Telangana
-
Telangana Assembly Session: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు
లంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
Published Date - 03:10 PM, Wed - 20 December 23 -
YS Sharmila Tweet : షర్మిల ఎమోషనల్ ట్వీట్.. కొడుకు, కుమార్తెకు అభినందనలు
YS Sharmila Tweet : కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజిలీ రెడ్డికి అభినందనలు తెలుపుతూ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల ఎక్స్ (ట్విటర్)లో ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Published Date - 02:05 PM, Wed - 20 December 23 -
Telangana Debts : తెలంగాణ అప్పు.. నాడు రూ.72,658 కోట్లు.. నేడు రూ.6,71,757 కోట్లు
Telangana Debts : 2014-15 నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.72,658 కోట్లు.. తొమ్మిదిన్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అప్పు రూ. 6,71,757 కోట్లు..
Published Date - 01:22 PM, Wed - 20 December 23 -
White Paper : తెలంగాణ ఆర్థికస్థితిపై శ్వేతపత్రం రిలీజ్
White Paper : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది.
Published Date - 12:26 PM, Wed - 20 December 23 -
TS Assembly Live: అసెంబ్లీ సమావేశాలు షురూ, 42 పేజీలతో శ్వేతపత్రం రిలీజ్!
డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల చేశారు.
Published Date - 11:52 AM, Wed - 20 December 23 -
COVID Cases: తెలంగాణలో 4 కరోనా కేసులు, వైద్యశాఖ అలర్ట్
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది.
Published Date - 11:04 AM, Wed - 20 December 23 -
KTR: కాంగ్రెస్ ఎన్నికల హమీలు ఎగగొట్టేందుకే శ్వేత పత్రాల డ్రామాలు- కేటీఆర్
కాంగ్రెస్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దివాలాకోరు స్టొరీలు చెప్పి...తప్పించుకోవాలని చూస్తున్నదన్నారు.
Published Date - 10:47 AM, Wed - 20 December 23 -
TSRTC : గిరి ప్రదక్షిణ భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడపనున్న టీఎస్ఆర్టీసీ
డిసెంబర్ 26న పూర్ణిమను పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ కోసం తమిళనాడులోని అరుణాచలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక
Published Date - 08:20 AM, Wed - 20 December 23 -
Minister Tummala : రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి తుమ్మల
రైతులకు విత్తనాల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను
Published Date - 08:06 AM, Wed - 20 December 23 -
IPS Transfers : 20మంది ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్.. డీజీపీ రవిగుప్తాకు పూర్తి బాధ్యతలు
IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Published Date - 06:57 AM, Wed - 20 December 23 -
CM Revanth Delhi : ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రెండు రోజుల పర్యటన లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)..వెళ్లిన దగ్గరి నుండి బిజీ బిజీ గా గడుపుతున్నారు. ఢిల్లీ (Delhi)లో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఆస్తిలో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డి సంజయ్ జాజులతో రేవంత
Published Date - 07:26 PM, Tue - 19 December 23 -
Prajavani : ప్రజావాణి విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government )..కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా వాణి (Prajavani) కార్యక్రమానికి రోజు రోజుకు విశేష స్పందన వస్తుండడం తో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చి
Published Date - 06:59 PM, Tue - 19 December 23 -
Talasani Srinivas Yadav: ఫైళ్లు చోరీ కేసులో విచారణకు హాజరైన తలసాని
పశుసంవర్థక శాఖలో పలు ఫైళ్లు చోరీకి గురైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు.
Published Date - 06:51 PM, Tue - 19 December 23 -
హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు
మరో 10 రోజుల్లో కొత్త ఏడాది (New Year)లోకి అడుగుపెట్టబోతున్నాం..ఈ సందర్బంగా యావత్ ప్రజలంతా 2023 కు బై..బై చెపుతూ.. కొత్త ఏడాదికి గ్రాండ్ గా వెల్ కం చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయి. పబ్స్ , హోటల్స్ , బార్స్ ఇలా అన్ని కూడా వేడుకలతో హోరెత్తిస్తుంటాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు సైతం ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలు జరు
Published Date - 06:47 PM, Tue - 19 December 23 -
Pending Stipends: 15వ తేదీలోగా స్టైఫండ్ చెల్లిస్తాం: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
తెలంగాణ జూనియర్, సీనియర్ రెసిడెంట్ వైద్యులకు ప్రతినెలా 15వ తేదీలోగా స్టైఫండ్లను అందజేస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.
Published Date - 05:45 PM, Tue - 19 December 23 -
Hyderabad: జీహెచ్ఎంసీ-హెచ్ఎండీఏపై సీఎం రేవంత్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత ప్రభుత్వ లెక్కలపై ఆరా తీస్తున్నారు. ఆయా శాఖల మంత్రుల తమ శాఖలపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 05:32 PM, Tue - 19 December 23 -
CM Revanth Delhi Tour: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలవనున్నారు.తెలంగాణకు రావాల్సిన నిధులతో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఇందుకోసం ఆయన ప్రధాని అపాయింట్ మెంట్ కోరారు.
Published Date - 04:54 PM, Tue - 19 December 23 -
Congress : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆరు గ్యారెంటీ హామీలతో తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..100 రోజుల్లో ఆ ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో న
Published Date - 03:54 PM, Tue - 19 December 23 -
PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది.
Published Date - 03:54 PM, Tue - 19 December 23 -
Telangana : త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క
మంత్రి గా బాధ్యతలు చేపట్టిన సీతక్క (Sithakka)..రాష్ట్ర ప్రజలకు వరుస గుడ్ న్యూస్ లు తెలుపుతుంది. అతి త్వరలో 14 వేల అంగన్వాడీ పోస్టుల (14 Thousand anganwadi Jobs ) భర్తీ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క వెల్లడించారు. ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో రూ.1.35 కోట్లతో మంజూరైన బాలసదనం భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ […]
Published Date - 03:39 PM, Tue - 19 December 23