Telangana
-
#Telangana
Hyderabad: హైదరాబాద్లో ఉద్యోగులకు సెలవులు రద్దు.. ఎందుకంటే..?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8,9,10 తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వారాంతపు సెలవులను రద్దు చేసింది.
Date : 07-03-2024 - 11:10 IST -
#Telangana
Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
Half Day schools : తెలంగాణ(Telangana)లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 (శుక్రవారం) నుంచి ఒంటిపూట బడుల(Half Day schools)ను నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ(government), ప్రైవేటు(private), ఎయిడెట్(Aidet) స్కూళ్లలలో(schools) మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. ఈ రోజుల్లో పాఠశాలలు ఉదయం 8 […]
Date : 07-03-2024 - 3:15 IST -
#Telangana
Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ
Telangana HC Verdict On MLCs : తెలంగాణలో ఎమ్మెల్సీల నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు(governor quota mlc)గా కోదండరాం, ఆమీర్ అలీఖాన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి […]
Date : 07-03-2024 - 12:57 IST -
#Telangana
MLC Kavitha: సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో కృత్రిమ కరవుకు దారితీస్తోందిః కవిత
MLC Kavitha: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యవహారం కృత్రిమ కరవుకు(Artificial famine) దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్(Chit chat with the media) చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు(Kaleshwaram Project) ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని కవిత తెలిపారు. జీవో 3 వల్ల […]
Date : 07-03-2024 - 11:34 IST -
#Telangana
TSPSC: గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ
TSPSC: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఆగస్టులో గ్రూప్ -2, అక్టోబరులో గ్రూప్-1 మెయిన్స్, నవంబరులో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల తేదీలు.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు కాగా, ఇటీవలే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈరోజు పరీక్షల తేదీలను వివరించింది. […]
Date : 06-03-2024 - 4:59 IST -
#Telangana
BJP’s Name Game in Telangana : మూసాపేట ఇక మస్కిపేట గా మారబోతుందా..?
అధికారంలోకి ఏ పార్టీ వచ్చిన వారికీ అనుగుణంగా పేర్లు మార్చడం చేస్తుంటారు. మొన్నటివరకు బిఆర్ఎస్ (BRS) ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో వాహనాల రిజిస్టేషన్లకు AP ని కాస్త TS గా చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే TS ను కాస్త TG మార్చారు. అంతే కాదు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని కూడా యాదగిరి గుట్టగా మార్చబోతున్నారు. ఇలా ఈ రెండే కాదు నగరంలోని పలు ఏరియాల పేర్లు కూడా మార్చాలని చూస్తుంది. గ్రేటర్ […]
Date : 06-03-2024 - 2:57 IST -
#Telangana
Telangana: అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారు: సీఎం
గత ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈ రోజు వరకు సీఎం రేవంత్ ని కలిసింది లేదు. కనీసం ఎదుట పడింది లేదు. అసెంబ్లీకి తాను ప్రతిపక్ష హోదాలో అడుగుపెట్టింది లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 05-03-2024 - 10:09 IST -
#Telangana
T-SAT: టీశాట్కు కొత్త సీఈఓ.. ఎవరో తెలుసా..?
ప్రముఖ జర్నలిస్ట్ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ (T-SAT) సీఈఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 05-03-2024 - 8:36 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుడి కట్టాలని కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయించుకున్నాయి . రేవంత్ రెడ్డికి గుడి నిర్మాణానికి రెడ్డి సంఘం స్పాన్సర్ చేస్తోంది. మార్చి 19, 2024న నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో ఉదయం 9 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Date : 05-03-2024 - 5:13 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎం: ప్రధాని మోదీ
రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొన్న మోడీ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పించారు.
Date : 05-03-2024 - 4:22 IST -
#Telangana
BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?
BJP MP Ticket : మహబూబ్నగర్ ఎంపీ సీటును బీజేపీ ఎందుకు పెండింగ్లో పెట్టింది ?
Date : 05-03-2024 - 8:58 IST -
#Speed News
KTR: పాలమూరు జిల్లా నేతలతో కేటీఆర్ భేటీ, గెలుపు వ్యూహాలపై చర్చ
KTR: కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపైన చర్చించారు. రానున్న లోక్ సభ, ఎంఎల్సీ ఉపఎన్నికపైన చర్చించారు. ఇప్పటికే ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక పైన చేపట్టాల్సిన కార్యాచరణ పైన చర్చించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ స్థానంతో […]
Date : 05-03-2024 - 12:15 IST -
#Speed News
DSC: డీఎస్సీకి అప్లయ్ చేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
DSC: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్ను తాజాగా విడుదల […]
Date : 04-03-2024 - 11:48 IST -
#Telangana
Telangana: కేసీఆర్ హయాంలో దరఖాస్తులు, రేవంత్ హయాంలో నియామకాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఎల్బీ స్టేడియంలో 5,192 మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు.
Date : 04-03-2024 - 9:59 IST -
#Telangana
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Date : 04-03-2024 - 8:53 IST