Delhi High Court
-
#Cinema
Aishwarya Rai : ఏఐతో ఫొటోలు మార్ఫింగ్..కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్
పలు ఆన్లైన్ సంస్థలు మరియు వ్యక్తులు ఐశ్వర్య పేరు, ముఖచిత్రాలు, కీర్తిని తప్పుడు రీతిలో వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారని, ఇది ఆమె వ్యక్తిగత హక్కులపై తూటా ప్రయోగం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత దుర్వినియోగం చెందుతున్న తీరు భయానకంగా మారిందని న్యాయవాది తెలిపారు.
Date : 09-09-2025 - 2:11 IST -
#Sports
Gautam Gambhir: ఆసియా కప్కు ముందు గౌతమ్ గంభీర్కు భారీ షాక్!
గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్గా తన ప్రదర్శనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. అతని నాయకత్వంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జట్టు తీవ్రంగా పోరాడి ఓడింది.
Date : 26-08-2025 - 5:48 IST -
#Speed News
PM Modi Degree: ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు!
ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేసిన తర్వాత 1978లో బీఏ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి రికార్డులను పరిశీలించడానికి సీఐసీ 2016, డిసెంబర్ 21న అనుమతి ఇచ్చింది. ప్రధాని మోదీ కూడా అదే సంవత్సరంలో ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
Date : 25-08-2025 - 3:47 IST -
#Cinema
Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటికి షాక్
Jacqueline Fernandez: 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఢిల్లీ హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 04-07-2025 - 2:44 IST -
#India
Patanjali : ప్రకటనల ప్రచారాన్ని ఆపండి.. పతంజలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
పతంజలి సంస్థ ఇటీవల విడుదల చేసిన కొన్ని ప్రకటనల్లో, ఆయుర్వేద గ్రంథాల ప్రకారం తాము మాత్రమే నిజమైన చ్యవన్ప్రాశ్ తయారుచేస్తున్నామనే మాటలు పేర్కొన్నది. అంతేకాదు, ఇతర సంస్థలు సరైన పరిజ్ఞానముండకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నాయని కూడా ఆరోపించింది.
Date : 03-07-2025 - 2:05 IST -
#India
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Date : 02-07-2025 - 12:42 IST -
#Cinema
Kannappa : రివ్యూయర్లకు కన్నప్ప టీం వార్నింగ్
ఈ సినిమాపై నెగెటివ్ ప్రచారం, ఉద్దేశపూర్వక విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన చిత్ర బృందం, ఇప్పటికే అప్రమత్తమైంది.
Date : 26-06-2025 - 1:09 IST -
#India
Cash Pile : హైకోర్టు జడ్జి బంగ్లాలో నోట్ల కట్లలు.. రంగంలోకి సుప్రీంకోర్టు కొలీజియం
ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్కు ఇవ్వాల్సిన డబ్బును పొరబాటున జస్టిస్ నిర్మల్జిత్ కౌర్(Cash Pile) ఇంటి దగ్గర పెట్టారని విచారణలో వెల్లడైంది.
Date : 21-03-2025 - 11:30 IST -
#Business
GMR Vs Central Govt: కేంద్ర సర్కారుపై ఢిల్లీ ఎయిర్పోర్టు దావా.. ఎందుకు ?
ఢిల్లీ ఎయిర్పోర్ట్కు కేవలం 30 కి.మీ దూరంలోనే హిండాన్ వైమానిక స్థావరం(Delhi Airport Vs Central Govt) ఉందని గుర్తు చేసింది.
Date : 17-03-2025 - 3:16 IST -
#Business
Reliance Industries: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు కష్టాలు!
ఈ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. మే 2023లో హైకోర్టు సింగిల్ బెంచ్ కేసును విచారిస్తున్నప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Date : 04-03-2025 - 11:26 IST -
#India
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద కుంభకోణం : అరవింద్ కేజ్రీవాల్
కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
Date : 17-01-2025 - 8:41 IST -
#India
Puja Khedkar : పూజా ఖేద్కర్కు ముందస్తు బెయిల్ తిరస్కరణ
యూపీఎస్సీని మోసం చేయాలన్న ఉద్దేశం ఆమె ప్రయత్నంలో స్పష్టం కనిపిస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది. అర్హత లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందినట్లు తెలిపారు.
Date : 23-12-2024 - 4:26 IST -
#India
Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్ వారసుల పిటిషన్
ఎర్రకోట అనేది తమ పూర్వీకులు నిర్మించారనే విషయాన్ని ఆధారపడి, అది తమకు చెందినదని, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
Date : 13-12-2024 - 6:40 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
Rahul Gandhi : సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ వ్యాజ్యంలో సుబ్రహ్మణ్య స్వామి, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నందున ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Date : 09-10-2024 - 11:03 IST -
#India
Delhi : కేజ్రీవాల్, అతిశీలకు సుప్రీం కోర్టులో భారీ ఊరట
Delhi : ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేయగా.. ప్రాథమికంగా ఈ వ్యాఖ్యలు పరువునష్టం కిందకి వస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Date : 30-09-2024 - 6:44 IST