Warangal
-
#Speed News
Kishan Reddy: వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి
Kishan Reddy: వేయి స్తంబాల గుడి మండపం పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత మీడియా తో మాట్లాడారు. హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తాం. తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని రూ. 60 కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నాం. దేవాలయంలో ద్వంసమైన ఆర్కియాలజీ […]
Published Date - 09:08 PM, Tue - 13 February 24 -
#Telangana
MLC Kavitha: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం […]
Published Date - 05:02 PM, Tue - 6 February 24 -
#Speed News
Crime : మహిళా ఉద్యోగిపై హన్మకొండ ఎస్ఐ వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
హన్మకొండ ఎస్ఐపై లైంగింక వేధింపుల కేసు నమోదైంది. హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీ పోలీస్స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్
Published Date - 08:49 AM, Wed - 24 January 24 -
#Speed News
Seethakka: ప్రజల్లో అవగాహన ఉంటేనే గ్రామీణాభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క
Seethakka: సమాజ భాగస్వామ్యం, సమాజంలోని వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన ఉంటేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేటలోని ఫాతిమా నగర్లో బాల వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షిత నీటి వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సమగ్రాభివృద్ధి విధానాలతో విభిన్న వర్గాల అవసరాలు, అవసరాలు తీరాయని, ప్రభుత్వం అండగా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో కొనసాగుతున్న కమ్యూనిటీ సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను కలిగి […]
Published Date - 02:01 PM, Fri - 19 January 24 -
#Special
Inavolu Jatara: ఐనవోలు మల్లన్న జాతరకు భారీ ఏర్పాట్లు, ఉగాది వరకు ఉత్సవాలు
Inavolu Jatara: చారిత్రాత్మక ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాతర మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని సౌకర్యాలు కల్పించేందుకు యంత్రాంగం హడావిడి చేస్తోంది. జాతర ఏర్పాట్లను దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల పరిశీలించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఆలయంలో సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, శారీరక వికలాంగుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు […]
Published Date - 01:24 PM, Tue - 2 January 24 -
#Telangana
Covid-19: కోవిడ్ కలకలం, ఒకే ఇంట్లో ఐదుగురికి పాజిటివ్
Covid-19: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఇటీవల గాంధీనగర్కు చెందిన సుంకరి యాదమ్మ (65) జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. రోగ నిర్ధారణ తర్వాత ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కరోనా ఉన్నట్టు ధృవీకరించారు. హన్మకొండలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజిఎం) ఆసుపత్రిలో చేరాలని సూచించారు. MGMలోని వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత యాదమ్మను కోవిడ్ -19 రోగుల కోసం […]
Published Date - 11:05 AM, Mon - 25 December 23 -
#Telangana
Ragging: వరంగల్ కేయూలో ర్యాగింగ్ .. 81 స్టూడెంట్స్ సస్పెండ్
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని లేడీస్ హాస్టళ్లలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. జూనియర్లను వేధిస్తున్న సీనియర్ విద్యార్థులను వర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు.
Published Date - 04:24 PM, Sat - 23 December 23 -
#Speed News
Varanasi – Warangal – Vijayawada : కాశీ యాత్రకు స్పెషల్ ట్రైన్స్ వయా వరంగల్, విజయవాడ
Varanasi - Warangal - Vijayawada : ‘కాశీ - తమిళ్ సంగమం’ రెండో ఎడిషన్ వేడుకలను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.
Published Date - 12:34 PM, Mon - 18 December 23 -
#Speed News
Job Fair: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, తెలంగాణలో 2000 జాబ్స్ ఆఫర్!
Job Fair: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) జాబ్ మేళాను నిర్వహించబోతోంది. ఇందులో 35 కంపెనీలు అర్హత కలిగిన యువకులను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. కంపెనీలు 1500-2000 ఉద్యోగాలను ఆఫర్ చేయవచ్చని అంచనా. వరంగల్ మణికొండలోని క్వాడ్రంట్ టెక్నాలజీస్లో ఈ కార్యక్రమం జరగనుంది. అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం తప్పనిసరిగా 2021, 2022, 2023 లేదా 2024 అయి ఉండాలి. తెలంగాణ విద్యార్థులకు సువర్ణావకాశంగా నిలిచిన జాబ్ మేళాలో 35 కంపెనీలు పాల్గొనబోతున్నాయి. ఈనెల 18న ఈ కార్యక్రమం […]
Published Date - 12:49 PM, Wed - 13 December 23 -
#Speed News
Jangaon: నడుస్తున్న ప్యాసింజర్ వాహనంలో మంటలు
జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
Published Date - 04:08 PM, Tue - 12 December 23 -
#Telangana
Telangana: తెలంగాణలో ప్రజాప్రభుత్వం.. ప్రజాదర్బార్, ప్రజావాణి కార్యక్రమాలు
ప్రజల వద్దకు పాలన అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలను కలుసుకుని మాట్లాడింది లేదు. పథకాల అమలు తప్ప స్వయంగా ప్రజలను ఏనాడూ కలుసుకోలేదు. ఓట్లు అడిగేందుకు ప్రజల్లో తిరగడం చేసిన
Published Date - 03:54 PM, Tue - 12 December 23 -
#Telangana
Anjith Rao : నోట్లకట్టలతో పట్టుబడిన ఎక్సైజ్ సీఐ అంజిత్ రావుపై వేటు
ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు దాదాపు 6 లక్షలకు పైగా సొమ్ముతో వరంగల్ నుంచి కారులో బయలుదేరాడు
Published Date - 12:33 PM, Wed - 29 November 23 -
#Telangana
Warangal: మంటల్లో నోట్ల కట్టలు.. కారు దగ్ధం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున బయటకు వస్తున్న నోట్ల కట్టలు వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా అవుతున్నాయి.తాజాగా వరంగల్ జిల్లాలో కారులో అక్రమంగా తరలిస్తున్న నగదు అగ్నికి ఆహుతైంది.
Published Date - 02:53 PM, Sat - 25 November 23 -
#Telangana
Pawan Election Campaign : అబ్బే..పవన్ ఇది సరిపోదు..డైలాగ్స్ గట్టిగా పడాలి
పవన్ మాత్రం తన ప్రసంగంలో పంచ్ డైలాగ్స్ లేకుండానే ప్రసంగాన్ని ముగించడం అభిమానులు తట్టుకోలేకపోయారు
Published Date - 03:12 PM, Thu - 23 November 23 -
#Telangana
Pawan Kalyan : తెలంగాణ స్ఫూర్తితో ఏపీలో రౌడీలతో పోరాడుతున్న – పవన్ కళ్యాణ్
తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయానని, కనీసం బీసీ ముఖ్యమంత్రి అయిన చూసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు
Published Date - 08:17 PM, Wed - 22 November 23