-
#India
Union Budget 2023: ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ (Union Budget 2023)ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించారు.
Updated On - 01:50 PM, Wed - 1 February 23 -
#India
Union Budget : ఎన్నికల బడ్జెట్ , రాష్ట్రపతి స్పీచ్ లో మోడీ సర్కార్ కు ప్రశంసలు
బడ్జెట్ (Union Budget) సమావేశాల ప్రారంభంలోనే రాజకీయ కోణాన్ని సంతరించుకుంది.రాష్ట్రపతి ప్రసంగంలో బోర్డర్ ఇష్యూలను పొందుపరిచారు.
Published Date - 11:58 AM, Tue - 31 January 23 -
##Speed News
Election 2024 : రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న కేసీఆర్ వ్యాఖ్యలు..!
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని, రియల్ టైమ్లోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి విజయభేరి మోగించడం ఖాయమని, ఈసారి గులాబీ పార్టీ 95 నుండి 105 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకుంటుందని కేసీఆర్ జ్యోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పార్టీలు లేవని, దేశంలో ఎక్కడా అమలు జరగని పథకాలు తెలంగాణలో […]
Updated On - 01:07 PM, Wed - 2 February 22 -
-
-
#Andhra Pradesh
Chandrababu: బడ్జెట్ పై ‘బాబు’ రియాక్షన్..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, పేదల కోసం ఏం చేస్తున్నారో చెప్పలేదనీ, వేతన జీవులకు మొండిచేయి చూపించినట్టుగా ఉందని బాబు నాయుడు అన్నారు.
Published Date - 05:42 PM, Tue - 1 February 22 -
##Speed News
PM Modi: ఇది ఫ్రెండ్లీ, ప్రోగ్రెసివ్ బడ్జెట్!
కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని, ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అభినందనలు తెలియజేశారు.
Updated On - 05:22 PM, Tue - 1 February 22 -
#Telangana
CM KCR: ఇది దశ దిశా నిర్దేశం లేని బడ్జెట్!
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను నిరాశ నిస్పృహలకు గురిచేసిందని cm kcr అన్నారు.
Updated On - 03:10 PM, Tue - 1 February 22 -
#India
Bharat Digital Currency : భారత్ డిజిటల్ కరెన్సీ
వచ్చే ఏడాది నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకురానుంది.
Published Date - 02:01 PM, Tue - 1 February 22 -
-
#India
Vande Bharat Trains : 400 వందే భారత్ రైళ్లు
రాబోయే 3 సంవత్సరాలలో మెరుగైన సామర్థ్యంతో 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను తీసుకువస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు.
Published Date - 01:11 PM, Tue - 1 February 22 -
#India
Digital Education : డిజిటల్ విద్యకు ప్రాధాన్యం
ISTE ప్రమాణాలతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ యూనివర్సిటీని అభివృద్ధి చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు.
Published Date - 01:08 PM, Tue - 1 February 22 -
#India
Union Budget 2022 : బడ్జెట్ హైలైట్స్
*ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుందని బడ్జెట్ ప్రసంగంలో FM పేర్కొంది *ECLGS మార్చి 2023 వరకు పొడిగించబడుతుంది, గ్యారెంటీ కవర్ మరో రూ. 50,000 కోట్లు పొడిగించబడింది. * 900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కెన్-బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్టును రూ. 44,000 కోట్లతో చేపట్టనున్నట్లు FM తెలిపింది. *900,000 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా రూ. 44,000 కోట్లతో కెన్-బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టనున్నారు. *ఐదు నదుల అనుసంధానానికి సంబంధించిన ముసాయిదా […]
Updated On - 01:26 PM, Tue - 1 February 22