HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ka Paul Padayatra In Telangana

KA Paul: కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు.. తెలంగాణలో పాదయాత్ర..!

తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేయడంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు.

  • Author : Gopi Date : 03-12-2022 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ka Paul
Ka Paul

తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ నాయకురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్ర చేయడంపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ తీవ్ర విమర్శలు చేశారు. మీడియా సమావేశంలో పాల్ మాట్లాడుతూ.. షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేపట్టారని, ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజన్న రాజ్యం తెస్తామని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. అయితే ఏపీలో జగన్ క్రూరమైన నియంతృత్వ పాలనను తీసుకొచ్చారన్నారు. షర్మిల కూడా తన సోదరుడి బాటలోనే పయనిస్తున్నారని తెలిపారు.

తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పేర్కొన్న పాల్, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి తనకు చాలా సమయం ఉందని అన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. తాను వారం రోజులు అమెరికా వెళ్లొచ్చానని, ఈ లోపు తెలంగాణ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చేశారని విమర్శించారు. గుజరాత్‌లో ఈవీఎంలు మార్చి బీజేపీ గెలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికలలో బ్యాలెట్ పద్ధతిని వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో రాజన్న రాజ్యాన్ని జగన్ తీసుకు రాలేదని, రాక్షస రాజ్యాన్ని తీసుకొచ్చారని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ka paul
  • ka paul comments
  • padayatra
  • politics
  • Praja Shanthi Party
  • sharmila
  • telangana
  • ysrtp

Related News

Twins Same Marks in Intermediate Results 2026

ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

ఏపీలో ఇంటర్‌ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్‌ చరణ్‌, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔ

  • Kalvakuntla Kavitha Warning

    Kalvakuntla Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం: కల్వకుంట్ల కవిత

  • Biogas

    Bio-Gas Project : సిద్దిపేటలో బయో-గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభం

Latest News

  • భారత్‌కు ‘గుడ్ న్యూస్’.. హోర్ముజ్ జ‌ల‌సంధి ఓపెన్‌!

  • వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!

  • Booms Bet Casino registratie: stappenplan voor een snelle start

  • IPL 2026 : కోల్‌కతా నైట్ రైడర్స్ కు ఐదో ఓటమి.. గుజరాత్ కు హ్యాట్రిక్ విజయం

  • Abhishek Sharma : బల్కంపేట్ ఎల్లమ్మను దర్శించుకున్న అభిషేక్..అమ్మ నీ దయ !!

Trending News

    • కోల్‌క‌థ మారుతుందా? నేడు గుజ‌రాత్‌తో కీల‌క పోరు!

    • లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

    • అక్షయ తృతీయ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. ఇరాన్ వార్ ముగిసిన‌ట్లేనా?

    • గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd