Telugu News
-
#Andhra Pradesh
Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు
Date : 24-08-2024 - 10:05 IST -
#Speed News
Unified Pension Scheme: ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్, 25 సంవత్సరాల సర్వీస్పై 50% పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద, ఒక ఉద్యోగి 25 సంవత్సరాలు పనిచేసినట్లయితే, అతను పదవీ విరమణకు ముందు ఉద్యోగంలో గత 12 నెలల సగటు జీతంలో 50 శాతం పెన్షన్
Date : 24-08-2024 - 9:32 IST -
#Telangana
Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు
బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
Date : 24-08-2024 - 9:16 IST -
#Speed News
Helicopter Crash: పూణేలో కుప్పకూలిన హైదరాబాద్ కు వస్తున్న హెలికాప్టర్
పూణె జిల్లా పౌడ్ గ్రామ సమీపంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 24-08-2024 - 4:28 IST -
#Telangana
KTR On Valmiki Scam: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ సంచలనం, రేవంత్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ??
వాల్మీకి కుంభకోణంపై ఈడీ మౌనం వహించడంపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన పలు ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ను ఎవరు కాపాడుతున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ కు సంబందించినా అనేక ఆధారాలు బయటకు వచ్చినప్పటికీ తెలంగాణలో ఈడీ ఎందుకు మౌనంగా ఉంది?
Date : 24-08-2024 - 4:00 IST -
#Telangana
BAS Scheme: రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ విజ్ఞప్తి, ఆ పధకానికి నిధులు విడుదల చేయండని రిక్వెస్ట్
బిఎఎస్ పథకానికి నిధులు వెంటనే విడుదల చేయాలనీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 25,000 మంది పేద విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన వారు 18,000 మంది, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 7,000 మంది ఉన్నారు. ఈ విద్యార్థులలో చాలా మంది రోజువారీ కూలీపై ఆధారపడిన కుటుంబాల నుండి వచ్చారు.
Date : 24-08-2024 - 3:21 IST -
#World
Modi Meets Zelenskyy: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కీవ్ చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు.యుద్ధంలో మృతి చెందిన చిన్నారులకు ప్రధాని నివాళులర్పించారు. ఇద్దరు నేతల భేటీకి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భుజంపై ప్రధాని మోదీ చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకుంటుంది
Date : 23-08-2024 - 4:37 IST -
#India
Air India Fined: ఎయిర్ ఇండియాకు రూ.90 లక్షల జరిమానా
ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్పై రూ.6 లక్షలు, డైరెక్టర్ ట్రైనింగ్పై రూ.3 లక్షలు జరిమానా విధించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని సంబంధిత పైలట్ను హెచ్చరించారు.
Date : 23-08-2024 - 4:12 IST -
#Sports
Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?
ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ధోనీ సైన్స్ కు సారీ చెప్పాడు. నిజానికి డీకే బెస్ట్ ఎలివేన్ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు.
Date : 23-08-2024 - 4:00 IST -
#Sports
Paul Valthaty: చెన్నైపై భారీ సెంచరీ చేసి కనుమరుగైన స్టార్ బ్యాటర్ కోచ్ గా రీ ఎంట్రీ
2011 ఐపీఎల్ సీజన్లో పాల్ వలతి పేరు మారుమ్రోగింది. పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న పాల్ వలతి చెన్నై సూపర్ కింగ్స్ పై భారీ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 63 బంతుల్లో 19 ఫోర్లు మరియు 2 సిక్సర్లతో 120 పరుగులతో అజేయంగా నిలిచాడు.
Date : 23-08-2024 - 3:52 IST -
#Andhra Pradesh
VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.
Date : 23-08-2024 - 1:29 IST -
#Andhra Pradesh
YS Jagan: అచ్యుతాపురానికి వైఎస్ జగన్…బాధితులకు పరామర్శ
ఈ రోజు అచ్యుతాపురానికి వైఎస్ జగన్ వెళ్లారు. ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. అనకాపల్లిలో ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 18 మంది బాధితులను కలిసి పరిమర్శించారు బాధితులకు అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
Date : 23-08-2024 - 11:32 IST -
#India
UP Police Exam 2024: 18 కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ వ్రాత పరీక్ష ఆగస్టు 23, 24, 25, 30 మరియు 31 తేదీల్లో జరగనుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు పరీక్షకు ఎలాంటి చీటింగ్ లేకుండా చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 23, 24, 25, 30, 31 తేదీల్లో రెండు షిఫ్టుల్లో ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు పరీక్ష నిర్వహించాలని ప్రతిపాదించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Date : 23-08-2024 - 10:58 IST -
#India
National Space Day 2024: ఇస్రో బలోపేతానికి మోడీ కృషి, చైర్మన్ ఎస్ సోమనాథ్ ప్రశంసలు
జాతీయ అంతరిక్ష దినోత్సవం భారతదేశం చారిత్రాత్మక విజయాన్ని మనకు గుర్తు చేస్తుంది, ఎందుకంటే గత సంవత్సరం ఆగస్టు 23న, భారతదేశం చంద్రునిపై దిగిన ప్రపంచంలో నాల్గవ దేశంగా మరియు దాని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా అవతరించింది.
Date : 23-08-2024 - 10:35 IST -
#Andhra Pradesh
CM Chandrababu: కోనసీమ టూ హైదరాబాద్, నేడు చంద్రబాబు షెడ్యూల్
చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. ఈ రోజు సీఎం షెడ్యూల్ చూస్తే.. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు.సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.
Date : 23-08-2024 - 10:06 IST