Telangana
-
KTR: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల కోసం కేసీఆర్ నిరాహారదీక్ష చేశారు!
KTR: తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమతి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావస్తున్న సందర్భంగా గత పదేళ్లలో ఉపాధి కల్పనలో మేము చేసిన అభివృద్ధిని చెప్పాల్సిన అవసరముంది. నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రతిపాదికనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉపాధి కల్పన రంగంలో కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాలను మీ ద్వారా తెలిపే ప్రయత్నం చేస
Date : 25-05-2024 - 9:47 IST -
Hyderabad : ప్యారడైజ్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్ నగరంలో గత నాల్గు రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ లలో తనిఖీలు చేస్తూ..సదరు హోటల్ యాజమాన్యాలు ఫుడ్ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నారా..లేదా అని తనిఖీలు చేస్తూ..ఎక్కడిక్కడే నోటీసులు జారీ చేయడం..సీజ్ చేయడం చేస్తూ వస్తున్నారు. వీరి తనిఖీల్లో ప్రముఖ హోటల్స్ సైతం ఫుడ్ జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. ఈరోజు టాస్క్ ఫోర్స్ బృందం మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో ఉన్న
Date : 25-05-2024 - 7:39 IST -
Hyderabad : కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు
Date : 25-05-2024 - 7:25 IST -
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఏం జరుగుతోంది.?
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో పైర్లకు నష్టం వాటిల్లడం బీఆర్ఎస్ పార్టీ పాలనలో పెనుముప్పుగా మారింది. ఇటీవలే నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టింది, అయితే ఈ ప్రక్రియలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.
Date : 25-05-2024 - 7:02 IST -
New Academic Calendar : అకడమిక్ క్యాలెండర్ వచ్చేసింది.. దసరా, సంక్రాంతి సెలవుల వివరాలివీ
తెలంగాణలో స్కూళ్లు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
Date : 25-05-2024 - 2:56 IST -
TS : హైకోర్టు ఆదేశాల మేర మళ్లీ తెరుచుకున్న జీవన్ రెడ్డి మాల్
Jeevan Reddy Mall: బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ లీజుకు ఇచ్చిన స్థలంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy)మాల్( Mall) తమకు బకాయిలు చెల్లించలేదంటూ ఆర్టీసీ ఇటీవల దాన్ని మూసేయించిన విషయం తెలిసిందే. దీంతో జీవన్ రెడ్డి కోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే మాల్ లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు మధ్యంత
Date : 25-05-2024 - 1:49 IST -
MLC By Poll : కాసేపట్లో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం
నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి..ఆ తర్వాత మొన్నటికి మొన్న లోక్ సభ ఎన్నికలు జరిగాయి..ఇక ఎల్లుండి ఖమ్మం - నల్గొండ - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది
Date : 25-05-2024 - 12:57 IST -
TS : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలు
MLC By-Elections: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై చర్చ నిర్వహించేందుకు సీపీఐ(CPI), సీపీఎం(CPM), తెలంగాణ జనసమితి(Telangana Jana Samithi) నేతలు(leaders) ఈరోజు ముఖమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. ఈనెల 27వ తేదీన పట్టబద్రుల ఎమ్మెల్సీ స్దానానికి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమయం ముగియనుంది. ఈ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరా, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే
Date : 25-05-2024 - 12:31 IST -
TG : రేవంత్ రెడ్డి..దొంగల ముఠా నాయకుడు – గాదరి కిషోర్
'రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ... దొంగల ముఠా నాయకుడు... అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు
Date : 25-05-2024 - 12:26 IST -
Rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసు..ఏ2గా ఉన్న అరుణ్ కుమార్ అరెస్టు
Bangalore: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే కేసులో ప్రధాని నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్(Arun Kumar)ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. వివరాల్లోకి వెళితే .. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు.
Date : 25-05-2024 - 11:48 IST -
TS : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
Telangana : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు (Telangana Independence Day Celebration) అనుమతి ఇచ్చింది. ఈసీ అనుమతి లభించిన సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈమేరకు జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో(secunderabad parade ground) రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని నిర్ణయిం
Date : 25-05-2024 - 10:44 IST -
Medigadda : మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏడో బ్లాక్లో భారీ బుంగ
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో ఏర్పడిన బుంగలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
Date : 25-05-2024 - 10:29 IST -
Nagole Public Nuisance: మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్.. వీడియో వైరల్..!
హైదరాబాద్లో శుక్రవారం పొద్దున్నే నడిరోడ్డుపై బీర్ తాగుతూ ఇదేంటని అడిగిన వారితో యువతీ యువకుడు గొడవ పెట్టుకున్న విషయం తెలిసిందే.
Date : 25-05-2024 - 7:28 IST -
HYD Metro : మెట్రో టైమింగ్స్ లో స్వల్ప మార్పులు..
ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి రాత్రి 11.45 గంటలకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది
Date : 24-05-2024 - 9:27 IST -
Harish Rao: ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు!
Harish Rao: గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేసింది. ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి గెలిచారు. గెలిచాక మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. హామీలను అమలు చేయకుండా మొద్దనిద్రపోతున్న కాంగ్రెస్ను తట్టి లేపా
Date : 24-05-2024 - 8:53 IST -
MLC Bypoll : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముమ్మర ప్రచారం
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికకు ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
Date : 24-05-2024 - 6:37 IST -
Teenmar Mallanna : కాంగ్రెస్కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్కు బానిసలు – తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్కు ప్రజలు దేవుళ్లు అయితే కేసీఆర్ కుటుంబానికి మాత్రం బానిసలు అని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ముగియగా, ఈ నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన శాసనసభ
Date : 24-05-2024 - 6:15 IST -
MLC By Poll : రెండు రోజులు వైన్ షాప్స్ బంద్
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలోని వైన్స్ షాపులు, బార్లను 48 గంటల పాటు బంద్ చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు
Date : 24-05-2024 - 5:47 IST -
Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫై భూకబ్జా కేసు నమోదు
2023లో ఫంక్షన్ హాల్ని పడగొట్టి జీవన్రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని సదరు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ భూమికి పంజాబ్ గ్యాంగ్ ను కాపలా ఉంచారని... తాను ప్రశ్నిస్తే దాడి చేశారని వాపోయారు.
Date : 24-05-2024 - 5:03 IST -
TS : తెలంగాణలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Polycet Counselling Schedule: తెలంగాణ(Telangana)లో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్(Polycet Counselling Schedule) విడుదలైంది. రెండు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగనుంది. జూన్ 20న పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభ కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, జూన్ 30న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండనుంది. జులై 7న రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జులై 9న రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13న రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇ
Date : 24-05-2024 - 5:00 IST