Tdp
-
#Andhra Pradesh
Mahasena Rajesh : మహాసేన రాజేష్ సంచలన ప్రకటన..బరిలోనుండి తప్పుకుంటున్నట్లు స్పష్టం
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ (Mahasena Rajesh) సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని తెలిపారు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ… గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు ” అంటూ రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో […]
Published Date - 02:05 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Venkata Krishna Prasad : టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్ టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. అయితే అంతకుముందే అధికార పార్టీ వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గత కొద్దీ రోజులుగా వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వైసీపీ అధిష్ఠానం ఉంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ (Vasantha Venkata Krishna […]
Published Date - 11:40 AM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Kanna Lakshminarayana : టీడీపీ, జనసేన బహిరంగ సభతో వైఎస్సార్సీపీ నివ్వెరపోయింది
నిన్న జరిగిన టీడీపీ (TDP)- జనసేన (Janasena) తాడేపల్లిగూడెం అసెంబ్లీ సమావేశాన్ని చూసి తాడేపల్లి పాలెం కదిలిందని కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laskhminarayana) అన్నారు. ‘వైఎస్ఆర్సిపి దొంగలు’గా పేర్కొంటున్న దానికి వ్యతిరేకంగా టిడిపి, జనసేనల పొత్తు బలీయమైన శక్తిగా నిరూపిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల అభ్యున్నతి కోసమే పొత్తు పెట్టుకున్నామని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, అధికారం కోసమో పొత్తు పెట్టుకోలేదని టీడీపీ జనసేన నేతలు ఉద్ఘాటించిన నేపథ్యంలో రానున్న ఎన్నికలు రాష్ట్రానికి […]
Published Date - 08:30 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
TDP : టీడీపీని వీడనున్న బొల్లినేని?
ఊహించని పరిణామంలో ఉదయగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు ఆ పార్టీ హైకమాండ్ కాకర్ల సురేష్కు ఉదయగిరి టిక్కెట్టు ఇవ్వడంతో పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బొల్లింరెడ్డి వెంకట రామారావు ఉదయగిరి నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపి పార్టీని వీడాలనే నిర్ణయాన్ని వారికి సూచించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని వారికి చెప్పారు. బొల్లినేని రామారావు 2014 ఎన్నికలలో ఉదయగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి టిడిపి బ్యానర్పై […]
Published Date - 07:39 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Pulivendula : పులివెందులలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీ లో చేరిన సతీష్ రెడ్డి
ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు మరింత వేడెక్కుతున్నాయి. అధికార – ప్రతిపక్ష (TDP – Janasena) పార్టీలలో వలసల పర్వం ఉపందుకుంటుంది. ఎవరు..ఎప్పుడు ఏ పార్టీ లో చేరుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ఉదయం ఓ పార్టీలో ఉన్న నేత..రాత్రికి మరో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వారినే నమ్ముకున్న కార్యకర్తలు మద్యంలో ఆగం అవుతున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీలు అభ్యర్థుల ప్రకటన చేస్తుండడం తో వరుసపెట్టి నేతలు అటు , ఇటు జంప్ అవుతున్నారు. […]
Published Date - 07:33 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
TDP : చంద్రగిరిలో టీడీపీ రెడ్డి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం..!
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పులివర్తి నాని (Pulivarthi Nani) పేరును టీడీపీ (TDP) ఇంకా ప్రకటించకపోవడంతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని టీడీపీ బరిలోకి దించే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో చంద్రగిరి, పూతలపట్టు మినహా చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన అభ్యర్థుల్లో ముగ్గురు కమ్మ కులస్థులు, పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు పార్టీ (కుప్పం), గురజాల జగన్మోహన్ నాయుడు […]
Published Date - 06:35 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
RRR : ఆర్ఆర్ఆర్పై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే
ఏపీలో ఈ సారి జరిగే ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా హీటు పుట్టిస్తున్నాయి. ఇంకా ఎన్నికల కోడ్ రాకున్నా.. అభ్యర్థుల ప్రకటన.. సర్వేలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రాజకీయ పార్టీని ఎంపిక చేయకుండా పోటీ చేసేందుకు పార్లమెంటు సీటు సెగ్మెంట్ను ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్ఆర్ఆర్గా పేరుగాంచిన రఘురామకృష్ణరాజు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో స్పష్టత కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఐవీఆర్ఎస్ […]
Published Date - 05:12 PM, Fri - 1 March 24 -
#Andhra Pradesh
Kapu Votes: టీడీపీ-జనసేన కూటమికి కాపు ఓట్లు కష్టమే
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. వైసీపీ సింగిల్ పోటీకి దిగుతుండగా, టీడీపీ - జనసేన సంయుక్తంగా పోటీ చేయనున్నాయి. ఇప్పటికే సీట్ల పంపకాల అంశం ఖరారైంది. తాజాగా తొలి జాబితాను కూడా ప్రకటించారు. కూటమిలో సీట్ల పంపకం విషయంలో కచ్చితంగా కొన్ని త్యాగాలు జరుగుతాయని
Published Date - 09:26 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Chejarla Subbareddy : నెల్లూరు లో వైసీపీ కి భారీ ఎదురుదెబ్బ..
అధికార పార్టీ వైసీపీ వరుస ఎదురుదెబ్బలు తగ్గడం లేదు. వరుసపెట్టిన మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు మాత్రమే కాదు కింద స్థాయి నేతలు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ కి రాజీనామా చేసి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా…తాజాగా నెల్లూరు లో మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబ్బారెడ్డి పార్టీకి రాజీనామా చేసారు. ఇటీవలే వైసీపీని వీడిన ఎంపీ […]
Published Date - 07:18 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP : వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది – కేఎస్ జవహర్
మొన్నటి వరకు టీడీపీ – జనసేన శ్రేణుల్లో ఎక్కడో చిన్న అసంతృప్తి ఉండేది..పొత్తు పెట్టుకున్నారే కానీ ప్రజల్లోకి బలంగా వెళ్లలేకపోతున్నారే..ఇద్దరు అధినేతలు కలిసి ప్రచారం చేస్తే బాగుండేది..ఇరు నేతలు తమ ప్రసంగాలతో ఉత్తేజ పరిస్తే ఎలా ఉంటుందో అంటూ ఇలా రకరకాలుగా టీడీపీ – జనసేన శ్రేణులు మాట్లాడుకున్నారు. ఈ మాటలకు నిన్న తాడేపల్లి గూడెం వేదికగా సమాధానం చెప్పారు. ఇరు నేతలు ఎక్కడ కూడా తగ్గేదేలే అనే విధంగా మాటల తూటాలు వదిలారు. ముఖ్యంగా పవన్ […]
Published Date - 07:09 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
AP Politics: ఆరోపణలు నిరూపించు పవన్: పేర్ని నాని
మాజీ మంత్రి పేర్ని నాని పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏదైనా అధరాలు ఉంటే మాట్లాడాలని సూచించారు. అధరాలు ఉంటే ఆరోపణలను బట్టబయలు చేయాలి కదా పవన్ అంటూ సూటిగా ప్రశ్నించారు.
Published Date - 04:44 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh: తిక్కోడు తిరునాళ్లకు పోతే..వైసీపీ జాబితాపై లోకేశ్ సెటైర్
Nara Lokesh: ఐదుగురి పేర్లతో వైసీపీ(ysrcp)తన 8వ జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో రెండు ఎంపీ స్థానాలు, మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు ఎంపీ స్థానం సమన్వయకర్తగా కిలారు రోశయ్య, పొన్నూరు సమన్వయకర్తగా అంబటి మురళి, ఒంగోలు లోక్ సభ స్థానం సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తగా బుర్రా మధుసూదన్ యాదవ్, గంగాధరనెల్లూరు సమన్వయకర్తగా కల్లత్తూర్ కృపాలక్ష్మి పేర్లను వైసీపీ(ysrcp) అధినాయకత్వం ప్రకటించింది. ఇందులో చెవిరెడ్డి […]
Published Date - 02:22 PM, Thu - 29 February 24 -
#Andhra Pradesh
Special Category Status: ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై మార్చి 1న కాంగ్రెస్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై మార్చి 1న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు . రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా అత్యంత కీలకమైన అంశమని,
Published Date - 11:50 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ
నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున రఘురామకృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా […]
Published Date - 11:04 PM, Wed - 28 February 24 -
#Telangana
Vinod: గురువు కోసమే బ్యారేజీ కొట్టుకుపోయేలా రేవంత్ కుట్రలు: వినోద్
Vinod: బీఆర్ఎస్(brs) సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్(Vinod) సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy)పై తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని ఆయన చెప్పారు. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని… అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని… బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు కింద […]
Published Date - 04:38 PM, Wed - 28 February 24