HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Mp Raghunandan Rao Response Kavitha Statements

MP Raghunandan Rao : ఎమ్మెల్సీ కవితకు ఎంపీ రఘుందన్‌ రావు కౌంటర్‌..

MP Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్‌ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు.

  • Author : Kavya Krishna Date : 20-01-2025 - 6:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mp Raghunandan Rao, Mlc Kavitha
Mp Raghunandan Rao, Mlc Kavitha

MP Raghunandan Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు స్థాపనకు తమ పోరాటం వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆమె ఇంకా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటుందని వ్యాఖ్యానించారు. అయితే, ఆమెకు మంచి డాక్టర్‌ను చూపించుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. అలాగే, ముందుగా ఆమె ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని, తరువాత మీడియాతో మాట్లాడితే మెరుగైనదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, ఎంపీ రఘునందన్ రావు, పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రైతులు కేటీఆర్‌కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గ్రామాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోయాక మాత్రమే రైతులపై కేటీఆర్‌కు ప్రేమ పెరిగిందా? అని ఆయన ప్రశ్నించారు.

UPI Vs Saifs Attacker : సైఫ్‌పై ఎటాక్.. యూపీఐ పేమెంట్‌తో దొరికిపోయిన దుండగుడు

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ హయాంలో అంబేద్కర్‌ను గౌరవించలేదని, కేవలం అంబేద్కర్ జయంతి , వర్ధంతులప్పుడు మాత్రమే గౌరవం చెలాయించారని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆతర్వాత, 1950లో జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగాన్ని అవమానించాడని, రెండోసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ద్వారా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. అలాగే, గాంధీ-నెహ్రూ కుటుంబం ఐదు తరాల పాటు రాజ్యాంగాన్ని అవమానించిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రక్షించమని రోడ్లపై తిరుగుతున్నారని ఎంపీ ఆక్షేపించారు.

ఎంపీ రఘునందన్ రావు, అధికారంలో లేని సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి పేదలు గుర్తుకు వచ్చారని, కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పేదలకు పట్టించుకోకుండా వారి బాధలు, అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు.

Konark : మార్చి నుంచి నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • A.P Politics
  • ambedkar
  • brs
  • congress
  • Constitutional Issues
  • farmers
  • kavitha
  • Medak MP
  • Peddapalli
  • Raghunandan Rao
  • telangana politics

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • Sit Inquiry Kcr

    నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • Harish Rao Pm

    రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

  • Santosh Rao Kavitha

    సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

Latest News

  • అల్లు అరుణ్ కు జోడి గా బాలీవుడ్ హాట్ బ్యూటీ ?

  • బంగారం డిమాండ్ ఢమాల్

  • ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!

  • క్యాస్టింగ్ కౌచ్ పై చిరు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన తమ్మారెడ్డి

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

Trending News

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd