West Bengal
-
#Speed News
Bomb Blast-Toilet : టాయిలెట్ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి
పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు.
Published Date - 01:51 PM, Mon - 5 June 23 -
#India
Mamata Banerjee: మమతా మానవత్వం, గాయపడ్డ జర్నలిస్టును కారులో ఆస్పత్రికి తరలించిన సీఎం!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ మానవత్వం చాటుకొని ప్రజల మనుసులను దొచారు.
Published Date - 04:09 PM, Fri - 2 June 23 -
#Special
Brahmastra On Bjp : బీజేపీపై బ్రహ్మాస్త్రం.. విపక్షాల ‘వన్ ఆన్ వన్’ ఫార్ములా
Brahmastra On Bjp : ఒక్క రిజల్ట్.. అన్ని రీజియనల్ పార్టీల మైండ్ సెట్ ను మార్చేసింది. కాంగ్రెస్ పార్టీపై వాళ్ళ ఒపీనియన్ లో ఛేంజ్ ను తీసుకొచ్చింది. ఇప్పటిదాకా "ఔట్ డేటెడ్ " పార్టీ అన్న వాళ్ళే .. ఇప్పుడు "ఔట్ ఆఫ్ ది బాక్స్" పార్టీ అని కాంగ్రెస్ కు కితాబిస్తున్నారు.
Published Date - 09:58 PM, Wed - 17 May 23 -
#Sports
Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు..!
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) భద్రతను బెంగాల్ ప్రభుత్వం 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి పెంచింది. పరిపాలనా స్థాయిలో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 08:52 AM, Wed - 17 May 23 -
#Speed News
West Bengal: పశ్చిమ బెంగాల్లో పిడుగుపాటుకు 14 మంది మృతి
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగుపాటు (Lightning)కు 14 మంది మృతి చెందారు.
Published Date - 11:08 AM, Fri - 28 April 23 -
#India
Ram Navami Violence: ఎన్ఐఏ చేతికి పశ్చిమ బెంగాల్ హింసాకాండ కేసు
పశ్చిమ బెంగాల్లో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండపై ఎన్ఐఏ విచారణ చేపట్టనుంది. హౌరా, దల్ఖోలా జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల్లో రామనవమి సందర్భంగా చెలరేగిన హింసాకాండ
Published Date - 12:29 PM, Thu - 27 April 23 -
#India
TMC : జాతీయ పార్టీ హోదా కోల్పోయిన టీఎంసీ.. న్యాయపరమైన అంశాలు పరిశీలిస్తున్న తృణమూల్
పశ్చిమ బెంగాల్లోని అధికార పార్టీ జాతీయ పార్టీ హోదాని కోల్పోయింది. ఈ నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను తృణమూల్
Published Date - 08:05 AM, Tue - 11 April 23 -
#Andhra Pradesh
Indian Navy: పారాచూట్ ఓపెన్ కాక ఏపీకి చెందిన నేవీ ఉద్యోగి మృతి
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్(31) మృతిచెందారు. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోకపోవడంతో ప్రమాదం జరిగింది.
Published Date - 12:06 PM, Thu - 6 April 23 -
#India
Mamata Banerjee: నవీన్ పట్నాయక్ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?
లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, భిన్న ఫ్రంట్లపై చర్చల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం (మార్చి 23) ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ను కలిశారు.
Published Date - 07:22 AM, Fri - 24 March 23 -
#India
Adenovirus: అడెనోవైరస్ కలకలం.. పశ్చిమ బెంగాల్ లో మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ తర్వాత దేశం అడెనోవైరస్ (Adenovirus) ముప్పును ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్లో అడెనోవైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్ను నివారించడానికి మరోసారి మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 06:23 AM, Tue - 7 March 23 -
#India
West Bengal: పశ్చిమ బెంగాల్లో గత 24 గంటల్లో ఏడుగురు చిన్నారుల మృతి.. కారణమిదేనా..?
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏడుగురు చిన్నారులు మరణించారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 మంది అడెనోవైరస్తో మరణించారని, వారిలో ఎనిమిది మందికి కో-మోర్బిడిటీలు ఉన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Published Date - 12:20 PM, Thu - 2 March 23 -
#India
Adenovirus: కోల్కతాలో ఐదుగురు చిన్నారులు మృతి.. అడెనోవైరస్ కారణమా..?
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఐదుగురు చిన్నారులు మరణించారు. దీంతో రాష్ట్రంలో అడెనోవైరస్ (Adenovirus) కేసులు పెరుగుతున్నాయనే భయం పెరిగింది.
Published Date - 09:31 AM, Wed - 1 March 23 -
#India
Minister Hospitalized: మంత్రికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పశ్చిమ బెంగాల్ టూరిజం మంత్రి (Minister) బాబుల్ సుప్రియో సోమవారం ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. సుప్రియో ఇక్కడి ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకున్నారని అధికారి తెలిపారు.
Published Date - 06:55 AM, Tue - 14 February 23 -
#India
Road Accident: పశ్చిమ బెంగాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతి చెందిన వారిని ప్రశాంత్ సాహా (50), బపన్ ఘోష్ (35), రీటా సాహా (35)గా గుర్తించగా.. గాయపడినవారు ముక్తి సాహా, గోపాల్ కర్, మృదుల్ సాహాగా గుర్తించారు.
Published Date - 07:10 AM, Tue - 7 February 23 -
#India
Bomb Blast In Bengal: పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుడు.. టిఎంసి కార్యకర్త దుర్మరణం
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా మార్గ్రామ్ గ్రామంలో బాంబు పేలుడు (Bomb Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక టీఎంసీ కార్యకర్త మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు సమాచారం. మృతుడి పేరు న్యూటన్ షేక్.
Published Date - 09:16 AM, Sun - 5 February 23