HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Land-acquisition News

Land Acquisition

  • IT Department orders for setting up Quantum Valley Park in Amaravati

    #Andhra Pradesh

    Amaravati : అమరావతిలో భూసేకరణ.. ఉత్తర్వులు జారీ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భూసమీకరణ పద్ధతిలో రైతులు ఇచ్చిన భూములపై ప్రాజెక్టులు కొనసాగుతున్నప్పటికీ

    Date : 08-10-2025 - 10:15 IST
  • Funds released for land acquisition of Warangal Airport

    #Telangana

    Mamnoor Airport : వరంగల్‌ ఎయిర్‌పోర్టు భూసేకరణకు నిధులు విడుదల

    ఇప్పటికే మామునూరు ఎయిర్‌పోర్టు పునర్నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో భూములను కోల్పోతున్న రైతులకు తగిన న్యాయ పరిహారం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తాజా నిర్ణయం ప్రకారం, రైతులకు ఎకరానికి రూ. 1.20 కోట్లు చెల్లించనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

    Date : 25-07-2025 - 4:52 IST
  • YS Sharmila

    #Andhra Pradesh

    YS Sharmila : కరేడులో భూసేకరణపై షర్మిల ఆగ్రహం..రైతుల పక్షంలో ఉద్ధృత పోరాటం చేపడతాం

    భూముల కోసం రైతులను గెంటిపెట్టే విధంగా ప్రవర్తించడం న్యాయసమ్మతమా? అని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరేడు రైతులది సాధారణ పోరాటం కాదు... బతుకుదెరువు కోసం వారు గళమెత్తుతున్నారు.

    Date : 03-07-2025 - 3:03 IST
  • TDP Govt

    #Andhra Pradesh

    AP Cabinet: అమరావతి అభివృద్ధిపై ఏపీ కేబినెట్ కీలక సమావేశం బుధవారం

    అలాగే హెచ్‌వోడీ (HOD) నాలుగు టవర్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సైతం ఆమోదం లభించనుంది.

    Date : 03-06-2025 - 8:26 IST
  • Amaravati

    #Andhra Pradesh

    Amaravati: అమరావతి ORRకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్..

    Amaravati : అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాలలో మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవుతో ఓఆర్‌ఆర్ నిర్మించేందుకు నిబంధనలు పూర్తయినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయవాడ, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు జిల్లాలపై అనేక మార్గాలు ఏర్పడతాయి.

    Date : 24-02-2025 - 11:42 IST
  • Harish Rao

    #Telangana

    Harish Rao : ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది

    Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.

    Date : 07-12-2024 - 2:02 IST
  • Lagacharla Incident

    #Speed News

    Lagacharla Incident: నేడు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన

    Lagacharla Incident: ఫార్మా కంపెనీ భూసేకరణకు సంబంధించి జరిగిన పరిణామాల గురించి తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జటోతు హుస్సేన్, డైరెక్టర్‌ పీకే రెడ్డి, అశోక్‌కుమార్‌ తదితరులు సోమవారం వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు రానున్నారు.

    Date : 18-11-2024 - 11:27 IST
  • Vikarabad Collector Prateek Jain stoned

    #Telangana

    Vikarabad : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై రాళ్ల దాడి

    Vikarabad : గ్రామసభను గ్రామంలో కాకుండా ఊరికి దూరంగా ఎందుకు ఏర్పాటు చేశారని రైతులు ప్రశ్నించారు. అంతేకాకుండా ఊరికి అవతల జరుగుతున్నగ్రామసభకు వెళ్లేది లేదని రైతులు తెగేసి చెప్పారు.

    Date : 11-11-2024 - 3:20 IST
  • Amoy Kumar

    #Telangana

    Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఎఫ్ఐఆర్…!

    Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్‌పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.

    Date : 10-11-2024 - 4:44 IST
  • Cm Siddaramaiah

    #India

    CM Siddaramaiah : ముడా తర్వాత సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు మరో ఫిర్యాదు

    CM Siddaramaiah : ముడా కుంభకోణం తర్వాత సీఎం సిద్ధరామయ్యకు మరో సమస్య ఎదురైంది. సిద్ధరామయ్యపై ఆర్కావతి లేఅవుట్ వాసులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అర్కావతి లేఅవుట్‌లో ప్లాట్‌ పొందిన శివలింగప్ప, వెంకటకృష్ణప్ప, రామచంద్రయ్య రాజశేఖర్‌లు సీఎం సిద్ధరామయ్య, బీడీఏ కమిషనర్‌, బీడీఏ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అర్కావతి లేఅవుట్‌లో కేటాయించిన భూమిని భూకబ్జాదారులకు కట్టబెడుతున్నారు. అధికార దుర్వినియోగం వల్ల భూ యజమానులు ఇబ్బంది పడుతున్నారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

    Date : 15-10-2024 - 1:33 IST

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd