Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్లో వింత ఘటన
వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్రూమ్లో లాక్ అయ్యాడు.
- By Praveen Aluthuru Published Date - 07:19 AM, Mon - 26 June 23
Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేరళలోని ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో రైలు ఎక్కిన ఓ యువకుడు వాష్రూమ్లో లాక్ అయ్యాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో రైల్వే సిబ్బంది వాష్రూమ్ తలుపులు పగులగొట్టి బయటకు తీశారు. చివరికి ఆ వ్యక్తిని ఆరా తీయగా తనను ఎవరో వెంబడిస్తున్నారని, అతడి నుంచి తప్పించుకునేందుకు వాష్రూమ్లోకి ప్రవేశించగా లోపల నుంచి తాళం వేసుకున్నాడని ఆర్పీఎఫ్కి చెప్పాడు. కన్నూర్ మరియు కోజిగోడ్ వద్ద రైలు ఆగినప్పుడు RPF మరియు అధికారులు తనని బయటకు రావాల్సిందిగా కోరినప్పటికీ ఆ వ్యక్తి బయటకు రాకుండా లోపలే ఉన్న పరిస్థితి. చివరకు తలుపులు పగలకొట్టి బయటకు తీశారు.
Read More: Wife Property Right : కుటుంబ ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. ఎందుకో చెప్పిన మద్రాస్ హైకోర్టు
Related News
Allu Arjun Pushpa 2 Kerala Rights : పుష్ప 2 అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Allu Arjun Pushpa 2 Kerala Rights సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప ది రైజ్. 2021 చివర్లో వచ్చి సంచలన విజయం అందుకున్న ఈ సినిమా సీక్వల్ పుష్ప 2 కోసం