Telangana
-
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
#Telangana
Congress : 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన కాంగ్రెస్
తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది
Published Date - 03:45 PM, Mon - 1 April 24 -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరు పార్టీల నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు , సవాళ్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలంతా వారి పార్టీలోకి తీసుకెళ్తుందని ఆగ్రహం తో ఉన్న బిఆర్ఎస్..నిన్న కేసీఆర్ (KCR) ఎండిన […]
Published Date - 10:59 AM, Mon - 1 April 24 -
#Speed News
Telangana: జహీరాబాద్లో 70 కిలోల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్ట్
Telangana: ఎక్సైజ్ స్టేట్ టాస్క్ టీమ్ 70 కిలోల (కేజీలు) గంజాయిని స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. వారి నుంచి ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి నేతృత్వంలోని బృందం మార్చి 30 రాత్రి జహీరాబాద్కు చెందిన మహ్మద్ మొయిన్ (44), మహమ్మద్ ఖాజా (34), జర్ప్లా శ్రీనివాస్ (46), మహ్మద్ ఇస్మాయ్ (28)లను పట్టుకున్నారు. నిందితులు ముఠాగా […]
Published Date - 09:38 AM, Mon - 1 April 24 -
#Speed News
Lok Sabha Seats : ఆ నాలుగు సీట్లకు అభ్యర్థుల ప్రకటన నేడే.. లోక్సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
Lok Sabha Seats : త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తెలంగాణలోని 17 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జులను నియమించింది.
Published Date - 07:53 AM, Mon - 1 April 24 -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Published Date - 07:51 PM, Sun - 31 March 24 -
#Telangana
MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:16 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Published Date - 04:25 PM, Sun - 31 March 24 -
#Telangana
Eknath Shinde in Congress: కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే ఎవరు?
భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
Published Date - 02:43 PM, Sun - 31 March 24 -
#Telangana
Kadiam Srihari: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇస్తూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియంతో పాటు ఆయన కూతురు కడియం కావ్య సీఎం రేవంత్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
Published Date - 11:45 AM, Sun - 31 March 24 -
#Telangana
Telangana: తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్, కామారెడ్డి దెబ్బకు డీలా పడిన గులాబీ బాస్
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ లీడర్ల షాక్ కు కేసీఆర్ సందిగ్ధంలో పడ్డారు. పార్టీని వీడుతున్న సంఖ్య పెరుగుతుండటంతో రేపు ఉండేవాళ్ళు ఎవరో అర్ధం కానీ పరిస్థితి. కేసీఆర్ కి సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారుతుండటంతో
Published Date - 10:51 AM, Sun - 31 March 24 -
#Speed News
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో విచారణ కొనసాగుతోంది. 3వ రోజు కస్టడీలో అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను పోలీసులు విచారించనున్నారు.
Published Date - 07:22 AM, Sun - 31 March 24 -
#India
Lemon Price Hike: క్షీణించిన నిమ్మ, రూ.10 కి చేరిన నిమ్మ ధరలు
వేసవి తాపం పెరిగిపోవడంతో ఆ ప్రభావం నిమ్మకాయల ధరలపై పడింది. కొద్దిరోజులుగా అరడజను నిమ్మ ధర రూ.20 నుంచి రూ.40కి ఎగబాకగా, ప్రస్తుతం ఒక్కో నిమ్మకాయ రూ.10 పలుకుతుంది
Published Date - 06:56 PM, Sat - 30 March 24 -
#Telangana
KCR vs Komatireddy: కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నవ్: కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 31న తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. సాగునీటి కొరతతో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, కరువుతో అల్లాడుతున్న రైతులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు
Published Date - 06:30 PM, Sat - 30 March 24