Tdp
-
#Andhra Pradesh
6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు
Published Date - 03:02 PM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Election Campaign : ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు
రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడాలంటూ ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కుతూ..ఐదేళ్ల వైసీపీ పాలన లో రాష్ట్రంలో ఎంతగా నష్టపోయిందో వివరిస్తూ..కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు
Published Date - 11:44 AM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Actor Ali : సైలెంట్ మోడ్లో అలీ.. వైసీపీ మొండిచెయ్యి !
Actor Ali : కమెడియన్ అలీ ప్రస్తుతం పేరుకు వైఎస్సార్ సీపీలో ఉన్నా.. సైలెంట్ మోడ్లో ఉన్నారు.
Published Date - 08:05 AM, Mon - 8 April 24 -
#Andhra Pradesh
Chandrababu: కేశినేని అడ్డాలో నేడు చంద్రబాబు పర్యటన, పెద్ద ఎత్తున జన సమీకరణ
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పామర్రు, ఉయ్యూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు
Published Date - 02:14 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Ambati vs Chandrababu: ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ విలీనం: అంబటి
నిన్న సత్తెనపల్లి ప్రజాగళం సభలో మంత్రి అంబటి రాంబాబుపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రంకెల రాంబాబు, ఆంబోతు రాంబాబు అంటే ఎద్దేవా చేశారు. మంత్రికి ఎన్ని నదులు, ప్రాజెక్టులు ఉన్నాయో తెలుసా అంటూ విమర్శించారు.
Published Date - 01:35 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Nara Lokesh: గెలుపు ఖాయం.. మెజారిటీపై లోకేష్ ఫోకస్..!
మంగళగిరిలో నారా లోకేష్ (Nara Lokesh) అనుసరించిన వ్యూహాత్మక విధానం, ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ సవాళ్లను అధిగమించి విజయం సాధించడంలో ఆయన నిబద్ధతను తెలియజేస్తుంది.
Published Date - 11:49 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Pawan with Chandrababu: చంద్రబాబు, పవన్ల ఉమ్మడి రోడ్షోకు భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మాములుగా లేదు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమయ్యాయి. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.
Published Date - 11:30 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Chandrababu: నా ప్రభుత్వంలో ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తా: చంద్రబాబు
రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం గెలిస్తే ముస్లింలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పెదకూరపాడులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు
Published Date - 10:36 AM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య పొలిటికల్ ఎంట్రీ !
Corona Anandaiah : కరోనా మందు ఆనందయ్య గుర్తున్నాడా ? కరోనా విలయ తాండవం చేస్తున్న టైంలో ఆనందయ్య పేరు మార్మోగింది.
Published Date - 04:25 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ
Chandragiri ycp: ఏపి(AP)లో అధికార పార్టీ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్(jagan) వెంట నడిచిన కీలక నేతలు ప్రస్తుతం వైసీపీని వీడుతున్నారు. పార్టీ అధినేత తీరుతో పాటు రాష్ట్రంలో మారిన పరిస్థితుల వల్ల వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీ(tdp)లో చేరుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా పాకాల జడ్పీటీసీ(Pakala ZPTC) సభ్యురాలు నంగా పద్మజారెడ్డి(Nanga Padmaja Reddy), ప్రముఖ […]
Published Date - 03:20 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
Dokka : టీడీపీ గూటికి డొక్కా మాణిక్యవరప్రసాద్?
Dokka Manikya Vara Prasad: గత కొంతకాలంగా వైసీపీ(ycp)తో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్(Dokka Manikya Vara Prasad) టీడీపీ(tdp)లో చేరబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) గుంటూరులోని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇంటికి వచ్చి చర్చించారు. పల్నాడు జిల్లాలోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని, ప్రచారంలో పాల్గొనాలని కోరారు. పార్టీలో ప్రాధాన్యత ఉండేలా చూస్తామని చెప్పినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం నుంచి […]
Published Date - 02:21 PM, Sat - 6 April 24 -
#Andhra Pradesh
Raghu Rama Krishnam Raju : టీడీపీ లో చేరిన రఘురామకృష్ణరాజు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ (TDP)లో చేరారు
Published Date - 10:09 PM, Fri - 5 April 24 -
#Andhra Pradesh
CM Jagan: మరో ఐదు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుంది: CM జగన్
నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయుడుపేట జన సముద్రాన్ని తలపిస్తోందని అన్నారు.
Published Date - 07:49 PM, Thu - 4 April 24 -
#Andhra Pradesh
Raghuramakrishna Raju : రఘురామకు ఆ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ !
ఏపీ పాలిటిక్స్లో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్టైలే వేరు!! ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఆయన అంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు ? ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు ?
Published Date - 12:28 PM, Thu - 4 April 24 -
#Andhra Pradesh
YCP Blame TDP : పెన్షన్ పేరుతో వైసీపీ నీచ రాజకీయం..
వాలంటీర్లు స్థానిక రాజకీయ నాయకులతో కలిసి లేవలేని వృద్దులను, వికలాంగులను కార్లు, ఆటోల్లో గ్రామ సచివాలయాలకు తరలించి ముందస్తుగా సిద్ధం చేసిన మంచాలపై వారిని మోసుకెళ్తునటువంటి వీడియోలను చిత్రీకరించి
Published Date - 11:36 PM, Wed - 3 April 24