YSR Congress Party
-
#Andhra Pradesh
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇదేం కొత్త రీతీ, చూడలేదుగా!" అంటూ జగన్ చర్యలపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు. రాజకీయ వర్గాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు విస్తృత చర్చలకు దారితీశాయి.
Published Date - 02:21 PM, Tue - 2 September 25 -
#Andhra Pradesh
AP News : పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకల దాడి..
AP News : కర్నూలు జిల్లా కోసిగిలో వైసీపీ రౌడీలు పెళ్లి బృందంపై ఘోరంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. టీడీపీ సానుభూతి కలిగిన పెళ్లి ఊరేగింపులో, వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర దాడి చేపట్టారు.
Published Date - 12:13 PM, Tue - 3 June 25 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Published Date - 02:15 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Published Date - 12:54 PM, Sat - 31 May 25 -
#Andhra Pradesh
I-PAC Service: ఐ ప్యాక్ని `పీకే`యండి.. జగన్పై వైసీపీ నేతల తిరుగుబాటు!
ఐ ప్యాక్ హెడ్గా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్న సమయంలో ఆయనే జగన్కి గైడ్గా వ్యవహరించేవారు.. ఆయన అక్కడ నుండి తప్పుకున్న తర్వాత, ఆ బాధ్యతలను కొత్త టీమ్ తీసుకుంది.
Published Date - 04:40 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
Nandigam Suresh : సుప్రీంకోర్టులో నందిగం సురేష్కు ఎదురుదెబ్బ
Nandigam Suresh : ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ను మంగళవారం తిరస్కరించడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానం ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సంచలనం సృష్టించిన మరియమ్మ హత్యకేసులో గతంలో అరెస్టయిన సురేష్ తన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Published Date - 01:47 PM, Tue - 7 January 25 -
#Andhra Pradesh
YS Jagan : వైసీపీ వర్క్షాప్లో జగన్ కీలక వ్యాఖ్యలు
YS Jagan : గురువారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్లో వైఎస్ జగన్ పాల్గొని, పార్టీ బలాన్ని పెంచుకునే అంశాలను వివరించారు. 15 సంవత్సరాలలో పార్టీ యొక్క ప్రయాణాన్ని గుర్తు చేస్తూ, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. “మనం పార్టీగా ఎంతటి సమర్థతతో ముందుకు సాగుతున్నామనేది ఎంతో ముఖ్యమైంది. అర్ధవంతమైన ఫలితాలను సాధించాలంటే, ఆర్గనైజ్గా పనిచేయాలన్నారు.
Published Date - 04:20 PM, Thu - 17 October 24 -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్
Prakasam Barrage: చెక్క పడవలను తొలగించేందుకు శాఖకు చెందిన ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో క్రేన్ 50 టన్నుల బరువును ఎత్తగలదని అధికారులు తెలిపారు. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు మొత్తం 70 గేట్లను తెరిచినప్పుడు సెప్టెంబర్ 1న 67, 69 , 70 గేట్ల వద్ద నాలుగు పడవలు బ్యారేజీలోకి దూసుకెళ్లాయి.
Published Date - 06:16 PM, Tue - 10 September 24 -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!
ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ జోస్యం చెబుతున్నారు. తాజా పరిణామాలను గుర్తు చేస్తూ..
Published Date - 08:30 AM, Thu - 30 March 23