Visakhapatnam
-
#Andhra Pradesh
Vizag Railway Zone: నెరవేరబోతోన్న రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ..
Vizag Railway Zone: దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విశాఖలోని ముడసర్లోవ దగ్గర రైల్వేఖాకు కేటాయించిన భూముల్లో జోనల్ హెడ్ క్వార్టర్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
Date : 07-01-2025 - 1:20 IST -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖకు మంత్రి లోకేష్.. కలెక్టరేట్లో సమీక్ష సమావేశం
Nara Lokesh : ఏపీలో ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా ఇంచార్జ్గా మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు.
Date : 05-01-2025 - 9:45 IST -
#Andhra Pradesh
Visakha Cruise Terminal : 2025 మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ యాక్టివిటీ.. విశేషాలివీ
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు.
Date : 01-01-2025 - 10:14 IST -
#Andhra Pradesh
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు విశాఖపట్నం నుంచి స్పెషల్ ట్రైన్స్ ఇవే
మహా కుంభమేళాను పూర్ణ కుంభమేళా(Maha Kumbh Mela 2025) అని పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహా కుంభం ప్రారంభమవుతుంది.
Date : 24-12-2024 - 4:55 IST -
#Andhra Pradesh
Train Dragged Wires : విశాఖ రైల్వేస్టేషన్లో షాకింగ్ ఘటన.. విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లిన ఇంజిన్
విద్యుత్ తీగలను(Train Dragged Wires) సరిచేసే పనులు పూర్తయిన వెంటనే ఆ లైను రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తారు.
Date : 22-12-2024 - 8:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu : వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Date : 21-12-2024 - 11:18 IST -
#Andhra Pradesh
Avanthi Srinivas: నేను అవినీతి చేయలేదు.. కుటుంబం కోసమే రాజీనామా చేశా: అవంతి
భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరు మీద నెపం నెట్టాల్సిన అవసరం లేదు.
Date : 12-12-2024 - 11:21 IST -
#Andhra Pradesh
Chandrababu at GFST Conference : GFST సదస్సులో సీఎం చంద్రబాబు
Chandrababu at GFST Conference : ఈ సదస్సులో సుస్థిర అభివృద్ధి కోసం ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ, భవిష్యత్తుకు మార్గదర్శకమైన అంశాలను చర్చించారు. ప్రముఖ పరిశ్రమలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు
Date : 06-12-2024 - 12:22 IST -
#Andhra Pradesh
PM Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దు..
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దయింది. ఏపీలో తూఫాన్ హెచ్చిరికల నేపథ్యంలో రద్దు అయినట్టు పీఎంవో తెలిపింది.
Date : 25-11-2024 - 5:37 IST -
#Andhra Pradesh
South Coast Railway Zone: రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్…. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి ముందడుగు!
ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతున్నది. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటనతో టెండర్ల ప్రక్రియ ప్రారంభం అయింది.
Date : 25-11-2024 - 11:23 IST -
#Andhra Pradesh
Air India express : తెలుగు రాష్ట్రాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ గుడ్న్యూస్
ఇక ఈ సర్వీసుల పెంపు వల్ల ఈ ప్రాంతాల వారికి సౌకర్యవంతంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్డ్ తెలిపారు.
Date : 16-11-2024 - 7:36 IST -
#Andhra Pradesh
Floating Bridge : రుషికొండ తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి.. కూటమి ప్రభుత్వ వినూత్న పర్యాటక ప్రణాళికలు
Floating Bridge : ఏపీలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కూటమి ప్రభుత్వం కొత్త దిశగా చర్యలు చేపట్టింది. ఈ కోణంలో పలు వినూత్న ప్రాజెక్టులను ప్రారంభించింది. రాజమహేంద్రవరంలో ఇటీవల ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్, విజయవాడ నుండి శ్రీశైలానికి జల విమాన ప్రయాణం ప్రయోగం, విశాఖలో తేలియాడే వంతెన (ఫ్లోటింగ్ బ్రిడ్జి) ఏర్పాటు వంటి పలు ఆలోచనలను సర్కార్ ముందుకు తీసుకువెళ్లింది.
Date : 15-11-2024 - 11:51 IST -
#Andhra Pradesh
Kurnool to Vizag : కర్నూలు టు విశాఖపట్నం రైల్వే రూట్.. మూడు గంటల్లోనే అమరావతికి
ఈ సెమీ హైస్పీడ్ కారిడార్లో భాగంగా శంషాబాద్ - విశాఖపట్నం వయా సూర్యాపేట(తెలంగాణ), విజయవాడ మీదుగా రైల్వేలైన్ను(Kurnool to Vizag) ప్రతిపాదించారు.
Date : 07-11-2024 - 9:20 IST -
#Andhra Pradesh
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Date : 31-10-2024 - 11:16 IST -
#Andhra Pradesh
Air India Express : విశాఖ టు విజయవాడ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసు ప్రారంభం
ఈ విమాన సర్వీసు తిరిగి రోజూ రాత్రి 7:55 గంటలకు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖపట్నానికి(Air India Express) చేరుకుంటుంది.
Date : 27-10-2024 - 9:33 IST