Telangana
-
CM Revanth Reddy : కులాల మధ్య అంతరాలను తొలగించాలనే ఒకే క్యాంపస్లో అన్ని గురుకులాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్లో అన్ని గురుకులాలను నెలకొల్పడం ద్వారా కులాల మధ్య అంతరాలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలియజేశారు. దాని ప్రయత్నంలో భాగంగా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ఇప్పటికే ఈ సంస్థకు శంకుస్థాపన చేశామని, రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంట
Date : 07-03-2024 - 9:08 IST -
Water Crisis : హైదరాబాద్ తాగునీటి సంక్షోభం ఎదుర్కొక తప్పదా..?
ఏళ్ల తరబడి స్థిరమైన నీటి సరఫరా, ముఖ్యంగా వేసవిలో, హైదరాబాద్ తాగునీటి ఎద్దడి అంచున ఉన్నట్లు కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన నీటి వనరులలో క్షీణిస్తున్న స్థాయిలు, తగినంత వర్షపు నీటి సేకరణ కారణంగా సాధారణ భూగర్భజల మట్టాలు, రాబోయే వేసవి నెలల్లో సవాళ్లను ఎదుర్కొంటాయని భావిస్తున్నారు. కొన్ని ప్రాంతాలు గతంలో అక్కడక్కడ నీటి కొరతను ఎదుర్కొన్నప్పటికీ, నగరంలో మొత్తం నీటి సరఫరా తగ
Date : 07-03-2024 - 8:58 IST -
Hyderabad: కేసీఆర్ హయాంలో నగరంలో డ్రగ్స్, పబ్ కల్చర్ :సీఎం రేవంత్
గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో గంజాయి , డ్రగ్స్, పబ్బులు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో అంతర్జాతీయ నగరంగా తీసుకొచ్చిన ప్రతిష్టను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని
Date : 07-03-2024 - 7:36 IST -
Futuristic Multi Level Parking : హైదరాబాద్కు త్వరలో ఫ్యూచరిస్టిక్ మల్టీ లెవల్ పార్కింగ్
నాంపల్లిలో మరో మూడు నెలల్లో హైదరాబాదీలకు ఫ్యూచరిస్టిక్ మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆటోమేటెడ్ పార్కింగ్ సదుపాయంతో, కాంప్లెక్స్లో దాదాపు 250 కార్లు ఉంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) కింద నిర్మిస్తున్న ‘నవమ్’ అనే ప్రాజెక్ట్ మాజీ MA&UD మంత్రి కేటీఆర్ ఆలోచన. నగరం
Date : 07-03-2024 - 7:03 IST -
Rameshwaram Cafe : రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితుడి స్కెచ్లను రూపొందించిన హైదరాబాద్ కళాకారుడు
హైదరాబాద్కు చెందిన డాక్టర్ హర్ష సముద్రాల అనే కళాకారుడు బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం వెల్లడించిన చిత్రం ఆధారంగా నిందితుడి స్కెచ్లను రూపొందించారు . డాక్టర్ హర్ష అనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గురువారం తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్కెచ్లను పోస్ట్ చేశాడు, పేలుడు జరిగినప్పటి నుండి అనుమానితుడు అస్ప
Date : 07-03-2024 - 5:22 IST -
TS Annual Budget : తెలంగాణ వార్షిక రుణం బడ్జెట్ అంచనాలను మించిపోయింది
తెలంగాణ వార్షిక రుణం ఇటీవలి సంవత్సరాలలో మొదటిసారిగా బడ్జెట్ అంచనాలను మించిపోయింది, ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నాటికి రూ.40,852.51 కోట్లుగా ఉంది, మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.38,234.94 కోట్లుగా ఉంది. కాంగ్రెస్ నాయకులు రుణాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు ఇప్పటికే అంచనాలను మించిపోయాయి.
Date : 07-03-2024 - 5:03 IST -
BRS : మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవీన్ కుమార్ రెడ్డి
స్థానిక సంస్థల కోటాలో మహబూబ్నగర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి మార్చి 28న జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఎన్ నవ
Date : 07-03-2024 - 4:22 IST -
DK Aruna : సీఎం రేవంత్ ను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన డీకే అరుణ
తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth ) ఫై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విరుచుకపడ్డారు. పాలమూరు సభ (Palamuru Meeting)లో రేవంత్ మాట్లాడిన తీరు చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తువస్తున్నాయని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి తాను సీఎం హోదాలో ఉన్నానని మర్చిపోయి..ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ ̵
Date : 07-03-2024 - 4:21 IST -
KTR : కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలనీ సీఎం రేవంత్ డిమాండ్
‘కేంద్రం నుంచి తెలంగాణ కు రావాల్సిన కొన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నాచౌక్లో కేటీఆర్ (KTR) ఆమరణ నిరాహార దీక్ష (strike) చేస్తే మద్దతిస్తాం. గతంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అదే స్ఫూర్తిని తీసుకొని.. కేటీఆర్ సచ్చుడో, నగరానికి నిధులు వచ్చుడో అంటూ దీక్ష చేయాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిమాండ్ చేసారు. గుర
Date : 07-03-2024 - 3:47 IST -
KTR : ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు తెలియాలిః కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) నేడు కరీంనగర్(Karimnagar)పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో(Party workers) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు కూడా తెలియాలి… అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అయిదేళ్లు పాలన చేయాలి… అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్(kcr) గొప్పతనం తెలుస్తుందని అన్నారు. నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్
Date : 07-03-2024 - 3:42 IST -
CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?
అధికారం అనేది ఎవరికీ ..ఎప్పుడు శాశ్వతం కాదు. అధికారం చేతిలో ఉందికదా అని ఏది చేసిన..ఏం మాట్లాడిన చెల్లదు. ఒన్స్ అధికారం పోయిందా..అంతే సంగతి. ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MallaReddy) పరిస్థితి కూడా అలాగే ఉంది. పాలమ్మిన.. పూలమ్మిన..కష్టపడ్డా అంటూ వేదికలపై పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి బాగానే ఆకట్టుకున్నాడు కానీ..నిజంగా అవి అమ్మితే అన్ని ఆస్తులు రాలేదనేది అందరికి తెలిసింద
Date : 07-03-2024 - 3:33 IST -
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠ
Date : 07-03-2024 - 3:15 IST -
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు
Date : 07-03-2024 - 12:57 IST -
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు నుంచి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ అధ్యయనం
NDSA Committee Visits Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project)లోని ఆనకట్ట కుంగుబాటు, పగుళ్లకు కారణాలను విశ్లేషించి, ప్రత్యామ్నాయాల సిఫార్సుల కోసం నియమించిన ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రెండ్రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం లీకేజీతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏ
Date : 07-03-2024 - 12:27 IST -
Mallareddy: బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కి రెవెన్యూ అధికారులు భారీ షాక్
మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) కి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నిద్ర కూడా పోనివ్వడం లేదు. పదేళ్ల పాటు బిఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు అధికార నేతలు తాము ఆడిందే ఆట..పాడిందే పాట గా ఉండేది కానీ ఇప్పుడు అధికారం మారడం తో అసలైన ఆట చూపిస్తున్నారు అధికార పార్టీ కాంగ్రెస్. ముఖ్యంగా మల్లారెడ్డి తన పదవిని అడ్డుపెట్టుకొని విపరీతమైన భూకబ్జాలు చేసారని పెద్ద ఎత్తున ఆ
Date : 07-03-2024 - 12:10 IST -
High Court : టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..
తెలంగాణ రాష్ట్ర సర్కార్ (Telangana Govt) కు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ (Governor Kota MLC) అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. ఎమ్మెల్సీల నియామ
Date : 07-03-2024 - 11:51 IST -
MLC Kavitha : సీఎం రేవంత్ బీజేపీలో చేరే అవకాశం..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని కవిత విమర్శించారు. అంతేకాకుండా.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై స
Date : 07-03-2024 - 11:49 IST -
CM Revanth Reddy : ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది
రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో కరువు పరిస్థితులు నెలకొంటాయని , రైతులు పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బుధవారం పిలుపునిచ్చారు. “ కరువు లేదా మరేదైనా పెద్ద సమస్య అయినా, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుంది. లోటు వర్షపాతం కారణంగా అన
Date : 07-03-2024 - 11:44 IST -
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్
Date : 07-03-2024 - 11:34 IST -
CM Revanth Reddy : నేడు ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ శంకుస్థాపన
ఉత్తర తెలంగాణకు రాజమార్గమైన హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్కు సీఎం రేవంత్ నేడు భూమి పూజ చేయనున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ ఆస్పత్రి సమీపంలో మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. రూ.2232 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్లో నగరంలో రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ రహదారి స్టేట్ హ
Date : 07-03-2024 - 10:32 IST