Vande Bharat Express
-
#Speed News
Vande Sadharan: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వందేభారత్ స్థానంలో వందే సాధారణ్..?
వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని ప్రయాణికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. దీంతో స్లీపర్ సౌకర్యంతో, ప్రజల ప్రయాణాన్ని తక్కువ ఖర్చుతో చేసేలా త్వరలోనే వందే సాధారణ్ (Vande Sadharan) రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు.
Published Date - 07:35 AM, Wed - 12 July 23 -
#India
Indian Railways: త్వరలో స్లీపర్, మెట్రో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 75 సర్వీసులను ప్రారంభించాలని టార్గెట్..!
భారతీయ రైల్వేలు (Indian Railways) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వందేభారత్ మరో రెండు వెర్షన్లను పరిచయం చేయడానికి మిషన్ మోడ్పై పని చేస్తోంది.
Published Date - 04:49 PM, Mon - 10 July 23 -
#India
PM Narendra Modi: నేడు నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. రూ. 7600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి నాలుగు రాష్ట్రాల పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు.
Published Date - 07:19 AM, Fri - 7 July 23 -
#South
Vande Bharat Express: వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. ప్రారంభించి వారం రోజులు కూడా కాలేదు..!
వందే భారత్ రైలు (Vande Bharat Express)పై రాళ్లదాడి ఘటనలు ఆగడం లేదు. శనివారం (జూలై 1) రోజు ధార్వాడ్-బెంగళూరు ఎక్స్ప్రెస్ను లక్ష్యంగా చేసుకున్నారు కొందరు దుండగులు.
Published Date - 07:23 AM, Sun - 2 July 23 -
#Speed News
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్లో వింత ఘటన
వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్రూమ్లో లాక్ అయ్యాడు.
Published Date - 07:19 AM, Mon - 26 June 23 -
#Speed News
Vande Bharat Express: ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి
వందేభారత్ రైలు (Vande Bharat Express)పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)పై రాళ్ల దాడి జరిగింది.
Published Date - 07:08 AM, Mon - 19 June 23 -
#Speed News
Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు
మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
Published Date - 03:58 PM, Tue - 25 April 23 -
#Speed News
PM Modi: కేరళలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Published Date - 01:03 PM, Tue - 25 April 23 -
#India
Modi Kerala Tour: కేరళలో ప్రధాని రెండ్రోజుల పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు కేరళలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 24,25 తేదీలలో మోదీ కేరళలో ఉంటారు పర్యటిస్తారు
Published Date - 03:35 PM, Sun - 23 April 23 -
#India
Vande Bharat Express: వందేభారత్ రైలుకు ప్రమాదం.. ఆవుతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
రాజస్థాన్ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు.
Published Date - 08:48 AM, Thu - 20 April 23 -
#India
Vande Bharat Express: 25న కేరళకు వందే భారత్ ఎక్స్ప్రెస్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమలు కా లేదు.ఏప్రిల్ 25న కేరళలో వందేభారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు
Published Date - 04:21 PM, Wed - 19 April 23 -
#India
Vande Bharat Trains: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ చేతికి వందేభారత్ రైళ్ల ఆర్డర్.. వచ్చే ఆరేళ్లలో 80 రైళ్లు..!
దేశంలోని మొట్టమొదటి సెమీ హైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ ప్రయాణికులలో ఉత్సుకతతో ఉంది. ఢిల్లీ-బనారస్ మధ్య మొదలైన వందే భారత్ ఇప్పుడు దాదాపు డజను రూట్లలో నడుస్తోంది.
Published Date - 08:46 AM, Wed - 12 April 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఎప్పుడంటే..!
భారతదేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు అయిన వందే భారత్ ఎక్స్ప్రెస్ త్వరలో ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రమైన తిరుపతిని తెలంగాణలోని సికింద్రాబాద్కు..
Published Date - 12:00 PM, Fri - 31 March 23 -
#Andhra Pradesh
Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Published Date - 12:27 PM, Sat - 25 March 23 -
#Telangana
Vande Bharat Express: వందేభారత్ రైలుకు తప్పిన ప్రమాదం.. ఎద్దును ఢీకొన్న ట్రైన్
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైలు (Vande Bharat Express) తరచూ వార్తల్లో నిలుస్తోంది. కొన్ని చోట్ల కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేస్తే.. మరికొన్ని చోట్ల గేదెలు రైలును ఢీ కొట్టడంతో.. రైలు ముందు భాగాలు దెబ్బతిన్నాయి.
Published Date - 06:35 AM, Sun - 12 March 23