Telangana Police
-
#Telangana
Bandi Bhagirath: బండి భగీరథ్పై లుకౌట్ నోటీసులు
మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నిందితుడు దేశం దాటిపోకుండా ఉండేందుకు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయించారు. భగీరథ్పై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు ఇందులో భాగంగా బంజారాహిల్స్లోని బండి సంజయ్ ఇంట్లో ఒక పోలీసు […]
Date : 16-05-2026 - 2:25 IST -
#Telangana
హైదరాబాద్లో మరో నేపాలీ గ్యాంగ్.. భారీ దోపిడీ
హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠాల నేరాలు మరోసారి కలకలం సృష్టించాయి. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది. ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో దుండగులు సుమారు 60 తులాల బంగారం, వెండి వస్తువులు, రూ.30,000 నగదు దోచుకెళ్లారు. బాధితులు ప్రొఫెసర్ విజయలక్ష్మి, మురళీ మోహన్ 13 రోజుల క్రితమే […]
Date : 13-05-2026 - 9:56 IST -
#Telangana
POCSO Case: బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ సీరియస్
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ సీవీ ఆనంద్ను ప్రశ్నించారు. ఈ కేసులో వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. కేసులో సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ […]
Date : 11-05-2026 - 3:00 IST -
#Telangana
Hyderabad Crime: ప్రియుడు ఫోన్ రీఛార్జ్ విషయంలో గొడవ..
ప్రియుడు మొబైల్ ఫోన్కు రీచార్జ్ చేయించలేదన్న మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కుత్బుల్లాపూర్ ప్రశాంత్ నగర్లో కిరణ్మయి అనే యువతి నివాసం ఉంటోంది. గతంలో ఆమెకు వివాహమై విడాకులు తీసుకుంది. వీరికి ఒక కుమారుడు ఉండగా, అతను కిరణ్మయి తల్లి వద్ద పెరుగుతున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆమెకు వెంకటేశ్ అలియాస్ చందూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఏడాది […]
Date : 02-05-2026 - 11:59 IST -
#Special
ప్రియుడి కోసం ఎంత పని చేశావు?
నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్గా […]
Date : 22-04-2026 - 11:15 IST -
#Telangana
పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్
Telangana police పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా […]
Date : 23-02-2026 - 11:08 IST -
#Telangana
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటన.. అనుమానితుడు హైదరాబాద్ వాసి!
ఈ ఘటన వెనుక తీవ్రవాద కోణం ఉందన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ అక్రమ్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లడానికి భారత్తో గానీ, లేదా ఇక్కడి స్థానిక సంస్థలతో గానీ ఎటువంటి సంబంధం లేదని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.
Date : 16-12-2025 - 6:11 IST -
#Cinema
Chiranjeevi : పైరసీ భూతం వదిలింది.. పోలీసులకు థాంక్స్ – చిరంజీవి
పైరసీ కారణంగా సినీ ఇండస్ట్రీ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. పైరసీ వల్ల సినిమా రంగం మాత్రమే కాదు, వేలాది సినీ కార్మికుల కుటుంబాలే నష్టపోతున్నాయని అన్నారు. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ సినిమా పైరసీ గ్యాంగ్లపై యుద్ధంలో అండగా నిలిచారని, తెలంగాణ పోలీసులు పెద్ద సాయం చేశారని చిత్తశుద్ధిగా ప్రశంసించారు. వేలాది మంది శ్రమను దోచుకుంటున్న రవి లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మాత్రమే ఇతరులు ఇలాంటి […]
Date : 17-11-2025 - 12:43 IST -
#Speed News
TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని, అప్రాధానమైన, బాధ్యతలేని పోస్టులు పెట్టొద్దని డీజీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Date : 25-09-2025 - 2:27 IST -
#Telangana
Suryapet : తెలంగాణ పోలీసులపై దాడి చేసిన బీహార్ కార్మికులు
Suryapet : పాలకవీడు మండలంలోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ (Deccan Cement Factory) వద్ద కార్మికులు – పోలీసులు(Workers – Police) మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి
Date : 22-09-2025 - 4:13 IST -
#Telangana
Physical Harassment : ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి
Physical Harassment : కరీంనగర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరిన ఓ యువతిపై లైంగిక దాడి జరిగినట్లు వెలుగుచూసింది. ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.
Date : 08-09-2025 - 12:32 IST -
#Trending
Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !
పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ఆయన కఠినంగా ప్రశ్నించారు.
Date : 04-09-2025 - 1:09 IST -
#Telangana
Telangana : పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన.. డీజీపీ పదవీ విరమణతో కీలక మార్పులకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసు విభాగంలో ఉన్నతాధికారుల భవితవ్యంపై స్పష్టత లేని పరిస్థితి నెలకొనగా, శాఖ అంతటా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులు కావడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.
Date : 02-09-2025 - 10:23 IST -
#Speed News
Kukatpally Sahasra Case : కత్తిపోట్లకోపం.. కుందేలుపై ప్రేమ.. విచారణలో విస్మయం
Kukatpally Sahasra Case : పదేళ్ల బాలికను కేవలం ఒక చిన్న వివాదం కారణంగా అత్యంత క్రూరంగా 27 సార్లు కత్తిపోట్లు చేసి హత్య చేసిన నిందితుడు, ఆ హత్య చేసిన కొన్ని నిమిషాలకే తన పెంపుడు కుందేలుపై చూపిన ప్రేమ, జాలి పోలీసులనే షాక్కు గురిచేస్తోంది.
Date : 29-08-2025 - 11:56 IST -
#Telangana
Telangana Police : తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు.. ఇక మహిళలకు పెద్దపీట!
ఈ సదస్సులో పాల్గొన్న మహిళా పోలీసులు తమ అనుభవాలను పంచుకుంటూ, వాస్తవిక సవాళ్లను వెల్లడి చేశారు. ముఖ్యంగా లింగ వివక్ష, పదోన్నతుల్లో అసమానతలు, శౌచాలయాల సౌకర్యాల లోపం, పని ప్రదేశాల్లో వేధింపులు, అతి దీర్ఘమైన పని గంటలు, ఊరితనం లేని ట్రాన్స్ఫర్ విధానం వంటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావించబడ్డాయి.
Date : 24-08-2025 - 11:01 IST