Vande Bharat
-
#India
Vande Bharat : దీపావళికే ప్రత్యేక సౌకర్యాలతో పట్టాలెక్కనున్న సూపర్ ఫాస్ట్ సర్వీస్
Vande Bharat : భారతీయ రైల్వే ప్రయాణికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వందే భారత్ స్లిపర్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు కేవలం చైర్కార్ మోడల్లో మాత్రమే నడుస్తున్నాయి.
Date : 08-09-2025 - 5:20 IST -
#India
Vande Bharat : నెల్లూరులో నిలిచిన వందేభారత్ రైలు..ప్రయాణికులు అవస్థలు
ఈ ఘటన వల్ల రైలులో ఉన్న ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. కొన్ని బోగీల్లో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) సదుపాయం పనిచేయకపోవడంతో గాలి లేక ప్రయాణికులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో, ఎండలో ఉన్నట్లే ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అరగంటకుపైగా రైలు నెల్లూరు స్టేషన్లో నిలిపివేయబడింది.
Date : 13-06-2025 - 2:36 IST -
#India
Narendra Modi : జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు
Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ముందు రాష్ట్రవ్యాప్తంగా భద్రతా యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.
Date : 05-06-2025 - 11:35 IST -
#India
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడుతూ, భూకంపాలు మరియు బలమైన గాలులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.
Date : 04-06-2025 - 6:58 IST -
#India
Vande Bharat Sleeper : మూడో రోజు వందేభారత్ స్లీపర్ ట్రయల్ విజయవంతం
Vande Bharat : రాజస్థాన్లోని కోటా-లాబాన్ మధ్య 30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాల ఆధారంగా ఈ రైలు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ సమయంలో రైలు క్రాస్ ట్రాక్స్పై నడవగల సామర్థ్యాన్ని, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించారు.
Date : 03-01-2025 - 10:20 IST -
#India
Narendra Modi : మొత్తం దక్షిణాదిని వేగంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యత
UPA , NDA హయాంలో రైల్వేలకు బడ్జెట్ కేటాయింపుల సంక్షిప్త సారాంశాన్ని ఇస్తూ, PM మోదీ కూడా ఈ సంవత్సరం తమిళనాడులో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయడానికి కేటాయించిన నిధులు 2014 కంటే ఏడు రెట్లు ఎక్కువ అని తెలియజేసారు.
Date : 31-08-2024 - 4:46 IST -
#Andhra Pradesh
Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్కు మంగళవారం సెలవు
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు శనివారం ఆగస్ట్ 10, 2024 నుండి అమలులోకి వస్తాయి.
Date : 10-08-2024 - 9:45 IST -
#Speed News
Surekha Yadav: నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ గురించి తెలుసా..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం భారతదేశపు తొలి మహిళా డ్రైవర్ సురేఖ యాదవ్ (Surekha Yadav) గురించి తెలుసుకుందాం.
Date : 08-03-2024 - 7:02 IST -
#Speed News
New Railway Terminal : హైదరాబాద్లో కొత్త రైల్వే టెర్మినల్.. ఎన్ని సౌకర్యాలో తెలుసా ?
New Railway Terminal : మన హైదరాబాద్లో మరో కొత్త రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాబోతోంది.
Date : 13-02-2024 - 8:23 IST -
#Telangana
Vande Bharat: దూసుకెళ్తున్న వందే భారత్ రైళ్లు, 100 శాతం ఆక్యుపెన్సీ నమోదు
Vande Bharat: గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రారంభించిన వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ వస్తోంది. ప్రయాణికులు చాలామంది ఈ రైళ్లలో తమ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఇష్టపడుతున్నారు. గత సంవత్సరం దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ డిసెంబర్ 2023లో 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ప్రస్తుతం, సికింద్రాబాద్ – విశాఖపట్నం, సికింద్రాబాద్ – తిరుపతి, కాచిగూడ – యశ్వంతపూర్ సహా SCR అధికార పరిధిలో నాలుగు వందే […]
Date : 02-01-2024 - 12:03 IST -
#Speed News
Kagaznagar Train : సిర్పూర్ కాగజ్నగర్ రైలులో పొగలు
Kagaznagar Train : సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్కు వెళ్తున్న ట్రైన్కు ఆదివారం ఉదయం ప్రమాదం తప్పింది.
Date : 10-12-2023 - 11:05 IST -
#Speed News
Vande Bharat: హైదరాబాద్-బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ టికెట్ ధర ఎంతో తెలుసా?
Vande Bharat: కాచిగూడ, యశ్వంత్పూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్లో ఎగ్జిక్యూటివ్ క్లాస్లో టికెట్ ధర రూ.2,800 ఉంటుందని వాణిజ్య శాఖ వర్గాలు తెలిపాయి. చైర్ కార్ రైడ్కు దాదాపు రూ.1,500 ఉంది. క్యాటరింగ్ సదుపాయంతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలు నిర్ణయించారు. సెప్టెంబరు 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సర్వీసును ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. ఇది మహబూబ్నగర్-కర్నూల్-గూటీ మార్గంలో హైదరాబాద్-బెంగళూరు మధ్య ఎనిమిది గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది. విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల […]
Date : 22-09-2023 - 11:39 IST -
#India
Vande Bharat Sleeper Train: పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే..?
భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ చైర్ కార్ రైలును నడుపుతోంది. అయితే ఇప్పుడు దాని కొత్త వెర్షన్ స్లీపర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Sleeper Train) త్వరలో నడపబోతోంది.
Date : 16-09-2023 - 12:09 IST -
#India
Vande Bharat Express: పాట్నా నుండి హౌరాకు మరో వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఈ నెలలోనే ప్రారంభం..!
బీహార్ ప్రయాణికులకు శుభవార్త. ప్రభుత్వం మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలును నడపబోతోంది.
Date : 01-08-2023 - 2:14 IST -
#India
Indian Railways: త్వరలో స్లీపర్, మెట్రో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు.. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 75 సర్వీసులను ప్రారంభించాలని టార్గెట్..!
భారతీయ రైల్వేలు (Indian Railways) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వందేభారత్ మరో రెండు వెర్షన్లను పరిచయం చేయడానికి మిషన్ మోడ్పై పని చేస్తోంది.
Date : 10-07-2023 - 4:49 IST