Telangana
-
Fake News : ఫేక్ వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న బిఆర్ఎస్
Fake News : తెలంగాణ రాజకీయ వేడి వాతావరణం మరింత పెరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ విభాగం తరచుగా తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేయడం చేస్తూ వస్తుంది
Date : 28-10-2025 - 12:52 IST -
Harish Rao Father Died : హరీష్ రావు తండ్రి పార్థివదేహానికి నివాళులర్పించిన కేటీఆర్
Harish Rao Father Died : సత్యనారాయణ గారి మరణవార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా అనేక మంది ప్రముఖులు పార్థివదేహానికి నివాళులు అర్పించారు
Date : 28-10-2025 - 10:15 IST -
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ప్రచారానికి సీఎం రేవంత్ సిద్ధం.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో రాజకీయ పావులు వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం విస్తృత స్థాయి ప్రచారానికి రూపురేఖలు సిద్ధం చేసింది
Date : 27-10-2025 - 7:05 IST -
Pranahita-Chevella Project: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!
మొత్తంగా రాష్ట్రంలోని రైతులకు, కరువు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ కీలక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Date : 27-10-2025 - 5:42 IST -
Jubilee Hills By Election : ఓటర్ల మద్దతు ఎవరికీ..టెన్షన్ టెన్షన్ అవుతున్న అభ్యర్థులు
Jubilee Hills By Election : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికలను కేవలం ఒక నియోజకవర్గ పోరు అని చెప్పడం సరైంది కాదు, ఇది మూడు ప్రధాన పార్టీల ప్రతిష్ఠాత్మక పోరాటంగా మారింది
Date : 27-10-2025 - 4:28 IST -
Indiramma Houses : మీరు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారా..? అయితే మీకు షాకింగ్ న్యూస్ !!
Indiramma Houses : తెలంగాణ రాష్ట్రంలో పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యంగా చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి
Date : 27-10-2025 - 1:45 IST -
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తో బిఆర్ఎస్ ఖతం – తుమ్మల
Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయ వాతావరణం జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో మళ్లీ వేడెక్కింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి
Date : 27-10-2025 - 12:45 IST -
Congress: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తప్పుడు ప్రచారాలపై కాంగ్రెస్ అప్రమత్తత!
ఏ ఇంటెలిజెన్స్ సర్వే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సూచించలేదని కాంగ్రెస్ పేర్కొంది. పార్టీ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకు ఈ తప్పుడు సర్వే ఫలితాల వార్తలను ప్రచారం చేస్తున్నారని వివరించింది.
Date : 26-10-2025 - 6:33 IST -
DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధనలు.. వారికి పదవులు కష్టమే!
డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆసక్తి చూపుతున్న నాయకులలో ప్రచారంలో ఉన్న కొన్ని నిబంధనలు నిరాశను కలిగిస్తున్నాయి. పార్టీలో కనీసం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.
Date : 26-10-2025 - 1:35 IST -
Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్రమే అప్పగింతకు ఏర్పాట్లు!
మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్ఏ ఫలితాలు రావాల్సి ఉంది.
Date : 26-10-2025 - 1:00 IST -
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!
మంత్రి మాట్లాడుతూ.. మినీ ఇండియా లాంటి హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజనరీగా కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలి అని కోరారు.
Date : 26-10-2025 - 12:27 IST -
Police Firing: హైదరాబాద్లో దొంగలపై డీసీపీ చైతన్య ఫైరింగ్ – చాదర్ఘాట్లో ఉద్రిక్తత
సీపీ సజ్జనార్ (CP Sajjanar) సంఘటన స్థలాన్ని పరిశీలించి, గాయపడ్డ దొంగ ఒమర్పై 25 కేసులు నమోదయ్యాయని, అతనికి రౌడీషీట్ కూడా ఉన్నట్లు తెలిపారు.
Date : 25-10-2025 - 10:41 IST -
Telangana Government: మున్సిపాలిటీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా!
మొత్తం రూ. 2,780 కోట్లను 138 పట్టణ స్థానిక సంస్థలకు విడుదల చేయడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Date : 25-10-2025 - 9:50 IST -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Date : 25-10-2025 - 9:48 IST -
Telangana Govt Big Move: జాయింట్ కలెక్టర్ పోస్టులు రద్దు – అదనపు కలెక్టర్లకే ఫారెస్ట్ బాధ్యతలు
ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నియామకాలు 1967 ఫారెస్ట్ యాక్ట్ (Forest Act 1967) మరియు 1927 నాటి చట్టాల (Forest Act 1927) నిబంధనల ప్రకారం అమలు అవుతున్నాయి.
Date : 24-10-2025 - 10:54 IST -
Vivo X300: వివో X300 సిరీస్: భారత్లో నూతన ఫ్లాగ్షిప్ ఫోన్ల లాంఛ్ ఎప్పుడు?
ఈ రెండు స్మార్ట్ఫోన్లు BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) వెబ్సైట్లో లిస్టింగ్ అయినట్లు తెలుస్తోంది.
Date : 24-10-2025 - 3:19 IST -
Nara Rohit : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్..!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన కోస్టార్ శిరీషతో ఆయన వివాహం జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్ లో వైభవంగా పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ ఇవాళ శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడు శ్రీ నారా రోహిత్ కలిసి ఈ నెల 30న జరిగే తన వివాహ శుభకార్యానికి ఆహ్వానించారు. pic.twitter.com/
Date : 24-10-2025 - 3:11 IST -
Inter Exams: తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారు! ఈసారి వారం ముందుగానే
పూర్తి షెడ్యూల్ త్వరలో అధికారికంగా ఇంటర్ బోర్డు ద్వారా ప్రకటించబడుతుంది. ఈ షెడ్యూల్ ప్రకారం, మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు, రెండో రోజు సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
Date : 24-10-2025 - 2:01 IST -
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్
Date : 24-10-2025 - 1:32 IST -
Revanth Reddy : రేపు ఢిల్లీకు వెళ్లనున్న CM రేవంత్రెడ్డి..!
తెలంగాణ (Telangana)తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు తెలంగాణకు 22 మంది అబ్జర్వర్లను కూడా నియమించింది. సీనియర్ నాయకులకు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ బాధ్యతలను కట్టబెట్టారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిర్ణయాలు తీసుకునేందుకు ఏఐసీసీలో సీ
Date : 24-10-2025 - 1:19 IST