Visakhapatnam
-
#Andhra Pradesh
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
Published Date - 11:23 AM, Mon - 25 November 24 -
#Andhra Pradesh
Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గుడ్న్యూస్
ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
Published Date - 07:36 PM, Sat - 16 November 24 -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Published Date - 11:51 AM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్లో భాగంగా శంషాబాద్ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.
Published Date - 09:20 AM, Thu - 7 November 24 -
#Andhra Pradesh
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Published Date - 11:16 AM, Thu - 31 October 24 -
#Andhra Pradesh
Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రారంభం
ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది.
Published Date - 09:33 AM, Sun - 27 October 24 -
#Andhra Pradesh
Nuclear Missile : మిస్సైళ్లు సంధించే సబ్ మెరైన్.. వైజాగ్లో ఆవిష్కరించిన నౌకాదళం
ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా(Nuclear Missile) దూకుడుగా ముందుకు పోతోంది.
Published Date - 11:36 AM, Tue - 22 October 24 -
#Andhra Pradesh
Pawan Visit Rushikonda Palace : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అది పవన్ అంటే..!!
Pawan Visit Rushikonda Palace : గతేడాది ఆగస్టులో.. విశాఖ పర్యటనలో భాగంగా ఋషికొండ ఎర్రమటి దిబ్బలు సందర్శనకు వెళ్లారు
Published Date - 07:36 PM, Mon - 21 October 24 -
#Life Style
Diabetic Patients : షుగర్ ఉన్నవారి కోసం ప్రత్యేక బిర్యానీలు.. ఎక్కడంటే..?
Diabetic Patients : డయాబెటిస్ ఉన్నవారికి అలర్ట్.. ఈ బిర్యానీలను మీరు నిర్భయంగా తినొచ్చు.. ఇక్కడి రకరకాల బిరియానీలు తింటే అస్సలు మీ బాడీకి ఏం కాదు..ప్రత్యేక డయాబెటిక్ రైస్తో బిర్యానీలు వండుతారు.
Published Date - 07:36 PM, Wed - 9 October 24 -
#Andhra Pradesh
Visakhapatnam: ఆర్కే బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం
పాండురంగాపురం మత్య్య దర్సిని పక్కనే ఉన్న రెస్టారెంట్ కమ్ రీక్రియేషన్ సెంటర్ డైనో పార్క్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై అధికారులు పరిస్థితిని అంచనా
Published Date - 01:59 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24 -
#Telangana
MLC : విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల
త్వరలోనే కూటమి అభ్యర్థిని ప్రకటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..
Published Date - 03:43 PM, Tue - 6 August 24 -
#Andhra Pradesh
Father and Son Died : పెంపుడు కుక్క కరిచి.. తండ్రీకొడుకు మృతి
ఎంతో ప్రేమగా సాకిన పెంపుడు కుక్కే వారి ప్రాణాలను బలిగొంది.
Published Date - 12:27 PM, Wed - 26 June 24 -
#Andhra Pradesh
GVMC Notices: విశాఖ వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని టార్గెట్ చేస్తూ అధికార పార్టీ టీడీపీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయాన్ని నేలమట్టం చేసిన అధికారులు తాజాగా విశాఖలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా కట్టడాలు నిర్మించారని ఆరోపిస్తూ నోటీసులు పంపారు.
Published Date - 02:16 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Amaravati Vs Vizag : ఏపీ రాజధానిగా అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు
ఏపీ రాజధాని అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Published Date - 01:16 PM, Tue - 11 June 24