Telangana
-
#Speed News
Top Today News: ఫిబ్రవరి 7 ముఖ్యంశాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు ఢిల్లీ పర్యటన జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం అమిత్షాతో సమావేశం అయి అదే రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
Published Date - 04:06 PM, Wed - 7 February 24 -
#Telangana
Babu Mohan : బిజెపికి రాజీనామా చేసిన బాబూమోహన్
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బీజేపీ పార్టీ (BJP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ కి అందోల్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాబూమోహన్ (Babu Mohan resigns from BJP) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను బీజేపీలో అవమానిస్తున్నారు. నా ఫోన్ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడం లేదు. తనకు పార్టీలో […]
Published Date - 03:15 PM, Wed - 7 February 24 -
#Telangana
Bandi Sanjay : ఈటెల కు నాకు ఎలాంటి గొడవలు లేవు..బండి సంజయ్ క్లారిటీ
బిజెపి (BJP) లో ఈటెల (Etela) చేరిక తర్వాత బండి సంజయ్ (Bandi Sanjay) ను తగ్గించారని..కాదు కాదు తగ్గించేలా చేసారని ఇప్పటికే చాలామంది బిజెపి శ్రేణులు మాట్లాడుకుంటుంటారు. ఈటల తనకంటూ పార్టీ లో గుర్తింపు ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రం వద్ద సంజయ్ గ్రాఫ్ పడిపోయేలా చేసాడని..ఆఖరికి రాష్ట్ర అద్యక్ష పదవి పోవడానికి కూడా ఓ కారణం ఈటెలే అని వార్తలు కూడా ప్రచారం అయ్యాయి. ఈ పరిణామాలతో బండి సంజయ్ – ఈటెల మధ్య వార్ […]
Published Date - 02:49 PM, Wed - 7 February 24 -
#Telangana
ఫిబ్రవరి లోనే ఎండలు..ఇలా ఉన్నాయంటే ఏప్రిల్ , మే లో ..?
వామ్మో ఏంటి ఈ ఎండలు (Temperature) ఫిబ్రవరి లోనే ఇలా ఉన్నాయంటే..ఏప్రిల్ , మే లో ఇంకెలా ఉండబోతాయో..? గత మూడు రోజులుగా తెలంగాణ లో ఎండ తీవ్రత చూసి రాష్ట్ర ప్రజలు అంత ఇలాగే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఫిబ్రవరి లో పెద్దగా ఎండలు అనిపించవు..కానీ ఈసారి ఫిబ్రవరి మొదటి వారంలోనే భానుడి భగభగమంటున్నాడు. గత మూడు రోజులుగా తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. We’re now on WhatsApp. Click to Join. మంగళవారం […]
Published Date - 12:50 PM, Wed - 7 February 24 -
#Telangana
Auto Bandh : ఫిబ్రవరి 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్…
తెలంగాణ (Telangana) లో ఆటో డ్రైవర్లు (Auto Drivers) సమ్మెకు (Bandh) దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పూటగడవడం కూడా కష్టంగా మారిందని..రోజుకు రూ.500 నుండి రూ.1000 సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకునేవాళ్లమని..ఇప్పుడు కనీసం రూ. 200 కూడా సంపాదించుకోలేకపోతున్నామని వారంతా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే […]
Published Date - 10:55 AM, Wed - 7 February 24 -
#Telangana
Minior Girl : మైనర్ బాలికపై బీఆర్ఎస్ నేత కుమారుడు అత్యాచారం
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై బీఆర్ఎస్ లీడర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన
Published Date - 09:05 AM, Wed - 7 February 24 -
#Speed News
Telangana: ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్
Telangana: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపారు. మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది జేఎన్టీయూ హైదరాబాద్ ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఫిబ్రవరి 21న టీఎస్ ఎంసెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. 21న నోటిఫికేషన్ […]
Published Date - 12:53 AM, Wed - 7 February 24 -
#automobile
EV charging Stations: EV ఛార్జింగ్ స్టేషన్లలో తెలంగాణ టాప్ 10 లో స్థానం
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నాటికి దేశంలో పనిచేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 12,146కు చేరుకుందని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ తెలిపారు
Published Date - 06:39 PM, Tue - 6 February 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: శ్రీశైలంలో తెలంగాణ మద్యం విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
శ్రీశైలం చెక్పోస్టు సమీపంలోని ఓ ఇంట్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను పోలీసులు పట్టుకున్నారు
Published Date - 04:55 PM, Tue - 6 February 24 -
#Speed News
Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Published Date - 03:22 PM, Tue - 6 February 24 -
#Telangana
Congress : త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది – వైసీపీ ఎంపీ విజయసాయి
కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) వరుసగా అతి త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ కు మొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గట్టి హెచ్చరికే జారీ చేసారు. ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ ఎంపీ..సైతం త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తాజాగా కాంగ్రెస్ సైతం […]
Published Date - 07:38 PM, Mon - 5 February 24 -
#Speed News
Top News Today: ఈ రోజు ఫిబ్రవరి 5 ముఖ్యంశాలు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో నేడు అధికార జేఎమ్ఎమ్ పార్టీ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. హేమంత్ సోరెన్ తరువాత చంపయి సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Published Date - 12:08 PM, Mon - 5 February 24 -
#Telangana
Public Talk : పేరు కాదు మార్చేది రాష్ట్ర అభివృద్దని ఇంకాస్త పెంచండి
తెలంగాణ (Telangana ) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేస్తూనే..మరోపక్క కొన్ని తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..TSPSC లో జీవో నంబర్ 46 ను రద్దు చేయాలంటూ నిరుద్యోగ యువత ఆందోళల చేస్తుంది. ఇదిలా ఉంటె […]
Published Date - 11:45 AM, Mon - 5 February 24 -
#Telangana
TS to TG: టీఎస్ కాదు ఇకపై టీజీగా నామకరణం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీజీ పేరుతో పిలిచేవారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని కాస్త టీఎస్ గా మార్చింది. దీంతో వాహనాల నెంబర్ ప్లేట్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బోర్డులకు టీఎస్ గా మార్చేశారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి టీఎస్ ని టీజీగా మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు
Published Date - 10:45 PM, Sun - 4 February 24 -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Published Date - 06:57 PM, Sun - 4 February 24