Telangana
-
CM Revanth : సీఎం భద్రాచలం పర్యటనలో అపశృతి.. ఏఎస్పీ కి గాయాలు..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) భద్రాచలం పర్యటన (Bhadrachalam Tour)లో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ (CM Convoy ) ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోశ్ పంకజ్ (ASP Paritosh Pankaj)కు గాయాలయ్యాయి. సీఎం రేవంత్ ఈరోజు సోమవారం బిజీ బిజీ గా గడిపారు. ఉదయం యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. కా
Published Date - 08:28 PM, Mon - 11 March 24 -
Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన టీపీసీసీ
ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) పిటిషన్ను తోసిపుచ్చుతూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) (TPCC) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ (Y. Niranjan) స్వాగతించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన నిరంజన్, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్ల
Published Date - 08:26 PM, Mon - 11 March 24 -
CM Revanth: తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి ఆడబిడ్డ ఆత్మగౌరవంతో బతకాలన్న సంకల్పానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలన్న సదాశయంతో రూపొందించిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు శ్రీ సీతా రామచంద్ర స్వామి
Published Date - 08:15 PM, Mon - 11 March 24 -
T-Sat CEO: టి-సాట్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి
తెలంగాణ స్కిల్, అకడమిక్ అండ్ ట్రైనింగ్ టి-శాట్ నెట్వర్క్ ఛానళ్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రముఖ పాత్రికేయులు బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేడు అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 06:21 PM, Mon - 11 March 24 -
Telangana: రేపు ఒకేరోజు సీఎం రేవంత్, కేసీఆర్, అమిత్ షా సభలు
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది, ఎందుకంటే అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మరియు బీజేపీ ఒకేరోజు భారీ సభలకు పిలుపునిచ్చారు. రేపు మర్చి 12న తెలంగాణలో ఈ మూడు పార్టీలు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి
Published Date - 04:57 PM, Mon - 11 March 24 -
Indrakaran Reddy : కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..?
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లోకి వలసల పర్వం ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలాగైతే బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల తరుణంలో కూడా అలాగే నడుస్తుంది. బిఆర్ఎస్ పదేళ్ల పాలన లో కీలక పదవులు అనుభవించి..కేసీఆర్ (KCR) కు దగ్గర గా ఉన్న నేతలంతా ఇప్పుడు రేవంత్ దగ్గరికి వస్తున్నారు. అలాగే పలువురు నేతలు బిజెపి లోకి కూడా వెళ్లడం జరిగింది. రీసెంట్ గా మా
Published Date - 04:27 PM, Mon - 11 March 24 -
PM Modi : రేపు బరిలోకి షా, రేవంత్, కేసీఆర్.. మూడు రోజులు తెలంగాణలోనే మోడీ
PM Modi : లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Published Date - 04:25 PM, Mon - 11 March 24 -
CM Revanth : కేసీఆర్ కు రేవంత్ సవాల్ ..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..కేసీఆర్ (KCR) ను ఎక్కడ వదిలిపెట్టడం లేదు..పబ్లిక్ మీటింగ్ అయినా…ప్రభుత్వ కార్యక్రమం అయినా సభ ఏదైనా సవాళ్లు మాత్రం కామన్ అన్నట్లు రేవంత్ దూకుడు కనపరుస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్..నేడు ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి
Published Date - 04:12 PM, Mon - 11 March 24 -
Bhatti Vikramarka : గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తాం – భట్టి
మాట ఇవ్వడమే కాదు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మరోసారి సీఎం రేవంత్ (CM Revanth) చెప్పకనే చెప్పారు. తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్..నేడు ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో మరింత నమ్మకం కూడగట్టుకున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీల్లో మహిళలకు ఫ
Published Date - 03:58 PM, Mon - 11 March 24 -
KCR : డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం – రేవంత్
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double Bed Room Houses ) పేరుతో కేసీఆర్ (KCR) పదేళ్లు మోసం చేసాడని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా ధ్వజమెత్తారు. సోమవారం భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. ముందుగా భద్రాచలం (Bhadrachalam) స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్..ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిప్రారంభించారు. ఈ సందర్బంగా
Published Date - 03:47 PM, Mon - 11 March 24 -
Gutta Sukhender Reddy : నల్గొండలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కీలక నేత ?
Gutta Sukhender Reddy : ఉమ్మడి నల్లగొండ జిల్లా పాలిటిక్స్ వేగంగా మారుతున్నాయి.
Published Date - 01:44 PM, Mon - 11 March 24 -
CM Revanth Visit Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సేవలో సీఎం రేవంత్ దంపతులు
తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో(Yadadri Sri Lakshmi Narasimha Swamy ) నేటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) ప్రారంభం అయ్యాయి. నేటి నుండి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) దంపతులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం దంపతులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్
Published Date - 12:46 PM, Mon - 11 March 24 -
BRS vs Congress : హద్దులు దాటుతున్న ట్రోల్స్..!
రాజకీయాల్లో విమర్శలు సర్వసాధారణం. అయితే.. విమర్శలకు ప్రతివిమర్శలూ ఉంటాయి. అయితే.. ఇవి హద్దులు దాటనంతవరకు ఓకే కానీ.. ఓ స్థాయిని మించి విమర్శలు చేసుకుంటే.. చూసేవారికే కాదు.. వినేవారికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలకు నేటికి కేవలం నెల రోజులు మాత్రమే ఉన్నందున, ప్రముఖ పార్టీలు తమ సోషల్ మీడియా (Social Media) గేమ్ను పెంచాయి. సోషల్ ప్లాట్ఫారమ్లలో ప్రత్యర్థులను లక్ష్య
Published Date - 11:59 AM, Mon - 11 March 24 -
CM Revanth Reddy : నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
భద్రాచలంలో సోమవారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని (Indiramma Housing Scheme) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఈ చొరవ కింద, వారి స్వంత భూమిని కలిగి ఉన్న వ్యక్తులు, ఇల్లు నిర్మించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తులు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందుకుంటారు. ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చడంతోపాటు ఆరు హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకానికి అర్హత ప్
Published Date - 11:31 AM, Mon - 11 March 24 -
CM Revanth Reddy : కేసీఆర్కు రేవంత్ టిట్ ఫర్ టాట్..!
2023 అసెంబ్లీ ఎన్నికలు భారత రాష్ట్ర సమితి (BRS)ని అకస్మాత్తుగా బలహీనపరిచాయి. అప్పటి నుంచి పార్టీ కోలుకునే సూచనలు లేకుండా పతనాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే, కొంతమంది BRS- సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లోకి జంప్ చేశారు. ఇది లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీని మరింత బలహీనపరిచింది. ఇప్పుడు బీఆర్ఎస్లోని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి జంప్
Published Date - 10:17 AM, Mon - 11 March 24 -
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Published Date - 08:46 AM, Mon - 11 March 24 -
Hyderabad Metro : అమెరికా యూనివర్సిటీలో హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ
Hyderabad Metro : మన హైదరాబాద్ మెట్రో సక్సెస్ స్టోరీ అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ విద్యార్థులు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా మారింది.
Published Date - 08:11 AM, Mon - 11 March 24 -
CM Revanth: ఇవాళ రేవంత్రెడ్డి భద్రాచలం పర్యటన.. ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభం
CM Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో భద్రాచలం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. మార్చి 11న యాదగిరి గుట్ట నుంచి భద్రాచలం వెళ్లేందుకు రేవంత్ తన యాత్రలో కీలక అడుగు పెట్టనున్నారు. భద్రాచలం చేరుకున్న తర్వాత, మధ్యాహ్నం స్థానిక నివాసితులతో సమావేశం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ మరియు కీలక సమస్యలను ప్రస్తావిస్తూ రేవంత్ తన పర్యటనను ప్రారంభిస్తారు. తదనంతరం, నిరుపేదలకు ఇళ్ల పరిష్కారాలను
Published Date - 12:22 AM, Mon - 11 March 24 -
KTR : మార్చి 17లోగా ఎన్నికల హామీలను అమలు చేయాలి
మార్చి 17తో ముగిసే 100 రోజుల గడువులోగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆదివారం డిమాండ్ చేశారు. గడువులోగా హామీలు నెరవేర్చకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారని అన్నారు. ఆదివారం కామారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ యాసంగి వరి పంటకు క్
Published Date - 08:13 PM, Sun - 10 March 24 -
Telangana Youth : తెలంగాణ యువతకు 30 ఏళ్లకే ఆ రెండు వ్యాధులు
Telangana Youth : తెలంగాణలో 30 ఏళ్లు దాటిన వారు బీపీ, షుగర్ ముప్పును ఎదుర్కొంటున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజా గణాంకాల్లో వెల్లడైంది.
Published Date - 01:25 PM, Sun - 10 March 24