Telangana
-
CM Revanth Reddy : చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తీరైన సూచనలు చేశారు.
Published Date - 07:01 PM, Tue - 1 July 25 -
Sigachi Blast : సిగాచి ప్రమాదంపై హెచ్ఆర్సీ సుమోటో
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఇటీవల జరిగిన ఘోర పేలుడు ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Published Date - 06:35 PM, Tue - 1 July 25 -
BJP Telangana : రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకున్నాయి: కిషన్ రెడ్డి
ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఫర్వాలేదు. ఐక్యతే మన బలం. అన్ని స్థాయిల్లోనూ అందరూ కలిసికట్టుగా పని చేయాలి అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Published Date - 04:14 PM, Tue - 1 July 25 -
BJP: తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు బాధ్యతలు
అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుండి నూతన అధ్యక్షుడు అధికార బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శోభా కరంద్లాజే మాట్లాడుతూ..ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇది పార్టీ అంతర్గత ఐక్యతకు నిదర్శనం. బీజేపీ తెలంగాణలో మరింత బలంగా ఎదగబోతున్న సంకేతం అని తెలిపారు.
Published Date - 01:58 PM, Tue - 1 July 25 -
Pashamylaram : పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ పరిహారం త్వరితగతిన చెల్లించేందుకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Published Date - 01:21 PM, Tue - 1 July 25 -
Babli Project : తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. రైతులు, మత్స్యకారులు హర్షం
మొత్తం 14 గేట్లను తెరిచారు. ప్రస్తుత నీటి మట్టం 1,064 అడుగుల వద్ద ఉందని సంబంధిత నీటి విభాగం అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో గోదావరి నీటి ప్రవాహం క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో, నదీ పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు, స్థానిక గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Published Date - 01:02 PM, Tue - 1 July 25 -
CM Revanth Reddy : పాశమైలారం ప్రమాదంపై నిపుణులతో విచారణ.. సీఎం ఆదేశం
CM Revanth Reddy : పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనిఖీ చేశారు.
Published Date - 12:51 PM, Tue - 1 July 25 -
Balkampet Yellamma : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. అమ్మవారికి పట్టు వస్త్రాలు
మొదటి రోజు ‘పెళ్లికూతురు ఎదుర్కొళ్ల’, రెండో రోజు ‘అమ్మవారి కల్యాణం’, మూడో రోజు ‘రథోత్సవం’ నిర్వహించనున్నారు. కల్యాణోత్సవం సందర్బంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సనత్నగర్, ఎస్సార్నగర్, అమీర్పేట్ పరిధిలోని ముఖ్య మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Published Date - 12:29 PM, Tue - 1 July 25 -
Physical Harassment : నల్గొండలో దారుణం.. మహిళపై అత్యాచారం చేసిన ఆర్ఎంపీ
Physical Harassment : నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి సంచలనకరంగా మానవత్వాన్ని మరచిపోయే ఘటన చోటుచేసుకుంది.
Published Date - 12:25 PM, Tue - 1 July 25 -
Rajasingh : తెలంగాణ లో బిజెపి నాశనం చేసేది ఆ నాయకులే – రాజాసింగ్
Rajasingh : "నా కళ్లముందే పార్టీ నాశనం అవుతోంది. అణచివేతను ఇక భరించలేను" అనే ఆయన వ్యాఖ్యలు బీజేపీలో తలెత్తిన విభేదాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి
Published Date - 11:53 AM, Tue - 1 July 25 -
Pashamylaram : పాశమైలారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి
ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి ఉన్న ఉన్నతాధికారులతో సీఎం తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ బృందాలకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం, సీఎం సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకోనున్నారు.
Published Date - 11:49 AM, Tue - 1 July 25 -
Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే
Ponguleti : దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
Published Date - 11:42 AM, Tue - 1 July 25 -
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
ఇది దేశానికి మాత్రమే కాదు, నగరానికి కూడా ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ నగరంలో నిర్వహించబడింది. ప్రపంచ నలుమూలల నుంచి సుమారు 500 రవాణా సంస్థలు వివిధ కేటగిరీల్లో పాల్గొనగా, హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (ఎల్అండ్టీ ఎంఆర్హెచ్ఎల్) ప్రత్యేక ప్రాజెక్టుతో టాప్ 5 ఫైనలిస్టులలో చోటు దక్కించుకుంది.
Published Date - 11:34 AM, Tue - 1 July 25 -
Sangareddy Chemical Factory Blast : 42కు చేరిన మృతుల సంఖ్య
Sangareddy Chemical Factory Blast : ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఆఫీసు కాంప్లెక్స్ శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు
Published Date - 09:07 AM, Tue - 1 July 25 -
Sangareddy Chemical Plant Explosion : సిగాచి వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ మృతి
Sangareddy Chemical Plant Explosion : ప్రమాద సమయంలో పరిశ్రమకు చెందిన వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ (Vice President LN Govan) పరిశ్రమలోకి ప్రవేశించగా, పేలుడు ధాటికి ఆయన అక్కడికక్కడే మృతి చెందారు
Published Date - 09:47 PM, Mon - 30 June 25 -
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త..పాత ఫీజులే కొనసాగనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు
ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ, గతంలో అమల్లో ఉన్న పాత ఫీజులే ఈ విద్యాసంవత్సరం కూడా వర్తించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు బీటెక్ (B.Tech), బీఈ (B.E), ఎంటెక్ (M.Tech), ఎంఈ (M.E), బి-ఒకేషనల్ (B.Vocational) తదితర అన్ని ఇంజినీరింగ్ కోర్సులకూ వర్తిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
Published Date - 09:17 PM, Mon - 30 June 25 -
Indiramma Houses : ప్రతి సోమవారం మీ ఖాతాల్లోకి ‘ఇందిరమ్మ ఇళ్ల’ డబ్బులు జమ – మంత్రి పొంగులేటి
Indiramma Houses : ఇకపై ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు.
Published Date - 06:20 PM, Mon - 30 June 25 -
Ponnam Prabhakar : రాజాసింగ్ రాజీనామా పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న హామీ ఇచ్చిన బీజేపీ, కనీసం బీసీ వర్గానికి సభాపక్ష నాయకుడి పదవినైనా ఇవ్వలేదు. ఇది బీసీల పట్ల ఉన్న వారి అసలైన దృష్టిని చూపిస్తోంది అని పొన్నం ఆరోపించారు.
Published Date - 06:15 PM, Mon - 30 June 25 -
Sangareddy Chemical Plant Explosion : 13 కు చేరిన మృతుల సంఖ్య
Sangareddy Chemical Plant Explosion : ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(Modi), తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు
Published Date - 06:05 PM, Mon - 30 June 25 -
Raja Singh : తెలంగాణ బీజేపీలో సంచలనం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Raja Singh : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
Published Date - 04:18 PM, Mon - 30 June 25