YCP Plenary Meeting
-
#Andhra Pradesh
YSRCP : మరోసారి జగన్ పాదయాత్ర..2029 ఎన్నికల కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్ !
కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ..రెండేళ్ల తర్వాత మళ్లీ వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్ళి ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడతారు అని తెలిపారు. ఈ పాదయాత్ర వైసీపీ ప్లీనరీ సమావేశం తర్వాత ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Date : 10-07-2025 - 7:24 IST -
#Andhra Pradesh
YCP Plenary: వైసీపీ ప్లీనరీ వాయిదా? అందుకోసమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లీనరీ నిర్వహిస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది.
Date : 10-05-2025 - 12:01 IST