Telugu News
-
#World
US Elections 2024: కమలా హారిస్ కోసం ఇండియన్ అమెరికన్ల వినూత్న ప్రచారం
కమలా హారిస్ కోసం ఇండియన్ అమెరికన్ల వినూత్న ప్రచారం. 'కమలా కే సాథ్' అనే ట్యాగ్లైన్తో కొత్త వెబ్సైట్ ను ప్రారంభించింది. హారిస్ తల్లి చెన్నై నుండి యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చింది. ఆమె తండ్రి జమైకా నుండి దేశానికి వలస వెళ్లారు.
Date : 23-08-2024 - 9:37 IST -
#Telangana
Gaddar Awards Committee: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా నర్సింగరావు , వైస్ చైర్మన్గా దిల్ రాజు
గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్గా బి నర్సింగ్రావు, వైస్ చైర్మన్గా వి వెంకటరమణారెడ్డి(దిల్ రాజు) వ్యవహరిస్తారు. ఇతర సలహా సభ్యులుగా కె రాఘవేంద్రరావు, అందె ఎల్లన్న, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్,
Date : 23-08-2024 - 9:16 IST -
#India
Haryana Elections 2024: బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా? దూకుడు మీదున్న కాంగ్రెస్
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 37, కాంగ్రెస్కు 32, జేజేపీకి 12, ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో జేజేపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మార్చి 12, 2024 న బిజెపి మరియు జెజెపి కూటమి విచ్ఛిన్నమైంది.
Date : 23-08-2024 - 8:58 IST -
#Telangana
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు.సీఎంతో సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని నేతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రితో పలు అంశాలపై నేతలు చర్చించారు.
Date : 21-08-2024 - 10:06 IST -
#India
Sharad Pawar Z Plus Security: శరద్ పవార్కు ‘జెడ్ ప్లస్’ భద్రత, 55 మంది సెక్యూరిటీ
కేంద్ర ఏజెన్సీల ముప్పు నేపథ్యంలో పవార్కు పటిష్ట భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ భద్రతా విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే సీఆర్పీఎఫ్ బృందం మహారాష్ట్రకు వచ్చింది.
Date : 21-08-2024 - 9:43 IST -
#India
Champai Soren: జార్ఖండ్లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ ప్రకటన
చంపాయ్ సోరెన్ రాజకీయాల నుంచి విరమించుకోనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. జనవరిలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారని, అయితే హేమంత్ సోరెన్కు బెయిల్ వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు రాగానే, జూలైలో 3 చంపై సోరెన్ రాజీనామా చేశారు
Date : 21-08-2024 - 6:10 IST -
#Andhra Pradesh
Anakapalle Blast: అనకాపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్మాగారంలోని రియాక్టర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో పలువురు గాయపడ్డారు
Date : 21-08-2024 - 5:43 IST -
#Viral
Toddler Bites Snake: పాముని నోట్లోకి తీసుకుని నమిలిన ఏడాది పాప
గయా జిల్లాలోని జముహర్ గ్రామంలో రాకేష్ కుమార్ ఏడాది వయసున్న కుమార్తె ఇంటి టెర్రస్పై ఆడుకుంటున్న సమయంలో పాము వచ్చింది. అయితే అది బొమ్మ అనుకున్న ఆ చిన్నారి పామును చేత పట్టుకుని నోట్లో పెట్టుకుంది.
Date : 21-08-2024 - 5:24 IST -
#Special
Hyderabad Poor Drainage System: రోడ్లు మోరీలైతున్నయ్.. అస్తవ్యస్తంగా హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ
మంగళవారం కొద్దిపాటి వర్షానికే జీడిమెట్ల, వీఎస్టీ రాంనగర్ జంక్షన్, నల్లకుంట, తార్నాక, మెట్టుగూడ, సికింద్రాబాద్ స్టేషన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ, మల్కాజ్గిరి, బాలానగర్, నిజాంపేట్, రెడ్హిల్స్, నాంపల్లి సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Date : 21-08-2024 - 3:35 IST -
#Andhra Pradesh
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది.
Date : 21-08-2024 - 1:23 IST -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 21-08-2024 - 12:52 IST -
#Telangana
Nagar Kurnool: తీవ్ర విషాదం: డెంగ్యూతో బీటెక్ విద్యార్థిని మృతి
డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందడంతో నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. నికిత (21) హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది.
Date : 20-08-2024 - 6:51 IST -
#Andhra Pradesh
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Date : 20-08-2024 - 6:24 IST -
#Andhra Pradesh
CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు.
Date : 20-08-2024 - 5:21 IST -
#Speed News
Border-Gavaskar Trophy 2024: ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాదే ఆసీస్ స్పిన్నర్ కామెంట్స్
ఈ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మాదేనంటున్నారు ఆసీస్ స్పిన్నర్. అయితే ఇదివరకు ఈ ట్రోఫీలో టీమిండియాదే పైచేయి. టీమిండియా వరుసగా రెండుసార్లు బోర్డర్, గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. అది కూడా ఆసీస్ గడ్డపై. అయితే ఈ సారి మాత్రం ఆసీస్ విజయం మాదేనని ఆసీస్ స్పిన్నర్ నాథన్ ల్యాన్ చెబుతున్నాడు.
Date : 19-08-2024 - 1:56 IST