Kavitha : నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ
- By Latha Suma Published Date - 10:33 AM, Fri - 24 May 24
BRS MLC K Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody)లో తీహార్ జై(Tihar Jail)లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఈరోజు(శుక్రవారం) ఆమె బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)లో విచారణ జరుగనున్నది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, జస్టిస్ స్వర్ణకాంత శర్మ సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ట్రయల్ కోర్టు ఇప్పటికే కవిత బెయిల్ను తిరస్కరించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కవిత ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు.
Read Also: Air India Salary Hike: ఉద్యోగులకు డబుల్ గుడ్ న్యూస్ ప్రకటించిన ఎయిరిండియా..!
మే 6న రౌస్ అవెన్యూ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్ర ఉందని బెయిల్ తిరస్కరించింది. ఢిల్లీ మద్యం విధానం ఈడీ కేసులో మార్చి 16వ తేదీన కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఇదే వ్యవహారంలో సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్టు కాగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో కవిత తిహాడ్ జైలులో ఉన్నారు.
Related News
BRS: దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయి: గెల్లు శ్రీనివాస్
BRS: బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని, నీట్ పేపర్ లీకేజీ కచ్చితంగా జరిగిందని, గుజరాత్ లో పేపర్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నీట్ పరీక్ష లీకేజీలపై ఎందుకు మాట్లాడటం లేదని, నీట్ వలన తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని, నీట్ రద్దుపై సీఎం రేవంత్ రెడ్డి తన వైఖరి స�