Rangareddy District
-
#Speed News
Eco Friendly Experience Park : ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణలో మాత్రం గత ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని చెప్పారు. ఎకో టూరిజంపై ఇటీవలే అసెంబ్లీలో చర్చించామన్న ఆయన పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు.
Date : 28-01-2025 - 3:14 IST -
#India
Rangareddy District :ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Date : 02-12-2024 - 6:11 IST -
#Telangana
Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో ఎఫ్ఐఆర్…!
Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date : 10-11-2024 - 4:44 IST -
#Telangana
Telangana: 8 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జాయింట్ కలెక్టర్
ధరణి పోర్టల్లోని నిషేధిత జాబితా నుంచి 14 గుంతల భూమిని తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్ ఫిర్యాదుదారుడి నుంచి రూ.8,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
Date : 13-08-2024 - 3:54 IST -
#Telangana
Harish Rao: కేసీఆర్ కిట్లు ఇస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ తిట్లను ఇస్తోంది: హరీశ్ రావు
రెండో విడత డబుల్ బెడ్ రూంల పంపిణీ రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
Date : 21-09-2023 - 2:30 IST -
#Telangana
Woman Brutally Murdered : మహిళను హత్య చేసి కాల్చేసిన దుండగులు.. శంషాబాద్లో ఘోరం
Woman Brutally Murdered : దిశ ఉదంతం తరహా మరో ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటుచేసుకుంది.
Date : 11-08-2023 - 10:05 IST -
#Telangana
9 Killed: రోడ్డు టెర్రర్.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం
ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ప్రమాదాలకు మాత్రం పుల్ స్టాప్ పడటం లేదు
Date : 31-07-2023 - 12:23 IST -
#Speed News
Fire Accident : మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాంలో చేలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టాటా నగర్లోని మైలార్దేవ్పల్లి డివిజన్లోని రాఘవేంద్ర
Date : 05-07-2023 - 8:04 IST -
#Telangana
Rail Coach Factory: తెలంగాణలో అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ!
హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీని గురువారం ప్రారంభించారు. కాంప్లెక్స్ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ రైల్వే ఉత్పత్తులను డిజైన్ చేసి తయారు చేసే తెలంగాణ సంస్థ మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన సౌకర్యాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. స్వదేశీ సంస్థ రాష్ట్రంలో రైలు కోచ్లను నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ముంబై నుంచి కంపెనీ మోనో రైల్ ఆర్డర్ను పొందడంపై ఆయన సంతోషం […]
Date : 22-06-2023 - 4:58 IST -
#Speed News
Fire Accident : రాజేంద్రనగర్ కాటేదాన్లో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ కాటేదాన్ ఒమర్ ట్రేడర్ ప్లాస్టిక్ వేస్టేజ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు
Date : 10-11-2022 - 11:05 IST