Telangana
-
#Andhra Pradesh
Gangi Reddy: బ్రేకింగ్.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు!
వివేకానందరెడ్డి (Viveka) హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి (Gangi Reddy) బెయిల్ రద్దు అయింది.
Date : 27-04-2023 - 12:15 IST -
#Telangana
Jagga Reddy: గాంధీ భవన్ లో ఉండలేకపోతున్నా: జగ్గారెడ్డి ఎమోషన్!
సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 27-04-2023 - 11:57 IST -
#Telangana
Hyderabad Students: అమెరికాలో ఇద్దరు హైదరాబాదీలు మృతి.. యూఎస్ లోనే అంత్యక్రియలు..!
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు (Students)ప్రాణాలు కోల్పోయారు.
Date : 27-04-2023 - 9:20 IST -
#Telangana
గ్రేటర్ హైదరాబాద్ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ సమ్మర్ ఆఫర్
హైదరాబాద్ నగరంలో బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. T-24 (24 గంటల ప్రయాణం) టిక్కెట్
Date : 27-04-2023 - 7:39 IST -
#Telangana
BRS : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుంది – మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేడు తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని
Date : 27-04-2023 - 7:30 IST -
#Speed News
Rajendranagar : రాజేంద్రనగర్లో బయటపడ్డ సొరంగం.. 11 అడుగుల..?
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఓ సొరంగం బయటపడింది. అత్తాపూర్లోని కుతుబ్షాహీ కాలం నాటి ముష్క్మహల్లో గతంలో
Date : 27-04-2023 - 7:13 IST -
#Speed News
Nizamabad : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – స్పీకర్ పోచారం
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన
Date : 27-04-2023 - 7:04 IST -
#Andhra Pradesh
PM SHRI Scheme: పీఎంశ్రీ స్కీంకు తెలుగు రాష్ట్రాల నుంచి 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక.. తెలంగాణ నుంచి 543 బడులు..!
"ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్"(PMShri Schools) పథకంలో మొదటి దశ దేశవ్యాప్తంగా మొత్తం 6448 పాఠశాలలు ఎంపిక చేయబడ్డాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 1205 ప్రభుత్వ పాఠశాలలు ఎంపికయ్యాయి.
Date : 27-04-2023 - 6:55 IST -
#Telangana
Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు
వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు.
Date : 26-04-2023 - 11:41 IST -
#Speed News
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై వైఎస్ షర్మిలపై పలు […]
Date : 25-04-2023 - 5:36 IST -
#Telangana
YS Sharmila: వైఎస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్.. నేడు షర్మిల బెయిల్ పిటిషన్పై విచారణ
పోలీసులను కొట్టిన కేసులో అరెస్ట్ అయిన వైఎస్ షర్మిల (YS Sharmila)కు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులపై దాడి కేసులో షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ (Judicial Custody) విధించింది.
Date : 25-04-2023 - 7:16 IST -
#Telangana
KTR : జహీరాబాద్లో 1000 కోట్లతో మహేంద్ర ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ ప్లాంట్.. KTR శంకుస్థాపన..
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జహీరాబాద్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్ కోసం ఏకంగా 1000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. తాజాగా నేడు ఈ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమం జరగగా తెలంగాణ మంత్రి KTR పాల్గొన్నారు.
Date : 24-04-2023 - 10:00 IST -
#Speed News
Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.
Date : 23-04-2023 - 8:38 IST -
#Speed News
Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
Date : 23-04-2023 - 6:14 IST -
#Telangana
KCR Compete With Modi: మోడీకి పోటీగా కేసీఆర్..! తెలంగాణలో గరుడ గంగా పుష్కరాల చోద్యం..!
ప్రధాని మోడీ (PM Modi)కి ఏ మాత్రం తక్కువ కాదని బాగా తెలంగాణ సీఎం కెసిఆర్ (CM KCR) కు తలకు ఎక్కింది. అందుకే ఇప్పుడు గంగ పుష్కరాలకు పోటీగా గరుడ గంగ పుష్కరాలను కేసీఆర్ క్రియేట్ చేశారు.
Date : 23-04-2023 - 3:12 IST