Telangana
-
Ayodhya: రామయ్య భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ఫ్లైట్!
Ayodhya: ప్రధాన మెట్రో నగరాల తర్వాత హైదరాబాద్ ఎంతో డెవలప్ అవుతోంది. తాజాగా ఇప్పుడు ఇక్కడి నుంచి అయోధ్యకు నేరుగా విమాన రాకపోకలు కొనసాగనున్నాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అయోధ్య మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీపై కొన్ని వాణిజ్య విమానయాన సంస్థలతో చర్చలు జరపడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవ తీసుకుందని ఆయన తెలిపారు.
Published Date - 10:11 AM, Mon - 1 April 24 -
Asaduddin Owaisi : పాలకులు ఫారోలుగా మారితే మోసెస్ వస్తాడు : ఒవైసీ
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్లో మజ్లిస్ పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు.
Published Date - 09:29 AM, Mon - 1 April 24 -
KTR: సికింద్రాబాద్ పార్లమెంట్ గెలిచేది గులాబీ పార్టీనే..కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
KTR: సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ, కేంద్రమంత్రి గత ఐదు సంవత్సరాలలో చేసింది ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసుకువచ్చిన అదనపు ప్రాజెక్టుగానీ, ఒక్క రూపాయి అదనపు నిధులు కానీ ఏం లేవని కేటీఆర్ విమర్శించారు. ఇదే అంబర్పేట
Published Date - 09:27 AM, Mon - 1 April 24 -
Phone Tapping Case : త్వరలో మాజీ మంత్రులకు నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు
Phone Tapping Case : తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది.
Published Date - 08:56 AM, Mon - 1 April 24 -
Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
Lok Sabha Seats : త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది.
Published Date - 07:53 AM, Mon - 1 April 24 -
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Published Date - 07:51 PM, Sun - 31 March 24 -
KCR : మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 07:50 PM, Sun - 31 March 24 -
Sathupalli : పోడుభూముల గొడవ..పోలీసులను పరుగులు పెట్టించిన గిరిజనులు
బుగ్గపాడు, చంద్రాయపాలెం గిరిజనుల మధ్య పోడు భుమూల వ్యవహారం ఘర్షణకు దారితీసింది
Published Date - 07:22 PM, Sun - 31 March 24 -
MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:16 PM, Sun - 31 March 24 -
KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్
'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.
Published Date - 07:01 PM, Sun - 31 March 24 -
KCR : పార్టీ మారిన నేతలను కుక్కలతో పోల్చిన కేసీఆర్
'కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం'
Published Date - 06:45 PM, Sun - 31 March 24 -
BRS : జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం..?
రోజు రోజుకు బీఆర్ఎస్ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.
Published Date - 06:38 PM, Sun - 31 March 24 -
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Published Date - 04:25 PM, Sun - 31 March 24 -
KCR : రైతు బాధ విని చలించిపోయిన కేసీఆర్.. రూ.5 లక్షల ఆర్థికసాయం
KCR : ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటిస్తున్నారు.
Published Date - 03:33 PM, Sun - 31 March 24 -
Eknath Shinde in Congress: కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే ఎవరు?
భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
Published Date - 02:43 PM, Sun - 31 March 24 -
Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Published Date - 11:45 AM, Sun - 31 March 24 -
Telangana: తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, కామారెడ్డి దెబ్బకు డీలా పడిన గులాబీ బాస్
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ లీడర్ల షాక్ కు కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు. పార్టీని వీడుతున్న సంఖ్య పెరుగుతుండటంతో రేపు ఉండేవాళ్ళు ఎవరో అర్ధం కానీ పరిస్థితి. కేసీఆర్ కి సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారుతుండటంతో
Published Date - 10:51 AM, Sun - 31 March 24 -
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ కొనసాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు విచారించనున్నారు.
Published Date - 07:22 AM, Sun - 31 March 24 -
BJP : లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర పథకాల లబ్ధిదారులను బీజేపీ ట్యాప్ చేస్తోందా..?
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సీట్లు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గరిష్ఠ సంఖ్యలో లబ్ధి చేకూర్చేందుకు బీజేపీ (BJP) రాష్ట్ర శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
Published Date - 10:28 PM, Sat - 30 March 24 -
KTR : మీడియా, యూట్యూబ్ ఛానెల్స్కు కేటీఆర్ లీగల్ నోటీసులు
తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న కొన్ని మీడియా, సోషల్ మీడియా ఛానళ్లకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) లీగల్ నోటీసులు పంపారు. కేటీఆర్ లీగల్ టీమ్ ప్రకారం, ఇటీవలి రోజుల్లో వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయి.
Published Date - 10:08 PM, Sat - 30 March 24