Land Scam
-
#Cinema
Rajeev Kanakala: సినీ నటుడు రాజీవ్ కనకాలకు పోలీసుల నోటీసులు
Rajeev Kanakala : టాలీవుడ్లో పేరొందిన నటుడు రాజీవ్ కనకాలకు (Rajeev Kanakala) హయత్నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Published Date - 11:21 AM, Thu - 24 July 25 -
#Telangana
Amoy Kumar : ఐఏఎస్ అమోయ్ కుమార్పై మరో ఎఫ్ఐఆర్…!
Amoy Kumar : ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) , స్థానిక పోలీసుల సంయుక్త దర్యాప్తు ఆధ్వర్యంలో, భూ ఆక్రమణలకు సంబంధించి పలు అధికారులు, ప్రజా ప్రతినిధులు అరెస్టు చేయబడ్డారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు తిరిగి రీఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Published Date - 04:44 PM, Sun - 10 November 24 -
#India
Jharkhand Floor Test: మీకు దమ్ముంటే రుజువు చేయండి: జార్ఖండ్ మాజీ సీఎం
హేమంత్ సోరెన్కు జరుగుతున్న అన్యాయాన్ని దేశం గమనిస్తోందని చంపై సోరెన్ అన్నారు. ఈ రోజు జార్ఖండ్ అసెంబ్లీని ఉద్దేశించి హేమంత్ సోరెన్ ప్రసంగించారు. నాపై ఎలాంటి అవినీతి లేదని తెలుసుకుని ఇప్పుడు నా కుటుంబంపై దాడి చేస్తున్నారని హేమంత్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 01:19 PM, Mon - 5 February 24 -
#Telangana
Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్కుమార్ ఆస్తుల జాబితాలో సరికొత్త విషయాలు బట్టబయలు
ధరణి పోర్టల్ సృష్టికర్త, మాజీ CS సోమేశ్ కుమార్ (Somesh Kumar) ..ఆస్తుల చిట్టా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే RR(D) యాచారంలో ఎకరానికి రూ.2లక్షల చొప్పున నలుగురి వద్ద ఆయన 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తక్కువ ధరకే ఆయన భూములు కొనుగోలు చేయడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఫార్మా సిటీ అక్కడే వస్తుందని తెలుసుకుని.. క్విడ్ ప్రోకో ప్రకారం కొనుగోళ్లు జరిగినట్లు ఏసీబీ (ACB) భావిస్తోంది. We’re now […]
Published Date - 09:11 PM, Tue - 30 January 24 -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Published Date - 08:37 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేతల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం
బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్
Published Date - 08:28 PM, Sat - 25 November 23 -
#Speed News
AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ
Published Date - 07:21 PM, Sat - 11 November 23 -
#Andhra Pradesh
AP Scam : రూ. 20వేల కోట్ల ‘లేపాక్షి’ని లేపేస్తున్నారోచ్!?
ఏపీ రాష్ట్రంలో మరో కుంభకోణం(AP Scam) వెలుగు చూస్తోంది. కేవలం 500 కోట్లతో 20వేల కోట్లను కొట్టేసే స్కెచ్ సిద్ధమవుతోంది.
Published Date - 05:33 PM, Tue - 2 May 23 -
#Telangana
Metro Rail : మెట్రో విస్తరణలో భారీ `భూ` స్కామ్! బినామీలపై బీజేపీ ఆగం!
మెట్రో రైలు(Metro Rail) విడతవారీగా నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం
Published Date - 05:15 PM, Mon - 19 December 22 -
#Andhra Pradesh
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Published Date - 01:46 PM, Thu - 17 November 22 -
#Telangana
Land Scam in Jubilee Hills : జూబ్లీహిల్స్ లో రూ. 2,500 కోట్ల భూ కుంభకోణం
హైదరాబాద్ నడిబొడ్డున సుమారు 3వేల కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. రూ. 2,500 కోట్ల భూ కుంభకోణం వెలుగుచూసింది.
Published Date - 12:57 PM, Fri - 2 September 22 -
#Andhra Pradesh
Vizag Land Scam : రూ. 1500కోట్ల విశాఖ ‘భూంఫట్’
విశాఖ కేంద్రంగా 1500 కోట్ల భూముల దందాను టీడీపీ బయట పెట్టింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ భూములను మింగేశారని ఆరోపణ చేస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలను ఆ పార్టీ నేతలు చూపుతున్నారు.
Published Date - 05:50 PM, Tue - 5 April 22