Telangana
-
#Telangana
Telangana: తెలంగాణలో JSW 1,500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు
జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ 1,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
Date : 17-01-2024 - 7:13 IST -
#Telangana
Telangana: తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు.
Date : 17-01-2024 - 6:30 IST -
#Telangana
Harish Rao: అసెంబ్లీ ఫలితాలు గుణపాఠంగా నేర్చుకుని, పార్లమెంటులో సత్తా చాటుదాం : హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ […]
Date : 17-01-2024 - 4:24 IST -
#Telangana
CM Revanth Reddy: అయోధ్య కాదు భద్రాచలంలోని రామమందిరాన్ని సందర్శిస్తా: సీఎం రేవంత్
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనవరి 22 కార్యక్రమానికి హాజరుకాకూడదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో రేవంత్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Date : 16-01-2024 - 2:54 IST -
#Sports
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Date : 16-01-2024 - 7:15 IST -
#Telangana
Telangana : తెలంగాణలో విషాదం.. గాలి పటాలు ఎగురవేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువకులు
సంక్రాంతి పండుగ పలు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ
Date : 16-01-2024 - 7:09 IST -
#Speed News
Makar Sankranti Affect: సంక్రాంతి ఎఫెక్ట్: ఒక్క రోజే 52.78 లక్షల మంది ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో 52 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వారం ప్రారంభంలో టీఎస్ఆర్టీసీ (TSRTC) సంక్రాంతి పండుగ సీజన్
Date : 14-01-2024 - 8:30 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Date : 14-01-2024 - 8:16 IST -
#Telangana
Makar Sankranti: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ భోగి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇల్లు నూతన శోభతో శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త ప్రారంభానికి నాంది పలుకుతుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగు రాష్ట్రమంతటా విస్తరిస్తుందని అన్నారు.
Date : 14-01-2024 - 10:34 IST -
#Speed News
Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్తో కుచ్చుటోపీ !
Money Doubling : ‘‘మా వెబ్సైట్లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.
Date : 14-01-2024 - 7:29 IST -
#Telangana
CM Revanth: తెలంగాణకు నూతన పారిశ్రామిక కారిడార్స్ ప్లీజ్, పీయూష్ కు రేవంత్ విజ్ఞప్తి
CM Revanth: హైదరాబాద్-విజయవాడ వయా మిర్యాలగూడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి విక్రమార్క ఆయన కార్యాలయంలో ఈరోజు […]
Date : 13-01-2024 - 9:00 IST -
#Telangana
TSSPDCL: వేసవి సీజన్ కోసం విద్యుత్ డిమాండ్పై కీలక ఆదేశాలు
రాబోయే వేసవి సీజన్ మరియు రబీ సీజన్లో కరెంట్ అధిక డిమాండ్ను తీర్చడానికి తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) చర్యలు చేపట్టింది.
Date : 13-01-2024 - 5:08 IST -
#Telangana
Priyanka Gandhi: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసేదీ ఇక్కడ్నుంచే
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. AICC – స్థానిక కాంగ్రెస్ యూనిట్కు సమాచారం ఇవ్వకుండా ఇప్పటికే కర్ణాటకలోని కొప్పల్ నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించిందని, తెలంగాణలోని మరో స్థానం నుండి ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని కూడా ఆలోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కర్నాటకలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో కొప్పల్ ఒకటి మరియు 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్తో […]
Date : 13-01-2024 - 4:52 IST -
#Special
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Date : 13-01-2024 - 3:45 IST -
#Speed News
Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు.. లోక్సభ పోల్స్ టీమ్కు దూరం ?
Sunil Kanugolu : కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయాలలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.
Date : 12-01-2024 - 1:47 IST