Vijayawada
-
#Andhra Pradesh
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు […]
Published Date - 02:27 PM, Thu - 16 May 24 -
#Andhra Pradesh
PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ఈ రోడ్ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు
Published Date - 08:32 PM, Wed - 8 May 24 -
#Special
Vijayawada : సమ్మర్లో సింపుల్ ట్రిప్ దగ్గర్లో ప్లాన్ చేస్తున్నారా? అయితే విజయవాడ చుట్టు పక్కల అన్నీ చూశారా?
విజయవాడని ఇప్పటివరకు చూడలేదంటే విజయవాడ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.
Published Date - 09:00 PM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
CM Jagan Attack: జగన్ దాడి కేసులో నిందితుడికి నాన్ బెయిలబుల్… కేసు నమోదు
ఏపీ ఎన్నికలలో భాగంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తుంది. అయితే నిన్న విజయవాడలో జరిగిన సభలో సీఎం జగన్ పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు సీఎంపై రాళ్లు రువ్వారు.
Published Date - 05:33 PM, Sun - 14 April 24 -
#Andhra Pradesh
Pawan : రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్ ఈరోజు పార్టీ పరమైన నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం(Amalapuram), విజయవాడ(Vijayawada) పార్లమెంటు స్థానాల( Parliament Seats) పరిధిలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల సమన్వయకర్తలను(Coordinator) నియమించారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు(Kothapalli Subbarayadu), విజయవాడ పార్లమెంటు స్థానానికి అమ్మిశెట్టి వాసు(Ammisetti Vasu)లను సమన్వయకర్తలుగా నియమించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో వీరు మూడు పార్టీల మధ్య సమన్వయం కోసం కృషి చేస్తారని, మిత్ర పక్షాల అభ్యర్థుల విజయం కోసం పాటుపడతారని […]
Published Date - 08:46 PM, Thu - 11 April 24 -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడలో బలహీన పడుతున్న తెదేపా
కేశినేని వెళ్లిపోవడంతో విజయవాడలో టీడీపీ పరిస్థితి క్లిష్టంగా మారింది. స్థానిక నేతలు వైసీపీలోకి భారీగా వచ్చి చేరుతున్నారు. దీంతో నగరంలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. తాజాగా విజయవాడలో టీడీపీకి భారీ షాక్ ఎదురైంది
Published Date - 03:10 PM, Wed - 27 March 24 -
#Andhra Pradesh
Vijayawada: కృష్ణా జిల్లా నుంచే నలుగురు మాజీ మంత్రుల పోటీ
మే 13న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి ఒక మంత్రి, నలుగురు మాజీ మంత్రులు బరిలోకి దిగుతున్నారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
Published Date - 04:36 PM, Sun - 24 March 24 -
#Andhra Pradesh
Gannavaram : కడప టీడీపీ అభ్యర్థి మాధవిపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యం..
మాధవి ఫోటోలు తీయడం చూసి వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు
Published Date - 08:42 PM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో వందల కోట్లు చేతులు మారుతున్నాయి..
ఎన్నికల కోడ్ కూయగానే నోట్ల కట్టలు రాకపోకలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రహస్య ప్రదేశాల్లో ఉంచిన డబ్బును బయటకు తీసుకొస్తున్నారు
Published Date - 08:16 PM, Fri - 22 March 24 -
#Andhra Pradesh
Vijayawada: విజయవాడ టికెట్ పై రోడ్డెక్కిన జనసేన
గత ఎన్నికల్లో ఓడిపోయిన మహేశ్కి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కేటాయించాలని పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు విజ్ఞప్తి చేస్తున్నారు.
Published Date - 04:26 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
Pothina Mahesh : విజయవాడ లో జనసేన శ్రేణులు నిరసన..పవన్ ఫై ఆగ్రహం
పశ్చిమ నియోజకవర్గ టికెట్ను పోతిన మహేశ్కు కేటాయించాలి అంటూ రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నెహ్రూ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు
Published Date - 04:09 PM, Mon - 18 March 24 -
#Andhra Pradesh
AP Congres: విజయవాడలో ఉద్రిక్తత..వైఎస్ షర్మిల నిర్బంధం
Chalo-Secreteriat : మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్(chalo-secreteriat) విజయవాడ(vijayawada)లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల.. పార్టీ ఆఫీసు ముందే బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ […]
Published Date - 01:52 PM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Tiruvuru TDP : తిరువూరు టీడీపీలో రోజుకో అభ్యర్థి పేరు.. కన్ఫ్యూజన్లో క్యాడర్..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నప్పటికి కొలిక్కిరాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం మొదలైంది. ఇటు జనసేనతో పొత్తు క్లారిటీ వచ్చిన.. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో టికెట్ల ప్రకటన ఆలస్యం అవుతుంది. దీంతో చాలామంది నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరిపోతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి […]
Published Date - 08:23 AM, Thu - 22 February 24 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడ వెస్ట్లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసంతృప్తి నేతలంతా పార్టీలు మారుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన షర్మిల గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి తిరిగి చేరిపోయారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. తాజాగా టీడీపీ నుంచి కూడా అధికార వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు పెరిగిపోయాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని […]
Published Date - 08:04 AM, Thu - 22 February 24 -
#Telangana
Hyderabad: రీజినల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించేందుకు కేంద్రం ఆమోదం
ప్రాంతీయ రింగ్రోడ్డు (RRR) -దక్షిణ భాగం (చౌటుప్పల్-ఆమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి 182 కి.మీ. మార్గంలో) ప్రతిపాదనకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆర్ఆర్ఆర్-ఉత్తర భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించిన నేపథ్యంలో, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కూడా
Published Date - 07:33 AM, Wed - 21 February 24