HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Youth Locked Himself In Washroom Of Vande Bharat Express

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో వింత ఘటన

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్‌రూమ్‌లో లాక్ అయ్యాడు.

  • Author : Praveen Aluthuru Date : 26-06-2023 - 7:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharat Express Dharwad Hubballi Bengaluru
Vande Bharat Express Dharwad Hubballi Bengaluru

Vande Bharat Express: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్‌గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్‌రూమ్‌లో లాక్ అయ్యాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో రైల్వే సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగులగొట్టి బయటకు తీశారు. చివరికి ఆ వ్యక్తిని ఆరా తీయగా తనను ఎవరో వెంబడిస్తున్నారని, అతడి నుంచి తప్పించుకునేందుకు వాష్‌రూమ్‌లోకి ప్రవేశించగా లోపల నుంచి తాళం వేసుకున్నాడని ఆర్పీఎఫ్‌కి చెప్పాడు. కన్నూర్ మరియు కోజిగోడ్ వద్ద రైలు ఆగినప్పుడు RPF మరియు అధికారులు తనని బయటకు రావాల్సిందిగా కోరినప్పటికీ ఆ వ్యక్తి బయటకు రాకుండా లోపలే ఉన్న పరిస్థితి. చివరకు తలుపులు పగలకొట్టి బయటకు తీశారు.

Read More: Wife Property Right : కుటుంబ ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఎందుకో చెప్పిన మద్రాస్ హైకోర్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kasaragod
  • kerala
  • man locked
  • Vande Bharat Express
  • washroom

Related News

Shashi Tharoor

లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం

భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది. దాంతో చివరికి రాత్రి 9:30 గంటల తర్వాత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలుష్యంపై విమర్శలు చేశారు. అభిమానులు కూడా ఆటగాళ్ల ఆరోగ

    Latest News

    • కవిత దూకుడు, బిఆర్ఎస్ శ్రేణుల్లో చెమటలు

    • విటమిన్​ బి12 లోపం లక్షణాలు ఇవే!

    • లోకేష్ కు ‘ఇంటివారితో’ పెద్ద కష్టమే వచ్చిపడింది !!

    • జనవరి 13 నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ‘కైట్ ఫెస్టివల్’

    • రాజ్యసభలోనూ VB-G RAM G బిల్లుకు ఆమోదం! అసలు VB-G RAM G బిల్లు అంటే ఏంటి ?

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd