Visakhapatnam
-
#Andhra Pradesh
YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్
YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, […]
Published Date - 02:38 PM, Tue - 5 March 24 -
#Andhra Pradesh
Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు
విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.
Published Date - 03:04 PM, Sat - 2 March 24 -
#Sports
IND vs ENG: వైజాగ్ లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో సిరీస్ను సమం చేసింది. విజయం కోసం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 95-1తో ఉదయం సెషన్లో ఐదు వికెట్లు కోల్పోయింది.
Published Date - 03:32 PM, Mon - 5 February 24 -
#Sports
IND vs ENG: రెచ్చిపోయిన యార్కర్ కింగ్ బుమ్రా.. వీడియో వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో జరుగుతుంది. తొలి సెషన్ లో టీమిండియా బ్యాటింగ్ ముగించగా రెండో సేచనం లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు తోకముడిచింది.
Published Date - 07:14 PM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
Tehsildar Murdered : రెచ్చిపోయిన ల్యాండ్ మాఫియా.. తహసీల్దార్ దారుణ హత్య
Tehsildar Murdered : ల్యాండ్ మాఫియా బరితెగించింది.
Published Date - 07:34 AM, Sat - 3 February 24 -
#Andhra Pradesh
YSRCP Siddham: వైఎస్సార్సీపీ బస్సు క్లీనర్ లక్ష్మణరావు మృతి
కార్యకర్తలను వైఎస్సార్సీపీ బహిరంగ సభకు తీసుకెళుతుండగా బస్సు క్లీనర్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు
Published Date - 12:35 PM, Sun - 28 January 24 -
#Cinema
Lavanya Tripathi : వైజాగ్ బీచ్ ను శుభ్రం చేయబోతున్న లావణ్య త్రిపాఠి.. అదంతా దానికోసమే?
ఈ విషయాన్ని అటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు.
Published Date - 05:23 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
Covid New Variant : కోవిడ్ కొత్త వేరియంట్ను ఎదుర్కోవడానికి సిద్దమైన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం
కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుంది. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కొత్త వేరియంట్పై అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు
Published Date - 08:36 AM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Pawan Kalyan: ప్రజారాజ్యంలా జనసేన ఏ పార్టీలోనూ విలీనం కాదు
విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారం కోసం ఓట్లు అడగడం లేదని
Published Date - 11:26 PM, Thu - 7 December 23 -
#Speed News
Visakhapatnam: ఏపీలో తప్పిన పెను ప్రమాదం
వైజాగ్ లో పెను ప్రమాదం తప్పింది. సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాఠశాల విద్యార్థులు గాయాలతో బయటపడ్డారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Published Date - 03:08 PM, Wed - 22 November 23 -
#Andhra Pradesh
60 Boats Burnt : విశాఖ హార్బర్లో అగ్నిప్రమాదం.. 60 బోట్లు దగ్ధం!
60 Boats Burnt : విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Published Date - 06:52 AM, Mon - 20 November 23 -
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖకు క్రికెట్ ఫీవర్.. 23న ఇండియాతో ఆస్ట్రేలియా ఢీ.. నేటి నుంచే టికెట్ల సేల్స్
Visakhapatnam : వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు ఆసీస్తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది.
Published Date - 08:39 AM, Wed - 15 November 23 -
#Andhra Pradesh
Whats Today : వరల్డ్ కప్లో రెండు కీలక మ్యాచ్లు.. విశాఖకు ఉప రాష్ట్రపతి రాక
Whats Today : ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Published Date - 07:45 AM, Sat - 28 October 23 -
#Andhra Pradesh
Visakhapatnam: వాషింగ్ మెషీన్లో పట్టుబడ్డ రూ.1.30 కోట్లు
ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు, బంగారం వెలుగు చూస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు
Published Date - 02:50 PM, Wed - 25 October 23 -
#Andhra Pradesh
TDP : ఉత్తరాంధ్ర గిరిజన సంపద కోసమే విశాఖ రాజధాని – టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారునాయక్
సీఎంగా జగన్రెడ్డి పదవి చేపట్టి 52 నెలలు గడుస్తున్న ఆయన గిరిజనులకు చేసింది ఏమీ లేదని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర
Published Date - 10:09 PM, Mon - 16 October 23