Telugu News
-
#Telangana
Minister Tummala: కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల.. రైతుల మేలు కోసమేనా?
ఏప్రిల్ నుండి జులై వరకు రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో 2.10 లక్షల మెట్రిక్ టన్నులు కొరత ఏర్పడిందని, ఈ విషయంలో కేంద్ర రసాయనాలు, ఎరువులు శాఖ మంత్రి జెపి నడ్డాని తక్షణ చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరారు.
Date : 05-08-2025 - 4:51 IST -
#Speed News
Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Date : 27-07-2025 - 12:03 IST -
#Cinema
Kota Srinivasa Rao: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. 750కి పైగా చిత్రాల్లో నటన!
కోట శ్రీనివాసరావు 1978లో ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో నటించి, తన విశిష్ట నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
Date : 13-07-2025 - 6:59 IST -
#Telangana
CM Revanth Reddy: కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.. ఏ విషయంలో అంటే!
కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే, ఆయన నిర్ణయించిన తేదీన ఎర్రవల్లి ఫామ్హౌస్కు మంత్రుల బృందాన్ని పంపి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తామని, అవసరమైతే తాను స్వయంగా హాజరవుతానని సీఎం ప్రకటించారు.
Date : 09-07-2025 - 9:52 IST -
#Telangana
Vanamahotsava Program: నేడు వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
ఈ పార్క్ రాష్ట్రంలో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందించడంతో పాటు, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై పరిశోధనలకు తలమానికంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
Date : 07-07-2025 - 7:45 IST -
#Andhra Pradesh
AP Liquor Scam : చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి
AP Liquor Scam : ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి , వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 01-07-2025 - 12:11 IST -
#Telangana
Employees: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 04-03-2023 నుంచి 20-06-2025 వరకు పెండింగ్లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 26-06-2025 - 11:46 IST -
#Telangana
Maoist Party Letter: ఆదివాసీ రైతులకు రైతు భరోసా ఇవ్వాలి.. మావోయిస్టు పార్టీ లేఖ విడుదల!
జీవో 49 పులుల రక్షణ పేరుతో కొమురం భీం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించేందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:38 IST -
#Telangana
Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Date : 23-06-2025 - 10:06 IST -
#Cinema
ఈ బాలనటిని గుర్తు పట్టారా.. ఎంతగా మారిపోయింది..!
సినీ ప్రపంచంలో చిన్న వయసులోనే అడుగుపెట్టి, బాలనటిగా జాతీయ పురస్కారం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త అవతారంతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Date : 14-06-2025 - 6:59 IST -
#Andhra Pradesh
AP News : ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు పేర్ని నాని, కిట్టు..
AP News : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో మాజి మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పంపిణీ చేసిన 10 వేల భూ పట్టాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వేడి రేపుతోంది.
Date : 11-06-2025 - 6:09 IST -
#Cinema
Nandamuri Balakrishna : నాకు చాలా పొగరు అనుకుంటారు.. ఎస్ నన్ను చూసుకుని నాకు పొగరు…
Nandamuri Balakrishna : తన 64వ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, తన జీవిత ప్రయాణం, సేవా అభిముఖత, వ్యక్తిత్వ విశేషాలను ఎంతో హృదయంగా వ్యక్తపరిచారు.
Date : 10-06-2025 - 12:42 IST -
#Andhra Pradesh
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Date : 31-05-2025 - 2:46 IST -
#Telangana
Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?
వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 30-05-2025 - 7:55 IST -
#Telangana
CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి.. ఈసారి ఫుల్ అలర్ట్!
భూభారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు జరపాలని ఆదేశించారు.
Date : 27-05-2025 - 8:27 IST