభ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ, ఎక్కడ్నుంచో తెలుసా
Barrelakka: ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా బర్రెలక్క లోక్ సభ కు పోటీ చేయాలని భావిస్తుందట. అయితే కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో బర్రెలక్కకు గట్టి పోటీ ఉండబోతోంది. బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష నిరుద్యోగ సమస్యపై వీడియో చేసి పాపులర్ అయ్యారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో
Date : 23-01-2024 - 1:08 IST -
First Govt Engineering College : తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ.. ఎక్కడ ఏర్పాటవుతుందో తెలుసా?
First Govt Engineering College : తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతోంది.
Date : 23-01-2024 - 12:25 IST -
Medigadda: మేడిగడ్డ బ్యారేజీ నిండా అన్నీ సమస్యలే.. తేల్చేసిన విజిలెన్స్
Medigadda: ప్రస్తుతం పని చేయని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోగానీ, ఇంజినీర్లకు గానీ వృత్తి నైపుణ్యం లేదని రాష్ట్ర పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొనసాగుతున్న విచారణలో వెల్లడైంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మేడిగడ్డకు ఎగువన ఉన్నాయి. ఇవి మేడిగడ్డ మార్గంలో వెళ్తాయని అన్నారు. అక్టోబరు 21, 2023న, బ్యారేజ్లోని 7వ బ్లాక్లోని ఒక పిల్లర్లో కొంత అభివృద్ధి జరిగిందని,
Date : 23-01-2024 - 11:25 IST -
Adilabad: షాకింగ్.. బిడ్డకు జన్మనిచ్చిన 9వ తరగతి బాలిక!
Adilabad: పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఆమె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం బాలిక డెలివరీ కోసం చేరింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. కడుపునొప్
Date : 23-01-2024 - 11:01 IST -
Ayodhya Ram Mandir : ఘనంగా అయోధ్య రామ మందిర విజయ్ దివస్ ఉత్సవాలు
అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవ వేళ కృష్ణ ధర్మ పరిషత్ (Krishna Dharma Parishad)ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు టీ అభిషేక్ గౌడ్ (Abhishek Goud)అయోధ్య రామ మందిరం కల సాకారం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూసారని చెప్పారు. భారత్ లో నేటి కొత్త కాల చక్రం […]
Date : 23-01-2024 - 11:00 IST -
CM Revanth: లోక్ సభ ఎన్నికలకు ముందే మహాలక్ష్మీ, అమలుపై రేవంత్ ఫోకస్
CM Revanth: దావోస్, లండన్, దుబాయ్లలో వారం రోజుల పాటు పర్యటించి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల అమలుపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నగరానికి తిరిగి వచ్చిన వెంటనే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు హామీల పథకాలు పొందేందుకు ప్రజలు సమర్పించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ పురోగతిపై
Date : 23-01-2024 - 10:46 IST -
BRS New Plan : లోక్సభ పోల్స్కు కేసీఆర్ ‘న్యూ’ ప్లాన్.. ఏమిటది ?
BRS New Plan : లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ‘కొత్త’ స్కెచ్ గీస్తోంది. లోక్సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారట.
Date : 23-01-2024 - 9:21 IST -
Metro Rail Phase Two Plan: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు.. కొత్తగా 70 కిలోమీటర్లు, కొత్త మెట్రో రూట్ మ్యాప్ ఇదే..!
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి భరోసా కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 (Metro Rail Phase Two Plan)విస్తరణ కోసం కొత్త రూట్లు ఖరారు చేయబడ్డాయి.
Date : 23-01-2024 - 9:08 IST -
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ ఛైర్మన్గా మాజీ డీజీపీ.. సీఎం రేవంత్ నిర్ణయం..?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC Chairman) ప్రక్షాళనపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే కొత్తవారిని నియమించేందుకు అధికారులు కసరత్తు షురూ చేసింది.
Date : 23-01-2024 - 8:30 IST -
Ayodhya Ram Mandir Inauguration : వెల్లివిరిసిన మతసామరస్యం..
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అపూర్వ ఘట్టం ఆవిషృతమైంది. అయోధ్య లో అభిజిత్ ముహుర్తం 12.29 నిమిషాలకు లామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరిగింది. 84 సెకన్లపాటు ఈ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు , వేలాదిమంది VIP లు హాజరై..వేడుకను చూసారు. We’re now on WhatsApp. Click to Join. అయోధ్య లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా రామస్మరణతో మారుమోగిపోయింది. అన్ని రామాయలల్లో ఉదయం
Date : 22-01-2024 - 9:49 IST -
MLC : ఎన్నికలు లేకుండానే ఎమ్మెల్సీలుగా మహేష్ , బల్మూరి వెంకట్ ఏకగ్రీవం
తెలంగాణ ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎమ్మెల్సీలు(MLC)గా ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ (Balmoor Venkat), టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయక
Date : 22-01-2024 - 7:30 IST -
MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు విన్నవించిన తెలిసిందే. అయితే ఈ వ్యవహరంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు గా రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్ప
Date : 22-01-2024 - 4:37 IST -
CM Revanth: రేవంత్ విదేశీ టూర్ సక్సెస్, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు
CM Revanth: ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి విదేశీ పర్యటన చేసిన విషయం తెలిసిందే. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా ఆయన టూర్ కొనసాగింది. ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సిఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. మొత్తం ఏడు రోజుల
Date : 22-01-2024 - 4:06 IST -
Lok Sabha Elections 2024: ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు
రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ప్రధాన పార్టీల కీలక నేతలు జనంలోకి చేరుతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు
Date : 22-01-2024 - 11:31 IST