Telangana
-
TET Fee : ‘టెట్’ ఫీజులు తగ్గించే యోచనలో ప్రభుత్వం ?
TET Fee : తెలంగాణలో టెట్ అభ్యర్థులు లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటున్నారు.
Date : 25-03-2024 - 6:54 IST -
Telangana: రుణమాఫీ చేయకపోతే లక్షలాది రైతులతో ఉద్యమమే: హరీష్
రైతులు వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని కోరారు మాజీ మంత్రి హరీశ్రావు.
Date : 25-03-2024 - 4:26 IST -
Bhadradri Temple : ఆన్లైన్లో భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణం టికెట్లు
Bhadradri Temple : శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
Date : 25-03-2024 - 1:54 IST -
Lok Sabha Polls 2024; హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్
లోక్సభ ఎన్నికలకు గానూ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన కేసీఆర్.. తాజాగా హైదరాబాద్ లోక్సభ స్థానానికి కూడా అభ్యర్థిని ఫైనల్ చేశారు.
Date : 25-03-2024 - 12:53 IST -
Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్గా మారింది.
Date : 25-03-2024 - 11:58 IST -
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ పార్టీ ఫిరాయింపుల అంశం జోరందుకుంది. మరికొందరు బీఆర్ఎస్ నేతలు కారును వదిలి బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నారని రాజకీయ శ్రేణులు చెబుతున్నాయి.
Date : 25-03-2024 - 11:31 IST -
Hyderabad Crime: పార్సిళ్ల పేరుతో లక్షలు దోచేసిన కేటుగాళ్లు.. జనాలకు సజ్జనార్ అలర్ట్
Hyderabad Crime: రోజురోజుకూ క్రైమ్స్ పెరిగిపోతున్నాయే… తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. బ్యాంకుల పేరుతో, డెలివరి పేరుతో, తాజాగా పార్సిళ్ల పేరుతో నయా దోపిడీకి పాల్పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు విద్యావంతులను బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ కాల్స్ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు కేటుగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఇటీవల పీహ
Date : 25-03-2024 - 11:19 IST -
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు కీలక బీఆర్ఎస్ నేతల పేర్లు ?
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
Date : 25-03-2024 - 8:50 IST -
Etela Rajender : కాంగ్రెస్ సర్కార్ కు ఈటెల రాజేందర్ ఛాలెంజ్..
ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు.
Date : 24-03-2024 - 5:07 IST -
KTR: యూట్యూబర్లపై ఫైర్ అయిన కేటీఆర్
బీఆర్ఎస్ మరియు పార్టీ నాయకులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Date : 24-03-2024 - 5:05 IST -
Wine Shops Closed : మరికాసేపట్లో వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి..
హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాప్స్ , కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు
Date : 24-03-2024 - 4:24 IST -
Group 4 Alert : గ్రూప్-4 అలర్ట్.. సవరించిన ఉద్యోగ ఖాళీల జాబితా రిలీజ్
Group 4 Alert : గ్రూప్-4 పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 జూలైలో నిర్వహించింది.
Date : 24-03-2024 - 4:10 IST -
Phone Tapping Case : ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
Phone Tapping Case : బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణలోని విపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేయించిన వ్యవహారంలో కీలక వివరాలు బయటికొస్తున్నాయి.
Date : 24-03-2024 - 3:00 IST -
Khammam: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగలనుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?
BRS పార్టీ ప్రస్తుతం కాస్త ఇబ్బందులు పడుతుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి పలువురు ప్రముఖ నేతలు పార్టీని వీడారు. అయితే తాజాగా ఖమ్మం (Khammam) ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినప్పటికీ బీజేపీలోకి మారే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Date : 24-03-2024 - 2:46 IST -
Vikarabad : వడ్డీ కట్టలేదని ఓ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టిన వడ్డీ వ్యాపారి
రోజు రోజుకు వడ్డీ వ్యాపారాలు ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అవసరం కోసం డబ్బు తీసుకున్న వ్యక్తులపై దాడులకు తెగపడుతున్నారు. కొంతమంది అధిక వడ్డీ వసూళ్లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుంటే.. మరికొంతమంది చెప్పిన సమయానికి డబ్బు చెల్లించలేదని చెప్పి దాడులకు పాల్పడుతున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా వికారాబాద్ (Vikarabad) జిల్లాలో ఈ తరహా ఘటనే జరిగింది. వ
Date : 24-03-2024 - 1:46 IST -
TG : ‘కారు’ విలవిల..ఉందామా..పోదామా అనేది తేల్చుకోలేకపోతున్న నేతలు
ఈ రెండు పార్టీల మధ్య బిఆర్ఎస్ విలవిలాడుతుంది. అధికారం కోల్పోవడం తో బిఆర్ఎస్ లో ఉన్న నేతలంతా కాంగ్రెస్ , బిజెపి పార్టీలోకి చేరుతున్నారు
Date : 24-03-2024 - 1:26 IST -
Santosh Rao : బీఆర్ఎస్కు మరో షాక్.. మాజీ ఎంపీ సంతోష్ రావుపై కేసు
Santosh Rao : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం డైలమాలో పడింది.
Date : 24-03-2024 - 1:10 IST -
Congress: తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరా
Date : 23-03-2024 - 9:43 IST -
RS Praveen Kumar : సీఎం రేవంత్ ఫై ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కీలక వ్యాఖ్యలు
మీరు గేట్లు తెరిస్తే మీ వద్దకు గొర్రెలు వచ్చాయని... అదే మేం గేట్లు తెరిస్తే ఇక్కడికి సింహాలు వచ్చాయని సినిమా డైలాగ్ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు
Date : 23-03-2024 - 9:36 IST -
Raghunandan : కేసీఆర్, హరీశ్ రావు..సిగ్గుతో రంగనాయక సాగర్లో దూకి చావండి!: రఘునందన్ రావు
Raghunandan Rao: కేసీఆర్(kcr), హరీశ్ రావు(HarishRao)లకు మెదక్ లోక్ సభ స్థానం(Medak Lok Sabha seat) నుంచి పోటీ చేసేందుకు ఇక్కడ ఒక్క అభ్యర్థి(candidate) దొరకలేదా? సిగ్గు(shame)తో రంగనాయక్ సాగర్(Ranganayak Sagar)లో దూకి చావండంటూ బీజేపీ(bjp) మెదక్ లోక్ సభ అభ్యర్థి రఘునందన్ రావు(Raghunandan Rao) మండిపడ్డారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీక
Date : 23-03-2024 - 6:58 IST